Jagadish Reddy | మోత్కూర్ మినీ స్టేడియాన్ని కొందరు ఆక్రమించుకున్నారని మున్సిపాలిటీ డబ్బులతో మీటింగ్ పెట్టి MLAను అఖిల పక్షనాయకులను పిలిచి హంగు ఆర్భాటంతో ముగ్గుల పోటీలు పెట్టిన డాక్టర్ మౌనంగా ఉండటం వెనుక మతలబు ఏమి
యాదాద్రి భువనగిరి జిల్లా భూవనగిరిలో (Bhuvanagiri) వినాయక నిమజ్జనం (Ganesh Nimajjanam) సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకున్నది. నవరాత్రులు భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన భక్తులు.. ఘనంగా ఊరేగించిన అనంతరం గణనాథునిడి నిమజ్జనం కోసం శుక�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల రోడ్లు జలమయమయ్యాయి. వివిధ మార్గా ల్లో రాకపోకలు నిలిచిపోయాయి. చెట్లు, కరెంట్ స్తంభా లు నేలకొరగడం�
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఎల్లగిరిలో శుక్రవారం రాత్రి వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. ఈ సందర
కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు.. భూములు కొల్లగొట్టేందుకు కాదేదీ అడ్డు అన్న చందంగా ఉంది భువనగిరి పట్టణంలో పరిస్థితి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఏకంగా శ్మశాన వాటికనే నేలమట్టం చేశారు. ధనార్జనే ధ్యేయంగా త�
Murder | భువనగిరి మండల పరిధిలోని వడపర్తిలో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. గత మంగళవారం సాయంత్రం తోటకూరి భాను అనే వ్యక్తిని వడపర్తి గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఆయనను గొడ్డలితో నరికారు.
సాంకేతికతలో ముందడుగు వేసే దేశాల కన్నా.. ఆరోగ్యంగా ఉండే దేశాలే గొప్పవని ఆ యువకుడు నమ్మిన సిద్ధాంతం. భూమి తల్లిని పరిరక్షించడానికి, ఆ తల్లి బిడ్డలకు ఆరోగ్యాన్ని పంచడానికి సేంద్రియ సాగే మార్గమని నమ్మాడు. నష�
గత నెల రోజులుగా వ్యాక్సిన్ కొరతతో అంగన్వాడీ సెంటర్లు, సబ్ సెంటర్ల చుట్టూ చిన్నారులు, తల్లిదండ్రులు తిరుగుతున్నారు. ఐదు సంవత్సరాలు పైబడిన చిన్నారులకు డీపీటీ ( డిఫ్తీరియా, పెర్టుస్సిస్ టెటానస్ ) అనే వ్యాక�
కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచే విధంగా ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు తగిన చర్యలు తీసుకోవాలని ఇంటర్మీడియట్ యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాధికారి రమణి అన్నారు. ఇందుకు తల్లిదండ్రులతో ప్రత్యేక సమ�
అమ్మకావడం ఆడవాళ్లకు ఓ వరం. ఆ పిలుపు కోసం ఎంత బాధనైనా అనుభవిస్తారు. అయితే సుఖప్రసవం తల్లితోపాటు బిడ్డకూ ఎంతో ఆనందదాయకం. కానీ, ప్రస్తుత కార్పొరేట్ యుగంలో కాసులే లక్ష్యంగా కడుపుకోతలే అధికమవుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు 16వ ప్యాకేజీలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలంలో 11.39 టీఎంసీల సామర్థ్యంతో బస్వాపూర్ (నృసింహ సాగర్) ప్రాజెక్టును నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది.
ఎమ్మెల్యే నెల జీతం పేదలకే అంకితం చేస్తాననన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హామీ ఏమైందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రాంచంద్రారెడ్డి ప్రశ్నించారు. ఆదర్శవంతుడనని మీడియా ముందు గొప్పగా గప్పాలు కొట్టు�