తుర్కపల్లి: దళితబంధు నిధులను సద్వినియోగం చేసుకోని దళితులు ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి అన్నారు. ఆమె బుధవారం మండలంలోని వాసాలమర్రి గ్రామాన్ని సందర్శించి దళితబంధు నిధుల �
యాదాద్రి: టీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో ఆలేరు నియోజకవర్గం రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచిందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి వెల్లడించారు. ఆలేరులో కాంగ్రెస్, బీజేపీలకు స్థానంలేదని ధీమా వ్యక్�
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డి, ఎమ్మెల్యే కిశోర్కుమార్ మోత్కూరు: మోత్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం మార్కెట్ చైర్మన్ కొణతం యాకుబ్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లో ప్రభుత్వ �
మత్య్స, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ దళితబంధుపై కాంగ్రెస్, బీజేపీలది అవగాహనలేని ఆరోపణలు ప్రపంచ అద్భుత కళాఖండంగా యాదాద్రి ఏడేండ్లలో 1.20 లక్షల ఉద్యోగాలు భర్తీ యాదాద్రి: దళితబంధు పథకంపై కా�
దళితజాతి చరిత్రలో సువర్ణాక్షరాలు సీఎం కేసీఆర్ వెంటే దళిత సమాజం ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గువ్వల బాలరాజు, హన్మంత్షిండే హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): దళితబంధుతో రాష్ట్రంలో నవ సమాజ నిర్మాణానికి స