యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలోని ఎంఎస్ఎన్ పరిశ్రమ సమాజ సేవకు కేటాయించాల్సిన సీఎస్ఆర్ నిధులు జమ చేయడం లేదని బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు పిట్టల అశోక్ అన్నారు. ఆ నిధ�
అర్హులైన నిరుపేదలకు ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం యాదాద్రి భువనగిరి కలెక్టర్ కార్యాలయం ముందు సమస్యల పరి
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ Bibinagar) మండంలో దారుణం చోటుచేసుకున్నది. బీబీనగర్ మండలంలోని కొత్త తండాలో శ్రీను అనే వ్యక్తి భార్యపై కోపంతో తల్లిని కొట్టి చంపాడు. కొత్తతండాకు చెందిన శ్రీను తన భార్యతో కలిస
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో పెండింగ్లో ఉన్న పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా లేవు. స్వామివారి దివ్యక్షేత్రాన్ని రూ.1,300 కోట్లతో రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ పునర్నిర్మించారు. ఆలయ�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మితే సహించేది లేదు అని మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలను యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కొమురయ్య ఫ్లెక్సీకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించార�
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని రాఘవాపురం గ్రామం నుండి భువనగిరి మండలం బొల్లెపల్లి చెరువు వరకు 18 కిలోమీటర్ల కాల్వ నిర్మాణానికి భూసేకరణ పనులు కొనసాగుతున్నాయి. శ
ఎల్ఆర్ఎస్ గడువును ప్రభుత్వం పొడిగించాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ మాజీ చైర్మన్ వస్పరి శంకరయ్య అన్నారు. శనివారం ఆలేరు పట్టణ కేంద్రంలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని బేగంపేట గ్రామ రైతుల నుంచి కాళేశ్వరం కాల్వ పనులకు కోసం సేకరించిన భూమికి వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం తాసీల్ద�
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని నెమిల గ్రామంలో జాతీయ మాంస పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి.బసవారెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు మంగళవారం ఉచితంగా పెరటి కోళ్లను పంపిణీ చేశారు.
Yadadri | పహాణి, ధరణిలో 9 మంది రైతుల పేర్లు తారుమారు చేసి దాదాపుగా 12 ఎకరాల భూమిని కారోబార్ మాయం చేసిన ఘటన ఇటీవల కలెక్టర్కు బాధితులు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.
విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్నట్లు ప్రగతిశీల యువజన సంఘం ( పి వై ఎల్ ) రాష్ట్ర సహాయ కార్యదర్శి బేజాడి కుమార్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు మామ�
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని రఘునాధపురంలో శనివారం హైదరాబాద్ ఉప్పల్ శ్రీ అభయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడెం గ్రామ శివారులోని పౌల్ట్రీ ఫామ్లో బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. గ్రామంలో పిట్ట సుదర్శన్రెడ్డికి చెందిన పౌల్ట్రీ ఫామ్లో ఈ నెల 12న 500 కోళ్లు మృతి చెం�
నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడిలో భాగంగా హైదరాబాద్కు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను యాదాద్రి భువనగిరి జిల్ల�