యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు శనివారం రూ.13,47,331 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 2,91,318, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 28,000, వీఐపీ దర్శనాలతో 2, 25,000, వేద ఆశీర్వచనం ద్వారా 10,320, �
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలోని ప్రతిష్టామూర్తులకు శనివారం నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీ నరసిం�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు గురువారం రూ. 6,52,343 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 34,95 4, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 14,500, వేద ఆశీర్వచనం ద్వారా 3,612, నిత్య కైంకర్యాల ద్వారా 200, �
ఫొటొరైటఫ్: 30వైడీడీ10ఏ: యాదాద్రి బాలాలయంలో సుదర్శన నారసింహహోమం నిర్వహిస్తున్న అర్చకులు యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులో భాగంగా నూతనంగా నిర్మించిన ప్రధానాల యానికి తిరు వీధుల్లో ఈశాన్య ప్రాంతంలోని హైమాస్ట్ లైట్ స్తంభాన్ని మంగళవారం ఆలయ అధికారులు తొలగించారు. ఈ �
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు మంగళవారం రూ.4,13,283 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 26,382, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 7,800, వేద ఆశీర్వచనం ద్వారా 1,032, ప్రచార శాఖ ద్వారా 450, క్
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఖజానాకు సోమవారం రూ.9,27,381 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 94,838, రూ. 100 దర్శనం టిక్కెట్ ద్వారా 8,100, వీఐపీ దర్శనాల ద్వారా 90,000, వేద ఆశీర్వచనం ద్వారా 3,613, ని�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దివ్య క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఉదయం నిజాభిషేకం మొదలుకుని స్వామి వారి నిత్య కైంకర్యాలలో భక్తులు పాల్గొని తరించారు. స్వామి వారిని దర్శించుకునే భక�
భువనగిరి అర్బన్: అర్వులైన ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి అన్నారు. మండలం, పట్టణానికి చెందిన 46 మంది సీఎం సహయనిధికి ధరఖాస్తు చేసుకోగా మంజరైన ర
భువనగిరి అర్బన్: భువనగిరి రైల్వే స్టేషన్లోని ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డితో కలిసి భువనగిరి రైల్వే�
యాదాద్రి: యాదాద్రి అభివృద్ధిలో భాగంగా పాతగుట్ట చౌరస్తా నుంచి సన్నిధి హోటల్ వరకు చేపట్టనున్న ప్రధాన రోడ్డు విస్తరణకు బాధితులు సహకరించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి విజ్ఞప్తి చేశారు. రోడ్డు విస్�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామికి ఆకుపూజ పర్వా లను అత్యంత వైభవంగా జరిగాయి. భక్తుల నూతన క్యూ కాంప్లెక్స్ పక్కనే విష్ణు పుష్కరిణి చెంత ఉన్న హనుమంతు