ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆర్థిక స్వావలంభనతోనే మహిళలు ఉన్నత స్థితికి చేరుతారు. ఇందుకోసం రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందంటూ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప�
జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో ఈనెల 20 నుండి 23 వరకు నిర్వహించిన హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల నేపథ్యంలో దీక్షాపరులు సమర్పించిన ఇరుముడులను లెక్కించినట్ల�
KARIMNAGAR | కార్పొరేషన్, ఏఫ్రిల్ 3 : ఎల్ఆర్ఎస్ ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు భారీగా ఆదాయం వచ్చింది. రాష్ట్ర ప్రబుత్వం ప్రకటించిన రాయితీని వినియోగించుకోవటానికి దరఖాస్తుదారులు ఆసక్తి చూపటంతో పెద్ద సంఖ్య�
నెలకు రూ.15,000 జీతం పొందుతున్న యూపీ వ్యక్తికి రూ.33.88 కోట్లు చెల్లించాలంటూ ఆదాయం పన్ను(ఐటీ) నోటీసు రాగా నెలకు రూ. 8,500 ఆదాయం పొందుతున్న మరో వ్యక్తికి రూ. 3.87 కోట్లకు ఐటీ నోటీసు వచ్చింది.
Liquor Income | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం దుకాణాలకు పిలిచిన దరఖాస్తుల ద్వారా బుధవారం సాయంత్రం వరకు 50 వేలకు పైగా దరఖాస్తుల వచ్చాయని ఆబ్కారీశాఖ ముఖ్యకార్యదర్శి ఎంకె మీనా వెల్లడించారు.
మన భవిష్యత్తును నిర్ణయించేది మనం సంపాదించే డబ్బు కాదు.. మన పెట్టుబడులే! ఇన్వెస్ట్మెంట్ అనగానే.. లాభాలను ఊహించేస్తుంటారు. ఇందుకోసం ఆర్థికవేత్తలు సూచించిన ఫార్ములాలను పాటిస్తుంటారు.
Tirumala Income | తిరుమల లో వేంకటేశ్వరస్వామిని ఆగస్టు నెలలో 22.42 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ టీటీడీ ఈవో జె.శ్యామలరావు చెప్పారు. భక్తులు సమర్పించుకున్న హుండీ కానుకలు స్వామివారి హుండీకి రూ.125.67 కోట్లు ఆద
ఆదాయ పన్ను (ఐటీ) శాఖ మన ప్రతీ లావాదేవీపైనా ఓ కన్నేసి ఉంచుతుంది. అయితే తండ్రీ-కొడుకులు, భార్యా-భర్తలు, ఇతర కుటుంబ సభ్యుల మధ్య జరిగే నగదు లావాదేవీలపైనా ఐటీ నోటీసులు వస్తాయా? అన్న సందేహం రాకమానదు.
పొదుపుగా బతకడం అంటే.. పిసినారితనాన్ని పెంచి పోషించడమనే అనుకుంటారు చాలామంది. కానీ, పీనాసిగా బతకడానికి, ఖర్చులను అదుపాజ్ఞల్లో ఉంచుకుంటూ జీవనయానం కొనసాగించడానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ తేడా తెలియక మధ్యతరగత