గత నాలుగు నెలలుగా పోసిన పాలకు డబ్బులు రావట్లేదంటూ పాడి రైతులు ఆందోళన బాటపట్టారు. గురువారం యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురం గ్రామంలో పాలక్యాన్లతో నార్మూల్ పాల సేకరణ కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు
సీఎం రేవంత్రెడ్డిది ప్రజా పాలన కాదని, పాపిష్టి పాలన అని సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య గౌడ్ అన్నారు. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే మాజీ సర్పంచులను అక్రమంగా అరెస్టులు చేయడం సి�
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను అడ్డుకుంటారన్న నేపథ్యంలో బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని రాఘవాపురం గ్రామంలో బెల్టు షాపులు మూసివేయాలని గ్రామస్తులు తీర్మానించారు. గ్రామానికి చెందిన నాయకులు మంగళవారం పంచాయతీ కార్యాలయ ఆవరణలో సమావేశమై అందరి సమ
రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు (Farmer Suicide) కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ నుంచి ఎలాంటి భరోసా లేకపోవడం, సాగుకు నీళ్లు అందక కండ్లముందే పంటలు ఎండిపోతుండటంతో రైతులు బలవన్మరనం చెందుతున్నారు. యాదాద్రి భువన
రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి బ్రోకర్ పాలన చేస్తుంటే తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సామెల్ జోకర్ పాలన నడుస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు.
Sand | బేగంపేట వాగులో నుంచి అక్రమంగా ఇసుక(Illegal sand) తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామ రైతులు ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట (Rajapeta) మండల కేంద్రంతో పాటు గ్రామాల్లోని ప్రజలు చలితో వణికిపోతున్నారు. ఉదయం, రాత్రి చలి వనికిస్తుండడంతో మంటలు కాగుతూ కనిపిస్తున్నారు. గత వారం రోజులుగా వాతావరణ మార్పులతో ఉష్
Govt Land | ఇవాళ నిరుపేదలైన అర్హులతో కలిసి సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేశ్ ధర్నా నిర్వహించారు.
Padmasali Mahasabha | అఖిలభారత పద్మశాలి మహాసభ, 8వ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహాసభలను విజయవంతం చేయాలని ఆలేరు పట్టణ ప్రధాన కార్యదర్శి చిక్క శ్రవణ్ కుమార్ అన్నారు.
Hyderabad | నవ మాసాలు మోసి కని పెంచిన కన్నతల్లి.. ఓ కుమారుడికి భారంగా మారింది. కాలు కదపలేని స్థితిలో ఉన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకు కర్కశకుడిగా మారిపోయాడు. కన్నతల్లి అన్న కనికరం లేకుండా వృద్�
Mallikarjuna Swamy | నిదానపల్లి గ్రామ పరిధిలోని మల్లన్న గుట్ట(చిన్న శ్రీశైలం)పై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ మల్లికార్జున స్వామి(Mallikarjuna Swamy) బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
Road Accident | యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.