‘రెండు నెలలుగా పింఛన్ ఇవ్వడం లేదు. పదిరోజులుగా మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు’ అంటూ వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు శుక్రవారం యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యా
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతుల కష్టాలు ఇప్పుడిప్పుడే తీరేట్లు లేవు. నారు పోయడం మొద లు.. ఎరువులు, వాతావరణ పరిస్థితులు ఇలా అన్ని అంశాల్లో ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్రాల్లో వడ్లు అమ�
Farmer Suicide | యాదాద్రి భువనగిరి జిల్లాలో అప్పుల బాధతో రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మకూరు(ఎం) మండలంలోని రాయిపల్లి గ్రామానికి చెందిన రైతు నాతి మల్లయ్య గౌడ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులను పాస్ చేయించేందుకు కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అందినకాడికి దోచుకుం టూ జోరుగా మాస్ కాపీయింగ్ దందా కు తెరలేపారు. అధికారులు మాత్రం �
Reacter Blast | యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరి పరిధిలోని బృందావన్ కెమికల్ కంపెనీలో భారీ శబ్దంతో రియాక్టర్ పేలిపోయింది. దాంతో రెండు సెకండ్లపాటు భూమి కంపించింది. సమీప ఇళ్లలోని వస్తువులు కిందిపడ
యాదాద్రి జిల్లాలో బీఆర్ఎస్ తరఫున విజయం సాధించిన సర్పంచ్లు, వార్డు మెంబర్ల అభినందన కార్యక్రమంలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం భువనగిరి రానున్నారు. ఈ సందర్భంగా న�
ఎన్నికల నగారా మోగింది. పరిషత్ ఎన్నికల నిర్వహణకు తెర లేచింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. వచ్చే నెల 8వ తేదీన నోటిఫికేషన్
తనను పది రోజులుగా ఏదో శక్తి రావాలని పిలుస్తున్నదంటూ ఓ వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో శనివారం చోటుచేసుకున్నది.
Basantapuram | యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని బసంతాపురం గ్రామానికి చెందిన హనుమాన్ మాలాధారణ భక్తులు ఆదివారం కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు.
Sri Rama Navami | శ్రీరామ నవమిని పురస్కరించుకుని అడ్డగూడూరు మండలంలోని వివిధ గ్రామాల్లోగల రామాలయాలు, ఆంజనేయ స్వామి ఆలయాల్లో సీతారాముల కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.