భువనగిరి జిల్లా కోర్టులకు అధునాతన కొత్త భవనాలు అందుబాటులోకి రానున్నాయి. కోర్టుల్లో అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు ఇబ్బందులు తొలగనున్నాయి. ఈ మేరకు భవనాల నిర్మాణాలు చేపట్టనున్నారు.
ఆర్టీసీ బస్సులు రాక పాఠశాలకు సమయం అయిపోతున్నదని ఆందోళనతో ఆటో ఎక్కిన విద్యార్థులు ప్రమాదానికి గురైన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం సోమారం గ్రామానికి చెందిన విద్య�
బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గులాబీ పార్టీలో చేరుతున్నారు. బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం మొట్లగూడ, రావుల�
ఉమ్మడి నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార యూనియన్(నార్ముల్) పాడి రైతులకు అం డగా నిలుస్తూ వస్తున్నది. దీని పరిధిలో 24 పాలశీతకీకరణ కేంద్రాలు ఉన్నాయి. 435 పాల సొసైటీల్లో 32వేల మంది వరకు సభ్యులు
Mandula Samuel | ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీర్ల ఐలయ్య లఫంగి రాజకీయాలు మానుకుని, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాజకీయ వ్యభిచార
Jagadish Reddy | మోత్కూర్ మినీ స్టేడియాన్ని కొందరు ఆక్రమించుకున్నారని మున్సిపాలిటీ డబ్బులతో మీటింగ్ పెట్టి MLAను అఖిల పక్షనాయకులను పిలిచి హంగు ఆర్భాటంతో ముగ్గుల పోటీలు పెట్టిన డాక్టర్ మౌనంగా ఉండటం వెనుక మతలబు ఏమి
యాదాద్రి భువనగిరి జిల్లా భూవనగిరిలో (Bhuvanagiri) వినాయక నిమజ్జనం (Ganesh Nimajjanam) సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకున్నది. నవరాత్రులు భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన భక్తులు.. ఘనంగా ఊరేగించిన అనంతరం గణనాథునిడి నిమజ్జనం కోసం శుక�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల రోడ్లు జలమయమయ్యాయి. వివిధ మార్గా ల్లో రాకపోకలు నిలిచిపోయాయి. చెట్లు, కరెంట్ స్తంభా లు నేలకొరగడం�
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఎల్లగిరిలో శుక్రవారం రాత్రి వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. ఈ సందర
కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు.. భూములు కొల్లగొట్టేందుకు కాదేదీ అడ్డు అన్న చందంగా ఉంది భువనగిరి పట్టణంలో పరిస్థితి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఏకంగా శ్మశాన వాటికనే నేలమట్టం చేశారు. ధనార్జనే ధ్యేయంగా త�
Murder | భువనగిరి మండల పరిధిలోని వడపర్తిలో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. గత మంగళవారం సాయంత్రం తోటకూరి భాను అనే వ్యక్తిని వడపర్తి గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఆయనను గొడ్డలితో నరికారు.
సాంకేతికతలో ముందడుగు వేసే దేశాల కన్నా.. ఆరోగ్యంగా ఉండే దేశాలే గొప్పవని ఆ యువకుడు నమ్మిన సిద్ధాంతం. భూమి తల్లిని పరిరక్షించడానికి, ఆ తల్లి బిడ్డలకు ఆరోగ్యాన్ని పంచడానికి సేంద్రియ సాగే మార్గమని నమ్మాడు. నష�