Yadadri Bhuvanagiri | డీడీలు తీసిన గొల్ల,కురుమలకు నగదు బదిలీ ద్వారా వెంటనే గొర్రెలు(Sheep) పంపిణీ చేయాలని గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దయ్యాల నర్సింహ్మ, మద్దెపురం రాజు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ�
Sheep units | ప్రభుత్వం యాదవ, కురుమ సోదరుల కోసం గొర్రెల పంపిణీ(Sheep units) పథకాన్ని వెంటనే ప్రారంభించాలని గొర్రెలు, మేకల పెంపకందారుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా.దూదిమెట్ల బాలరాజు యాదవ్(Balaraju Yadav) డిమాండ్ చేశారు.
తాము మరణిస్తూ పలువురికి అవయవదానం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పరిధిలోని వంగపల్లికి చెందిన జోగు చంద్రయ్య (48) రోజు కూలీ. తండ్రి జోగు బాలలింగం, భార్య పూలమ్మ, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్న�
Yadadri | యాదగిరిగుట్టలో అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శ్రీ వెన్నెకృష్ణుడు అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు.
Draupadi Murmu | యాదాద్రి భువనగిరి జిల్లాలో రేపు(బుధవారం) భూదాన్ పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) పర్యటించనున్నారు. భూదాన్ పోచంపల్లి(Bhudan Pochampally) పట్టణానికి రాష్ట్రపతి రాక సందర్భంగా అధికారులు ఏర్పాట్లలో న�
Yadagiri Gutta | యాదగిరిగుట్టపై కొలువుదీరి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి హైదరాబాద్కు చెందిన మహాలక్ష్మి గ్రూప్ కంపెనీ అధినేతలైన వినుకొండ చంద్రారెడ్డి, లక్ష్మి దంపతులు రెండు బంగారు చెడీలు, మరో ఐదు కలశాలు �
కాంగ్రెస్ పార్టీలో భువనగిరి బీసీలకు మొండి చెయ్యే మిగిలింది. నియోజకవర్గ నేతలకు పరాభవం ఎదురైంది. మొదటి నుంచీ టికెట్ ఆశించిన బీసీ నాయకులకు కాంగ్రెస్ అధిష్టానం హ్యాండ్ ఇచ్చింది. బీసీలకు కాకుండా ఓసీకి ట�
CM KCR | కాంగ్రెస్ పార్టీ మళ్లీ కౌలు రైతులు అంటూ రాగాలు తీస్తుందని.. పొరపాటున కాంగ్రెస్ మళ్లీ వస్తే కౌలు రైతులు, వీఆర్వోలు, మళ్లీ భూములు రికార్డులకు ఎక్కించడంతో రైతుల భూములు ఆగమవుతాయని సీఎం కేసీఆర్ హెచ్చరి
CM KCR | కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని బంగాళాఖాతం వేస్తామంటోందని.. ప్రజలు ఓటు ఆయుధంతో ఆ పార్టీనే బంగాళాఖాతంలో వేయాలని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఆశీర్వాద సభ
Whip Sunitha Mahender Reddy | ఆలేరును అన్ని రంగాలలో అగ్రగామిలో నిలిపామని, పల్లెల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాజపేట మండలంల�
Minister Jagadish Reddy | నాలుగు పైసలు సంపాదిస్తే సొంత ఊరును, అయినవారిని మర్చిపోతున్న నేటి రోజుల్లో తాము పుట్టి పెరిగిన సొంత ఊరు కోసం సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి, రెండు కోట్ల వ్యయంతో ప్రాథమిక ఉన్నత పాఠశాల భవనాన్�
ఉమ్మడి రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి ్రప్రాంతంలో కరువు తాండవించింది. నాటి సీమా్ంరధ్ర పాలకులు పట్టించుకోకపోవడంతో రైతులకు అరిగోస తప్పలేదు. వ్యవసాయ బావులు, బోర్లు వట్టిపోయాయి.
సమైక్య రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోక పోవడంతో గిరిజన తండాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవి. కనీస అవసరాలైన తాగునీరు, కరెంటు, రహదారులు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉద్యమ సమయం నుంచే గిరిజన తండాలపై కేస�
Death news | యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సంస్థాన్ నారాయణపురం మండలంలోని వెంకంబావి తండా గ్రామానికి చెందిన రమావత్ శ్రీను అడవిలోకి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.