ప్రజల మధ్య చిచ్చుపెట్టి విభజన తీసుకొచ్చి రాజకీయ ప్రయోజనం పొందాలని బీజేపీ (BJP) చూస్తున్నదని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. భారతదేశాన్ని నడుపుతున్నది ప్రధాని మోదీ (PM Modi), అమిత్ షాలు (Amit Shah) కాదని, ఒకరిద�
యాదాద్రి భువనగిరి, మంచిర్యాల, జనగామ జిల్లాల్లోని పలు మండలాల్లో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగండ్ల వాన కురిసింది. బలమైన ఈదురుగాలులు వీచడంతో చెట్లు, విద్యుత్తు స్తంభాలు కూలిపోయాయి.
ఇటీవల కురిసిన వడగండ్ల వానతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలుచోట్ల పంట నష్టం వాటిల్లింది. ముఖ్యంగా పొట్టదశలో ఉన్న వరి పంటతోపాటు మామిడి, నిమ్మ తోటలపై ఎక్కువ ప్రభావం పడింది.
Munugode by poll | మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రభుత్వం స్థానిక సెలవు ప్రకటించింది. ఉప ఎన్నిక పోలింగ్ రోజు(నవంబర్ 3)న స్థానికంగా సెలవు ప్రకటించేందుకు నల్లగొండ, యాదాద్రి భువనగిరి కలెక్టర్లకు
యాదాద్రి భువనగిరి : మేడ్చల్ జిల్లా కీసరలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే..యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామానికి చెందిన వార్డు మెంబరు రుద్రబోయిన బాలరాజుగౌడ్ మేడ్చల్ జిల్లా కీసర ప్
యాదాద్రి భువనగిరి : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. ఆది
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని రాజపేట మండలం రఘునాథపురం బ్రిడ్జిపై ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. బ్రిడ్జిపై నుంచి కారు వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న యాదగిరిగుట్ట మండలం
యాదాద్రి భువనగిరి : రియల్ ఎస్టేట్ బిజినెస్ పేరుతో ప్రజల వద్ద డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు అన్నదమ్ములను పోలీసులు అరెస్ట్ చేసి చేశారు. ఈ మేరకు ఏసీపీ వెంకట్ రెడ్డి మీడియాకు వివరాలను వెల్ల
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని ఆలేరు పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. �
యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వరుస సెలవుదినాలు రావడంతో భక్తులు దర్శనానికి క్యూకట్టారు. స్వామివారి ఉచిత దర్
యాదాద్రి భువనగిరి : 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా యాదాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో చేపట్టిన నగర సంకీర్తన కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. దేవస్థానం వైకుంఠ ద్వారం వద్ద నుంచి ఆలయ ఈవో ఎన్ గీత మున్సిప
యాదాద్రి భువనగిరి : పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ మేనమామగా మారి వారి పెండ్లిళ్లు జరిపస్తున్నారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్రెడ్డి అన్నారు. గురువారం తుర్కపల్లి మండలంలోని 10