యాదాద్రి: యాదాద్రి ప్రధానాలయం ప్రారంభం అనంతరం కొండపైకి వెళ్లే భక్తులకు ప్రయాణ ఇబ్బందులు కలుగకుండా ఉం డేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా యాదాద్రి కొండపైకి వెళ్లేందుకు గల మొదటి ఘాట్రోడ్డు
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు ఆదివారం రూ.16,30,808 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 1,79,750, రూ.100 దర్శనం టిక్కెట్ల ద్వారా 28,200, వీఐపీ దర్శనాల ద్వారా 1,50,000, వేద ఆశీర్వచనం ద్వా�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ప్రతిష్టామూర్తులకు చేపట్టి న నిజాభిషేకం మొదలుకుని స్వామి వారికి జరిగే నిత్య కైంకర్యాలలో భక్తులు పాల్గొని తరించా�
యాదగిరిగుట్ట రూరల్: సీఎం సహాయనిధితో పేద ప్రజలకు భరోసా కలిగిందని ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు.యాదగిరిగుట్ట మండలంలోని చిన్నకందుకూరు గ్రామానికి చెందిన కాటం భాస్
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఖజానాకు శనివారం రూ. 8,98,394 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 1,38,650, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 26,700, వీఐపీ దర్శనాల ద్వారా 68,100, వేద ఆశీర్వచనం ద్వారా
యాదాద్రి: యాదాద్రిలోని బాల శివాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలు మూడో రోజు అత్యంత వైభవంగా నిర్వహిం చారు. ఉదయం అమ్మవారికి ప్రాతఃకాలపు పూజ, కుంకుమార్చనతో పాటు విశేష పూజలు జరిపారు. సాయంత్రం సహస్ర నామార్చ�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో శనివారం నిత్యపూజల కోలాహలం నెలకొంది. ప్రతిష్టామూర్తు లకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించ
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాయంత్రం వేళలో బాలాలయంలో కొలువుదీరిన ఆండాల్ అమ్మవారికి ఊం జల్ సేవోత్సవం అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా మహిళా భక్తులు పాల్గొనే సేవలో భక్తు లు
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు శుక్రవారం రూ. 8,60,536 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 87,014, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 21,000, వేద ఆశీర్వచనం ద్వారా 2,580, నిత్యకైంకర్యాల ద్వ�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో శుక్రవారం స్వాతి నక్షత్ర పూజల కోలహలం నెలకొంది. తెల్ల వారు జాము 4గంటల నుంచి ఐదున్నర వరకు గిరిప్రదక్షిణలో భక్తులు పాల్గొన్నారు. ఆలయంలో మూడున్నర గంట�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పునర్నిర్మాణ పనులు అందమైన తోరణాలు, అత్యద్భుతంగా దీపాలతో తీర్చి దిద్దుతున్నారు. ప్రతి కట్టడం పంచరాత్ర గమశాస్ర్తానుసారంగా నిర్మాణాలు సాగుతున్నాయి. యాదాద్రి ప్రధా
బీబీనగర్: మండల పరిధిలోని బీబీనగర్ ఎయిమ్స్లో సౌత్ ఇండియా మెడికో లీగల్ అసోసియేషన్ వర్చువల్ విధానం ద్వారా వార్షిక అంతర్జాతీయ సమావేశం నిర్వహించినట్టు ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా తెలిపారు. ఈ సమావేశంలో
యాదాద్రి: ఆలేరు నియోజకవర్గంలో దసరా అనంతరం15వేల మంది కేసీఆర్ సైన్యంతో భారీ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎన్డీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అ�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి వారి బాలాలయంలో నేటి నుంచి శ్రీదేవి శరన్నవరా త్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 15వ తేదీ (ఆశ్వీయుజ శుద్ధ �