యాదాద్రి: ఓ ద్వి చక్ర వాహనానికి 73 ఫెండింగ్ చలాన్లు ఉన్నట్లు యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. మంగళ వారం పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా భువనగిరి మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో నిత్యపూజలు ఉదయం 4గంటల నుంచి ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. నిత్యపూజల్లో భాగంగా బాలాలయ మండపంలో లక్ష్మ
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం క్షేత్ర పాలకుడికి ప్రత్యేక పూజలు చేపట్టారు. కొండ పైన భక్తుల నూతన క్యూ కాంప్లెక్స్ పక్కనే గల విష్ణు పుష్కరిణి చెంత ఉన్న హనుమంతుడికి పంచామృతాలలో
ఆత్మకూర్.ఎస్: మండల పరిధిలోని గట్టికల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 50మంది కార్యకర్తలు ఆదివారం రాత్రి రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ సీ�
గుండాల: ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల ద్వారా రైతులకు విరివిగా పంట ఋణాలను అందిస్తున్నట్లు టెస్కాబ్ వైస్ చైర్మన్, నల్లగొండ డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం గుండాల మండల కేంద్�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో హరిహరులకు సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. కొండ పైన క్యూ కాంఫ్లెక్స్లో వెలిసిన శివుడికి రుద్రాబిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి పునర్నిర్మాణంలో భాగంగా కొండపైన నిర్మించిన అధునాతన విష్ణు పుష్కరిణి ఎల్ఈడీ లైట్లను బిగిస్తున్నారు. పుష్కరిణి ప్రహరీకి బంగారు వర్ణపు అల్యూమినియంతో తయారు చే
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఖజానాకు ఆదివారం రూ.16,58,864 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 3,21,058, వీఐపీ దర్శనాలతో 2,85,000, వేద ఆశీర్వచనం ద్వారా 5,160, సుప్రభాతం ద్వారా 200, ప్రచారశాఖ ద�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి బాలాలయంలో ఆదివారం ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారు జాము మూడు గంటల నుంచే మొదలైంది. అర్చకులు స్వామి వారికి నిజాభిషేకంతో నిత్య ఆరాధనలు ప్రారంభించి ఉత్స వమూర్త
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు శనివారం రూ.13,47,331 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 2,91,318, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 28,000, వీఐపీ దర్శనాలతో 2, 25,000, వేద ఆశీర్వచనం ద్వారా 10,320, �
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలోని ప్రతిష్టామూర్తులకు శనివారం నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీ నరసిం�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు గురువారం రూ. 6,52,343 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 34,95 4, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 14,500, వేద ఆశీర్వచనం ద్వారా 3,612, నిత్య కైంకర్యాల ద్వారా 200, �
ఫొటొరైటఫ్: 30వైడీడీ10ఏ: యాదాద్రి బాలాలయంలో సుదర్శన నారసింహహోమం నిర్వహిస్తున్న అర్చకులు యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులో భాగంగా నూతనంగా నిర్మించిన ప్రధానాల యానికి తిరు వీధుల్లో ఈశాన్య ప్రాంతంలోని హైమాస్ట్ లైట్ స్తంభాన్ని మంగళవారం ఆలయ అధికారులు తొలగించారు. ఈ �