వలిగొండ: పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మీ పథకం ఒక వరమని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మీ చెక్�
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో మండపాలు కిక్కిరిసిపోయాయి. ధనుర్మాసంతో పాటు ఆదివారం సెలవుదినం కావడంతో ఇలవేల్పు దర్శనం కోసం భక్తులు యాదాద్రిలో ప�
దూదిమెట్ల బాలరాజు యాదవ్ | యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డా.దూదిమెట్ల బాలరాజ యాదవ్ ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
గద్దర్ | యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని అద్భుతంగా నిర్మిస్తున్నారని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు.
160 గ్రాముల బంగారం తొమ్మిది రోజుల్లో అందిన విరాళాలు యాదాద్రి, డిసెంబర్ 7: యాదాద్రీశుడి నూతన గర్భాలయ విమానగోపురం స్వర్ణతాపడానికి నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 వరకు రూ.1,37,62,059 విరాళాలు స్వామివారి ఖాతాలో జమ అయినట్�
ఆ ఊరిలో ఎటుచూసినా కూరగాయల పంటలే, ఒకరు టమాట వేస్తరు, ఇంకొకరు మిర్చి వేస్తరు, మరొకరు ఆకుకూరలు పండిస్తరు. బెండ, కాకర, గోకర, బీర, బీన్స్, చిక్కుడు, దొండ, పొట్లకాయ, వంకాయ ఇలా అన్ని రకాల కూరగాయలను సాగు చేస్తరు. ఒక్కమ�
Crime news | మైనార్టీ సంక్షేమ శాఖ నుంచి లోన్ వచ్చిందని చెప్పి ఓ మహిళ వద్ద డబ్బులు, బంగారం తీసుకుని గుర్తు తెలియని వ్యక్తి ఊడాయించిన సంఘటన యాదగిరిగుట్ట మండలం చిన్న కందుకూరు గ్రామంలో శనివారం సాయంత్రం చోటు చేసుకు�
యాదాద్రిలో భక్తుల కోలాహలం | యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయాయి. వారాంతపు సెలవుదినం కావడంతో ఆదివారం యాదాద్రీశుడిని దర్శించుకు నేందుకు వచ్చిన భక్తులతో యాదాద్ర
యాదాద్రి : విద్యార్థుల కళాశాలకు వెళ్లడంతో పాటు తిరిగి ఇంటికి చేరుకునే సమయానికి ఆర్టీసీ బస్సులను పునరుద్దరించినట్లు ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్రెడ్డి తెలిపారు. గురువారం యాదగిరిగుట్ట పట్టణంల
స్వాతి నక్షత్ర పూజలు | యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గురువారం స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి.
ఉగ్ర నరసింహుడు సాలగ్రామ రూపంలో కొలువైన నెలవు. నారాయణుడి నమ్మిన బంట్లలా… సహజ తిరునామాలు ధరించిన చేపలు దర్శనమిచ్చే గిరి.. మత్స్యగిరి. ఇల వైకుంఠంగా భాసిల్లుతున్న యాదాద్రికి సమీపంలోనే ఉన్న మహిమాన్విత తీర్థ�
Telangana | స్థిరాస్తి వెంచర్లలో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. జనగామ జిల్లాకు చెందిన ఈ ఐదుగురిని బీబీనగర్ మండలం గూడూరు వద్ద పోలీసులు అదుపులోకి