యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. నలుగురు మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు పలువురు నాయకులు శనివారం ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్�
Gongidi Sunitha | ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికిందని ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. ఈ స్వేచ్ఛ, స్వతంత్రం మన సొంతం కావడానికి
Yadadri | యాదాద్రి దివ్యక్షేత్రంలో స్వాతినక్షత్రం పురస్కరించుకుని స్వామివారికి 108 కలశాలతో అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి వారి నిత్య పూజా కైంకర్యాలు చేపట్టి, బాలాలయ ముఖ మండపంలో తూర్పు
మహాధర్నాలో టీఆర్ఎస్ నేతలు కేంద్ర ం తీరుపై రైతులు, గులాబీ శ్రేణుల నిరసన భువనగిరి, ఆలేరు నియోజకవర్గ కేంద్రాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, పైళ్ల శేఖర్రెడ్డితోపాటు ముఖ్య న�
బొమ్మలరామారం: సీఎం సహాయనిధి నిరుపేదలకు వరంలాంటిదని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. మండలంలోని తూంకుంట గ్రామానికి చెందిన మోటే అంజనేయులు ఇటీవల శస్త్ర చికిత్స చేయించు�
యాదగిరిగుట్ట రూరల్: సీఎం సహాయనిధితో పేద ప్రజలకు భరోసా కలిగిందని ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు.యాదగిరిగుట్ట మండలంలోని చిన్నకందుకూరు గ్రామానికి చెందిన కాటం భాస్
యాదాద్రి: వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు సాయం అందించడమే ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ప్రధాన లక్ష్య మని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్యంతో యాదగిరిపల్లికి చెందిన �
హయత్నగర్: సమిష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, రాష్ట్రంలో మూతపడ్డ పరిశ్రమలకు సీఎం కేసీఆర్ చేయూతనందిస్తున్నారని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్రెడ్డి తెలిపారు. గురువారం హయత్�
యాదాద్రి: గ్రామ స్థాయి నుంచి టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నూతనంగా ఎన్నికైన కార్యవర్గం నడుం బిగించాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డ�
ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సస్పెండ్ ఆయనతో పాటు మరో నలుగురిపై వేటు యాదాద్రి: ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, తుర్కపల్లి మండల పార్టీ మాజీ అధ్యక్షుడు పడాల శ్రీనివాస్తో పాటు తుర్కపల్లికి చెందిన ట�
ఆలేరు రూరల్: ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంల�
తుర్కపల్లి: దళితబంధు నిధులను సద్వినియోగం చేసుకోని దళితులు ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి అన్నారు. ఆమె బుధవారం మండలంలోని వాసాలమర్రి గ్రామాన్ని సందర్శించి దళితబంధు నిధుల �
యాదాద్రి: టీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో ఆలేరు నియోజకవర్గం రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచిందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి వెల్లడించారు. ఆలేరులో కాంగ్రెస్, బీజేపీలకు స్థానంలేదని ధీమా వ్యక్�
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డి, ఎమ్మెల్యే కిశోర్కుమార్ మోత్కూరు: మోత్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం మార్కెట్ చైర్మన్ కొణతం యాకుబ్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లో ప్రభుత్వ �
మత్య్స, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ దళితబంధుపై కాంగ్రెస్, బీజేపీలది అవగాహనలేని ఆరోపణలు ప్రపంచ అద్భుత కళాఖండంగా యాదాద్రి ఏడేండ్లలో 1.20 లక్షల ఉద్యోగాలు భర్తీ యాదాద్రి: దళితబంధు పథకంపై కా�