యాదాద్రి భువనగిరి : జిల్లాలోని భూదాన్ పోచంపల్లి మండలం పిల్లాయిపల్లిలోని ఎరుకల నాంచారమ్మ జాతరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అలాగే
Voligonda | యాదాద్రి భునగిరి జిల్లాలోని వలిగొండలో (Voligonda) కారు బీభత్సం సృష్టించింది. వలిగొండలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి మూడు దుకాణాల షెటర్లను ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రంగ
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని అడ్డగూడూరు మండలం బొడ్డుగూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తుమ్మల సురేందర్ రెడ్డి మృతి చెందారు. ఆయన భౌతిక దేహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యుల
రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం రాత్రి
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని యాదగిరిగుట్టలో శుక్రవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఓ పాత భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థ�
యాదాద్రి భువనగిరి : కార్పొరేట్కు దీటుగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం భువనగిరి మండలం తుక్కుపురం గ్రామంలో మన ఊరు- మన �
యాదాద్రి భువనగిరి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన ఆరేండ్ల కూతురుతో కలిసి యాదగిరిగుట్ట పట్టణంలోని ఓ ప్రైవేటు లాడ్జి పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. హ
యాదాద్రి భువనగిరి : పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం ఆలేరులో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్నుమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్�
యాదాద్రి భువనగిరి : ఈత నేర్చుకునేందుకు వెళ్లి ఓ బాలుడు మృత్యు ఒడికి చేరాడు. ఈ ఘటన పోచంపల్లి మండలం పెద్దగూడెంలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పెద్ద గూడెం గ్రామానికి చెందిన మక్బుల్ తన కుమారుడు మహ్�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చెంత గోదావరి జల సవ్వడులు హోరెత్తనున్నాయి. స్వామివారి తెప్పోత్సవాలు నిర్వహించే గండి చెరువును గోదావరి జలాలతో నింపాలనే ప్రభుత్వ సంకల్పానిక
యాదాద్రి, ఫిబ్రవరి 28 : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కొత్త బ్రాంచీలు ఏర్పాటు చేయాలని నల్లగొండ ఉమ్మడి జిల్లా డీసీబీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి కోరారు. హైదరాబాద్లోని టెస్కా�
యాదాద్రి: శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ప్రముఖ సినీ హీరో శ్రీకాంత్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి ఆలయంలో అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. గతంలో ఉన్�