యాదగిరిగుట్ట రూరల్: సీఎం సహాయనిధితో పేద ప్రజలకు భరోసా కలిగిందని ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు.యాదగిరిగుట్ట మండలంలోని చిన్నకందుకూరు గ్రామానికి చెందిన కాటం భాస్క ర్కు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.లక్ష రూపాయల చెక్కును శనివారం ఆమె అందజేశారు. కార్యక్ర మంలో టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు కట్టా మల్లేశ్ గౌడ్,మాజీ సర్పంచ్ పాండు తదితరులు పాల్గొన్నారు.