వరద బాధితులను ఆదుకోవాలని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలో మీడియాతో ఆమె మాట్లాడారు.
భారీ వర్షాలతో పంట, ప్రాణ నష్టం జరిగితే బాధితులను పరామర్శించి పరిహారం ఇవ్వాలన్న సోయి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోవడం శోచనీయమని ప్రభుత్వ మాజీ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డ�
బీఆర్ఎస్ను నీరుగార్చాలని ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా సహించమని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామ హేందర్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి హరీశ్రావుపై ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
ఆలేరు పట్టణంలోని భరత్ నగర్ కాలనీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మాజీ ఏఎంసీ డైరెక్టర్, ఆలేరు పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. విషయం తెలిసిన ప్రభుత్వ మాజీ విప్
పదేళ్ల కాలంలో దర్జాగా కాలరేగరేసి ఎవుసం చేసిన రైతులు ఇప్పుడు చేతగాని రేవంత్రెడ్డి పాలనలో యూరియా కోసం అధికారుల కాళ్లు పట్టుకునే దుస్ధితికి వచ్చినట్లు ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతామహేందరెడ్డి అన�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కృషితోనే చెరువుల్లో జలకళ సంతరించుకుందని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి (Gongidi Sunitha) అన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే రైతుల సంతోషంగా ఉన్నారని, మిషన్ కాకతీయ పథక�
ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడి తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతలపాణి శ్రీనివాస్రెడ్డిని ప్రభుత్వ మాజీ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి
ఆలేరు పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, వ్యాపారవేత్త సముద్రాల కుమార్ సతీమణి రాములమ్మ అనారోగ్యంతో బాధపడుతుంది. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఇటీవల ఇంటికి వచ్చింది. విషయం తెలిసిన
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పక్షాలపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. గ�
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక పాల శీతలీ�
లంగాణ వేదికగా నిర్వహిస్తున్న అందాల పోటీల్లో విదేశీయురాలికి అవమానం జరగడం బాధాకరమని ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మహిళా నేత గొంగిడి సునీత పేర్కొన్నారు. తనను వ్యభిచారిణిలా, ఆటబొమ్మలా చూశారంటూ పోటీల ను�
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని సింగారం మాజీ ఎంపీటీసీ పారుపల్లి సుమలతాలక్ష్మారెడ్డి సోదరుడి వివాహా వేడుకలు రాజాపేట చల్మెడి ఫంక్షన్ హాల్లో జరిగాయి.
బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు గులాబీ దండు కదం తొక్కాలని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి పిలుపునిచ్చారు.