గత నెల రోజులుగా వ్యాక్సిన్ కొరతతో అంగన్వాడీ సెంటర్లు, సబ్ సెంటర్ల చుట్టూ చిన్నారులు, తల్లిదండ్రులు తిరుగుతున్నారు. ఐదు సంవత్సరాలు పైబడిన చిన్నారులకు డీపీటీ ( డిఫ్తీరియా, పెర్టుస్సిస్ టెటానస్ ) అనే వ్యాక�
కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచే విధంగా ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు తగిన చర్యలు తీసుకోవాలని ఇంటర్మీడియట్ యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాధికారి రమణి అన్నారు. ఇందుకు తల్లిదండ్రులతో ప్రత్యేక సమ�
అమ్మకావడం ఆడవాళ్లకు ఓ వరం. ఆ పిలుపు కోసం ఎంత బాధనైనా అనుభవిస్తారు. అయితే సుఖప్రసవం తల్లితోపాటు బిడ్డకూ ఎంతో ఆనందదాయకం. కానీ, ప్రస్తుత కార్పొరేట్ యుగంలో కాసులే లక్ష్యంగా కడుపుకోతలే అధికమవుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు 16వ ప్యాకేజీలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలంలో 11.39 టీఎంసీల సామర్థ్యంతో బస్వాపూర్ (నృసింహ సాగర్) ప్రాజెక్టును నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది.
ఎమ్మెల్యే నెల జీతం పేదలకే అంకితం చేస్తాననన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హామీ ఏమైందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రాంచంద్రారెడ్డి ప్రశ్నించారు. ఆదర్శవంతుడనని మీడియా ముందు గొప్పగా గప్పాలు కొట్టు�
రాత్రిపగలు కష్టపడి చదివి ఎన్నో ఆశలతో పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు అధికారుల నిర్లక్ష్యం, బాధ్యత రహిత్యం వల్ల తీవ్ర మనో వేదనకు గురి అవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులతో పాటు వారి భవిష్�
రామన్నపేట దవాఖానా స్థాయిని 100 పడకలకు పెంచి ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని సీపీఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జెల్లెల పెంటయ్య, రామన్నపేట మండల కార్యదర్శి బొడ�
ఆదిలాబాద్లో జరిగిన తొమ్మిదవ సబ్ జూనియర్ పురుషుల హాకీ ఛాంపియన్ షిప్ పోటీలో ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టు తృతీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. జట్టు విజయంలో భాగస్వాములైన ఆలేరు క్రీడాకారులను కలెక్టర్ హ
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని చెరువు అక్రమార్కులకు అడ్డగా మారింది. అక్రమార్కులు అడ్డగోలు తవ్వకాలు చేపడుతూ మట్టిని లూటీ చేస్తున్నారు. చెరువులోని మట్టిని తవ్వడానికి ఇరిగేషన్, పం�
భవన నిర్మాణ పనికి కూలీగా వెళ్లిన వ్యక్తి పనిచేస్తున్న చోట ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. ఈ ఘటన వలిగొండ మండలంలోని వేములకొండ గ్రామంలో చోటుచేసుకుంది.