యాదాద్రి, ఫిబ్రవరి 28 : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కొత్త బ్రాంచీలు ఏర్పాటు చేయాలని నల్లగొండ ఉమ్మడి జిల్లా డీసీబీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి కోరారు. హైదరాబాద్లోని టెస్కా�
యాదాద్రి: శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ప్రముఖ సినీ హీరో శ్రీకాంత్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి ఆలయంలో అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. గతంలో ఉన్�
cm KCR | యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారులు చేసిన కృషిని అభినందిం�
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పర్యటన యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కొనసాగుతున్నది. పర్యటనలో భాగంగా ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయ భవనాన్ని
Minister Jagadish reddy | సీఎం కేసీఆర్ పాలన దేశానికి రోల్ మోడల్గా నిలిచిందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. భోనగిరిలో 12న సీఎం కేసీఆర్ పర్యటించనుండగా.. సమీకృత కలెక్టర్ భవన సముదాయాలతో �
యాదాద్రి భువనగిరి : రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, సివిల్ సప్లై చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సమేతంగా యాదాద్రి లక్ష్మీ నారసింహుడిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వ�
Road Accident at Panthangi toll plaza | యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజా వద్ద డీసీఎం-ద్విచక్రవాహనం ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో
five killed in road accidents at yadadri dist | యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం