యాదగిరిగుట్ట,యాదాద్రి : యాదగిరిగుట్ట(Yadagirigutta)లోని లక్ష్మినరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు(Devotees) ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో ఆలయానికి భారీగా ఆదాయం (Income) సమకూరుతుందని ఆలయ అధికారులు(Officials) వెల్లడించారు. శనివారం స్వామివారికి రూ. 34. 26 లక్షల ఆదాయం వచ్చిందని వివరించారు.
ప్రధాన బుకింగ్ (Main Booking) ద్వారా రూ. 3,53,100, కైంకర్యముల ద్వారా రూ. 4,000, సుప్రభాతం(Suprabatham) ద్వారా రూ. 6,600,పుష్కరిణీ ద్వారా రూ. 1,400, వ్రతాల వల్ల ద్వారా రూ. 209,900 ఆదాయం సమకూరిందని తెలిపారు. ప్రచార శాఖ ద్వారా రూ. 25,,000, వీఐపీ(VIP) దర్శనం ద్వారా రూ. 1,50,000, యాదరుషి నిలయము ద్వారా రూ. 1,05,040, ప్రసాదవిక్రయం ద్వారా రూ.13,25,650,పాతగుట్ట ద్వారా రూ. 43,570, కళ్యాణ కట్ట ద్వారా రూ. 82,550 ఆదాయం వచ్చిందని వెల్లడించారు.
శాశ్వత పూజల ద్వారా రూ. 32,500,వాహన పూజలకు రూ. 8,100,కొండపైకి వాహన ప్రవేశం ద్వారా రూ. 4,50,000,సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 1,22,432,శివాలయం ద్వారా రూ. 11,600, అన్నదానం ద్వారా రూ. 34,100,బ్రేక్ దర్శనంద్వారా రూ. 3,01,200,లీజస్, లీగల్ ద్వారా రూ. 1,60,000 ఆదాయం వచ్చిందన్నారు.