సాధారణంగా సర్కారు కార్యాలయాల్లో ఫైళ్లన్నీ కుప్పలు తెప్పలుగా కనిపిస్తుంటాయి. ఏ అధికారి చేతిలో చూసినా దస్ర్తాలే దర్శనమిస్తుంటాయి. పెద్ద సార్ల సంతకాల కోసం పత్రాలు పట్టుకొని చక్కె ర్లు కొడుతుంటారు. కలెక్ట
Adani Cement Factory | యాదాద్రి కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో సమావేశం అనంతరం తమ నిర్ణయాన్ని తెలిపారు. వాస్తవానికి రామన్నపేటలో డ్రైపోర్టు పేరుతో ఆ సంస్థ రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి.. ఆ తర్వాత అదానీ సిమెంట్ ఫ్యాక్
జిల్లాలో గంజాయి విక్రయం కొత్త పుంతలు తొక్కుతున్నది. అడ్డదారుల్లో జిల్లాకు చేరుతున్నది. గతానికి భిన్నంగా రవాణా, వినియోగం జరుగుతున్నది. ఎన్నడూ లేని విధంగా వలస కార్మికులకు అడ్డాగా మారుతున్నది.
గిరిజన భూములపై కాంగ్రెస్ సర్కారు కన్ను పడింది. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న లంబాడీల భూములను కొల్లగొట్టేందుకు స్కెచ్ వేసింది. పోలీసు బెటాలియన్ పేరుతో పేదల పొట్టగొట్టే పన్నాగానికి తెరతీసింది. గు�
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో ఈ నెల 31న మహిళా రైతు రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్టు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావు, కార్యదర్శి టీ సాగర్, కేంద్ర కమిటీ సభ్యులు జూలకంట�
పేదల భూములు, ఇండ్ల స్థలాలపై కాంగ్రెస్ సర్కారు కన్నేసింది. దశాబ్దాలుగా ఉన్న ఆస్తులను ఒక్క సంతకంతో ఆగం చేసింది. ఉన్న పళంగా నిషేధిత జాబితాలో చేర్చి దెబ్బకొట్టింది. కనీసం నోటీసులు కూడా జారీ చేయకుండా వేలాది �
Kaleswaram Water | కరువు తీర్చే కాళేశ్వర గంగమ్మ యాదాద్రికి చేరుకుంది. కాళేశ్వరం జలాలు సుమారు 400 కిలోమీటర్లకుపైగా ప్రయాణించి యాదాద్రి జిల్లాను ముద్దాడాయి. తొలిసారిగా బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి ఆలేరు, భువనగిరి నియోజ
కరువు సమయానికి కాళేశ్వరం జలాలు యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చి చేరుతున్నాయి. వేసవిలో సైతం చెరువులు జలకళను సంతరించుకున్నాయి. యాసంగి సీజన్లో రైతులకు సాగునీటి సమస్య రాకుండా చూడాలన్న గత బీఆర్ఎస్ ప్రభుత