ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత అని, అది ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్ రంగంలోనూ ఉండాలి. మానవ వనరులే అత్యంత విలువైన సంపద. యువశక్తిని సమాజ నిర్మాణంలో �
తెలంగాణ వ్యాప్తంగా ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ (సర్) కొనసాగుతున్నది. సర్ డిజిటలైజేషన్లో యాదాద్రి భువనగిరి జిల్లా టాప్లో ఉండగా, జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లాలు నత్తనడకను తలపిస్తున్నాయి. రాష్ట్రం�
Quality Free Power | రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ భువనగిరి మండలం అనంతారం గ్రామంలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు.
Pocso Case | షాబాద్లో పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ ఆరుగురిని హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే పోలీసులు మరో పోక్సో కేసు నిందితుడిని వదిలేయడం కలకలం రేపుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప
సాధారణంగా సర్కారు కార్యాలయాల్లో ఫైళ్లన్నీ కుప్పలు తెప్పలుగా కనిపిస్తుంటాయి. ఏ అధికారి చేతిలో చూసినా దస్ర్తాలే దర్శనమిస్తుంటాయి. పెద్ద సార్ల సంతకాల కోసం పత్రాలు పట్టుకొని చక్కె ర్లు కొడుతుంటారు. కలెక్ట
Adani Cement Factory | యాదాద్రి కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో సమావేశం అనంతరం తమ నిర్ణయాన్ని తెలిపారు. వాస్తవానికి రామన్నపేటలో డ్రైపోర్టు పేరుతో ఆ సంస్థ రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి.. ఆ తర్వాత అదానీ సిమెంట్ ఫ్యాక్
జిల్లాలో గంజాయి విక్రయం కొత్త పుంతలు తొక్కుతున్నది. అడ్డదారుల్లో జిల్లాకు చేరుతున్నది. గతానికి భిన్నంగా రవాణా, వినియోగం జరుగుతున్నది. ఎన్నడూ లేని విధంగా వలస కార్మికులకు అడ్డాగా మారుతున్నది.
గిరిజన భూములపై కాంగ్రెస్ సర్కారు కన్ను పడింది. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న లంబాడీల భూములను కొల్లగొట్టేందుకు స్కెచ్ వేసింది. పోలీసు బెటాలియన్ పేరుతో పేదల పొట్టగొట్టే పన్నాగానికి తెరతీసింది. గు�
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో ఈ నెల 31న మహిళా రైతు రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్టు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావు, కార్యదర్శి టీ సాగర్, కేంద్ర కమిటీ సభ్యులు జూలకంట�