BRS | యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ ఎన్ఎస్యూఐ నాయకులు దాడికి దిగారు. పోలీసుల సమక్షంలోనే ఎన్ఎస్యూఐ నాయకులు దాడులకు పాల్పడినప్పటికీ.. వాళ్లు చోద్యం చూస్తూ ఉండటం గమనా�
Telangana | యాదాద్రి భువనగిరి జిల్లాలో దీర్ఘకాలికంగా విధులకు డుమ్మా కొడుతున్న 16 మంది టీచర్లపై వేటు పడింది. వారిని సర్వీస్ నుంచి తొలగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
జిల్లా మేజిస్ట్రేట్ అయినటు వంటి కలెక్టర్ చాంబర్ను కాంగ్రెస్ నేతలు పార్టీ కార్యాలయంలా మార్చేశారు. మంగళవారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్కు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలెక్టర్ �
RTC bus | ఆర్టీస బస్సు బోల్తాపడటంతో(RTC bus Overturns) పలువురు డ్రైవర్తో పాటు పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను చౌటుప్పల్లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ రూపొందించి, అందుకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా ప్రధాన పట్టణాలను అభివృద్ధ్ది చేసేందుకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని గత ప్రభుత్వాలు తెరపైకి తెచ్చాయి.
జిల్లాలో కొత్తగా యాదాద్రి భువనగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (వైయూడీఏ) ఏర్పాటైంది. ఈ మేరకు ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.దానకిశోర్ జీఓ జారీ చేశారు.
పిల్లలకు నాన్నే రోల్ మోడల్. ముఖ్యంగా ఆడ పిల్లలకు. అమ్మతో కంటే నాన్ననే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వారికి తండ్రే తొలి హీరో. అతనితోనే వారికి ఎక్కువగా సాన్నిహిత్యం ఉంటుంది. కానీ ఇక్కడో చిన్నారి ఆ పదం పలికితేన
బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఒకరిపై పోక్సో కేసు నమోదు చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగింది. వలిగొండ పరిధిలోని శాంతి నిలయంలో చదువుతున్న బాలిక దసరా సెలవుల్లో భువనగిరి బాలసదన్కు 1న వచ్చ
దసరా పండుగ పూట ట్రిపుల్ ఆర్ రైతులపై సరార్ పిడుగు వేసింది. విజయదశమి రోజున బహిరంగ నోటీస్ ఇచ్చింది. వలిగొండ, చౌటుప్పల్ మండలాల గ్రామాలకు చెందిన భూములు ప్రభుత్వానికి సంక్రమించాయంటూ అందులో పేరొంది. ఇందుల
Govt Hospitals | ప్రభుత్వ ఆస్పత్రుల్లో( Govt Hospitals ) పని చేస్తున్నకొంత మంది వైద్యులు( Doctors ) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇతర జిల్లాల వారు మా జిల్లాలోకి చికిత్స కోసం రావొద్దని డాక్టర్లు చెబుతున్న పరిస్థిత�