ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పక్షాలపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. గ�
గత రెండేడ్లుగా స్నానల గదినే అవాసంగా చేసుకొని దుర్భర జీవితం కొనసాగిస్తున్న ఓ పేద కుటుంబానికి చెందిన ఒంటరి దళిత మహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాక పోవడంతో బాత్రూమ్లోనే నివసించే దుస్తుతి నెలకొంది.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ నాయకులు, ట్రిపుల్ ఆర్�
గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని మున్సిపల్ కమిషనర్ అంజన్ రెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం భూదాన్ పోచంపల్లి మండలం ముక్తాపూర్ గ్రామంలో మున్సిపల్ ఆధ
భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మించిన రెడ్డి సంక్షేమ సంఘం భవనాన్ని గురువారం నాయకుడు గంగిడి ప్రతాప్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్డి సంక్షేమం కోసం అందరూ కృషి చేయాలన�
Mother Dairy | మూడు నెలలకు సంబంధించిన పాల బిల్లులను చెల్లించాలని పాడి రైతులు డిమాండ్ చేశారు. మండలంలోని ముషపట్ల గ్రామానికి చెందిన రైతులు బుధవారం పట్టణంలోని పాలశీతలీకరణ కేంద్రం గేటుకు తాళం వేసి రైతులు ఆందోళన నిర
యాదాద్రి భువనగిరి జిల్లాలోని అన్ని ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు పీసీ, పీఎన్డీటీ చట్టానికి అనుగుణంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని, సరైన రికార్డులు నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా�
ఆలేరు పట్టణ కేంద్రంలోని కనకదుర్గా మాత ఆలయ 10వ వార్షికోత్సవాన్ని జూన్ 4, 5, 6 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు గురువారం తెలిపారు. ఈ మేరకు ఆలేరు సీఐ కొండల్రావును మర్యాదపూర్�
దాహం తీర్చుకునేందుకు బోరు నీళ్లు తాగిన బాలుడిని ఓ కానిస్టేబుల్ చితకబాదాడు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) లో జరిగిన ఈ అమానుష సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సర్పంచుల పెండింగ్ బిల్లుల సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ అన్నారు.
అనుమతి లేని విత్తనాలతో పాటు నాణ్యత లేని విత్తనాలు విక్రయిస్తే విత్తన చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఏడీఏ శాంతి నిర్మల హెచ్చరించారు. సోమవారం యాదగిరిగుట్ట మండల వ్యవసాయాధికారి ఐ.సుధారాణితో కలిసి మండ�
కాంగ్రెస్ పార్టీ నాయకులు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పాలనలో ఇచ్చిన హామీలు నీటి మూటలే అని తేలిపోయాయని మాజీ సర్పంచుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్ రెడ్డి, రాజాపేట మండల జలసాధన