ఓ వైపు పెద్ద స్క్రీన్. అందులో స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. మరో వైపు ప్రజాప్రతినిధులు, అధికారులు. భువనగిరి అభివృద్ధి పనులకు వర్చువల్గా శంకుస్థాపన. అప్పుడే ఏదో జరిగిపోయిందన్న విధంగా అట్టహాసం. కట్
సస్పెన్షన్కు గురైన యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం దూది వెంకటాపురం సెక్టార్ ఏఈఓ ప్రీణీతను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దూది వెంకటాపురం ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రై�
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం నేమిలె గ్రామంలో కోకట్ల నరసింహులు ఇటీవల మృతి చెందాడు. విషయం తెలుసుకున్న 2005-06 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు బుధవారం మిత్రుడి కుటుంబాన్ని పరామర్శించి రూ.32 వేల ఆర్థ�
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సులో ప్రవేశానికి తెలంగాణ సాంకేతిక విద్య మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన టీజీ పాలీసెట్- 2025 ప్రవేశ పరీక్ష మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది.
పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష( పాలీసెట్-2025) మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా సజావుగా ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం 1.30 గంటల వరకు జిల్లాలోని 6 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు య�
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని నెమిలే క్రాస్ రోడ్ వద్ద మంగళవారం యాదగిరిగుట్ట ట్రాఫిక్ ఎస్ఐ దేవేందర్ ఆధ్వర్యంలో సిబ్బంది విస్తృతంగా వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనాలు నడిపే వారి హెల్�
కామ్రేడ్ రోడ్డ అంజయ్య స్ఫూర్తితో పేదలకు ప్రభుత్వ భూములు దక్కే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ జాంగిర్ తెలిపారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నిర్వాహకులు, లారీ డ్రైవర్లు రైతుల వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల వ్యవసాయ అధికారి పద్మజ హెచ్చరించారు.
ఎస్హెచ్జీ బ్యాంక్ లింకేజీలో 2024-2025 సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయిలో యాదాద్రి భువనగిరి జిల్లా నుండి ఉత్తమ మండలం, ఉత్తమ ఏపీఎంగా బీబీనగర్ ఎంపికైనట్టు ఏపీఎం శ్రీనివాస్ గురువారం తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో గురువారం ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా కేక్
యాదాద్రి భువనగిరి జిల్లాలో 4.30 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, అందులో 2.70లక్షల గృహ వినియోగం కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం 200ఎంయూ(మిలియన్ యూనిట్ల) విద్యుత్ డిమాండ్ ఉన్నది. వేసవి కావడంతో కరెంట్ భారీగా వి
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కాన్వోకేషన్ డే ను మంగళవారం ఘనంగా నిర్వహించారు. అలాగే గురుకుల ప్రవేశ పరీక్షలో ప్రతిభచూపి సీట్లు సాధి�
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని కొండ్రెడ్డి చెరువులో తాగునీటి సమస్య నెలకొంది. బిందెడు నీటి కోసం పబ్లిక్ నల్లాల వద్ద మహిళలు పడిగాపులు కాస్తున్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు బబ్బురి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఫీల్డ్ అసిస్టెంట్లు సోమవారం రాయగిరి నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ న�