యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట (Rajapeta) మండల కేంద్రంతో పాటు గ్రామాల్లోని ప్రజలు చలితో వణికిపోతున్నారు. ఉదయం, రాత్రి చలి వనికిస్తుండడంతో మంటలు కాగుతూ కనిపిస్తున్నారు. గత వారం రోజులుగా వాతావరణ మార్పులతో ఉష్
Govt Land | ఇవాళ నిరుపేదలైన అర్హులతో కలిసి సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేశ్ ధర్నా నిర్వహించారు.
Padmasali Mahasabha | అఖిలభారత పద్మశాలి మహాసభ, 8వ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహాసభలను విజయవంతం చేయాలని ఆలేరు పట్టణ ప్రధాన కార్యదర్శి చిక్క శ్రవణ్ కుమార్ అన్నారు.
Hyderabad | నవ మాసాలు మోసి కని పెంచిన కన్నతల్లి.. ఓ కుమారుడికి భారంగా మారింది. కాలు కదపలేని స్థితిలో ఉన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకు కర్కశకుడిగా మారిపోయాడు. కన్నతల్లి అన్న కనికరం లేకుండా వృద్�
Mallikarjuna Swamy | నిదానపల్లి గ్రామ పరిధిలోని మల్లన్న గుట్ట(చిన్న శ్రీశైలం)పై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ మల్లికార్జున స్వామి(Mallikarjuna Swamy) బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
Road Accident | యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
Rachakonda CP | పడమటి సోమవారం గ్రామంలో ఈ నెల 24 నుండి నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై రాచకొండ సీపీ సుధీర్ బాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌ
తెచ్చిన ఆప్పు తీరక.. సాగుచేసిన పంట ఎండిపోయి ఆ రైతు గుండె ఆగిపోయింది. అప్పుబారం ఎక్కువ కావడం.. పంటనష్టం వాటిల్లడంతో ఇంట్లో దూలానికి ఉరేసుకుని తనువు చాలించాడు. నిరుడు జూలైలో జరిగిన ఈ ఘటనపై ప్రభుత్వం పట్టించ�
Yadadri Bhuvanagiri | ప్రభుత్వం ప్రవేశపెట్టిన భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాల(Welfare schemes) పంపిణీ కార్యక్రమం తీవ్ర నిరసనల మధ్య కొనసా గుతున్నాయి.
Beerla Ilaiah | రాష్ట్రంలో గ్రామసభలు(Grama sabha), వార్డు సభలు తీవ్ర గందరగోళం మధ్య కొనసాగుతున్నాయి. ప్రజా ప్రతినిధులు, అధికారుల అలసత్వంపై ప్రజలు తిరగబడుతున్నారు.
Congress | ప్రభుత్వ పథకాల అమలు కోసం చేపట్టిన గ్రామసభలు రసాభాసాగా మారుతున్నాయి. పేరుకే గ్రామసభులు నిర్వహిస్తున్నా పెత్తనం అంతా కాంగ్రెస్ నాయకులదేనని (Congress leaders) ప్రజలు వాపోతున్నారు.
సాంకేతికంగా ప్రపంచం దూసుకుపోతున్నది. టెక్నాలజీ పరంగా అద్భుతాలు ఆవిషృతమవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్ రంగాల్లో మనిషి రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాడు. అయితే ఈ టెక్నాలజీని ఆరోగ�
మండలంలోని గట్టుసింగారంలో శుక్రవారం టీబీ రోగుల నుంచి శాంపిళ్లను సేకరించి రామన్నపేట ప్రభుత్వ దవాఖానకు డ్రోన్ సహాయంతో పంపినట్లు మండల వైధ్యాధికారి భరత్కుమార్ తెలిపారు.