ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో వైద్య విద్యలో ఉమ్మడి జిల్లా మరో మైలురాయిని చేరుకున్నది. కొత్త జిల్లాల వారీగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కల నెరవేరబోతున్నది. ఇప్పటికే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో మెడికల్�
జిల్లాలో మొత్తం 11 కేజీబీవీలు ఉండగా 63.14శాతం ఉత్తీర్ణత సాధించారు. 369 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 233 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక మోడల్ స్కూళ్లలో 88.71శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. మొత్తం 638 మంది విద్యార్థు�
యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని దండుమల్కాపురం ఇండస్ట్రియల్ పార్క్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ప్రైవేటు బస్సు ఓ ఆటోను ఢీకొట్టింది.
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ వద్ద గోదావరి ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైలు బీబీనగర్ వద్ద బుధవారం ఉదయం పట్టాలు తప్పింది.
Choutuppal | యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో పెను ప్రమాదం తప్పింది. చౌటుప్పల్ మండలంలోని గుండ్లబావి వద్ద విజయవాడ జాతీయ రహదారిపై రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో స్వయంభూ నారసింహుడి నిత్యోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాలు పాంచరాత్రాగమశాస్త్రం �
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. కార్తిక మాసంతో పాటు మూడో ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
యాదాద్రీశుడి దివ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కార్తిక మాసంతో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో స్వయంభూ నారసింహుడి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
అధికార దాహంతో బీజేపీ, డబ్బు గర్వంతో రాజగోపాల్రెడ్డి అక్కర లేకుండా తెచ్చిన ఉప ఎన్నికలో మునుగోడు ప్రజానీకం నీతివైపే నిలిచింది. పైసల మదాన్ని చిత్తు చేస్తూ గులాబీ జెండాను గుండెలకు హత్తుకున్నది. రాజ్యాంగం �
ప్రజలంతా చట్టాలపై అవగాహన పెంచుకుని నేర రహిత సమాజానికి కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ బాలభాస్కర్రావు సూచించారు.
మునుగోడు విజయంతో దేశంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) జైత్రయాత్ర మొదలైందని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన �