పొదుపుగా బతకడం అంటే.. పిసినారితనాన్ని పెంచి పోషించడమనే అనుకుంటారు చాలామంది. కానీ, పీనాసిగా బతకడానికి, ఖర్చులను అదుపాజ్ఞల్లో ఉంచుకుంటూ జీవనయానం కొనసాగించడానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ తేడా తెలియక మధ్యతరగత
కానీ వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉన్నది. డిసెంబర్ నుంచి రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగిందని గణాంకాలు చెప్తున్నాయి. ఫిబ్రవరి నాటికి మూడు నెలల్లోనే అదనంగా రూ.4వేల కోట్ల మేర అదనపు ఆదాయం వచ్చినట్టు ఆర్థ�
జాతీయ పార్టీలకు 2022-23లో అజ్ఞాత వనరుల నుంచి వచ్చిన మొత్తం ఆదాయంలో 82 శాతానికిపై గా ఎలక్టోరల్ బాండ్ల నుంచే వచ్చినట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) వెల్లడించింది.
Kondagattu | జిల్లాలోని మల్యాల మండలంలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి రూ. 83,91,502 ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి టి. వెంకటేశ్ తెలిపారు.
Hundi Income | యాదగిరిగుట్టలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి(Laxmi Narasimha Swamy) ఆలయానికి 28 రోజుల పాటు వచ్చిన విదేశి డాలర్ల ద్వారా రూ. 3.15 కోట్ల ఆదాయం (Income) సమకూరిందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామకృష్ణరావు వెల్లడించారు.
TTD Income | గతేడాది తిరుమల ( Tirumala ) శ్రీవేంకటేశ్వరస్వామిని 2.54 కోట్ల మంది భక్తులు దర్శించుకోగా హుండీ (Hundi ) ద్వారా 1,403.74 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి (Dharmareddy) పేర్కొన్నారు.
రెండు చేతులా ఆర్జించాలనే కోరికతో ఓ అమెరికన్ టెకీ (Techie) భారీ స్కెచ్ వేశాడు. రిమోట్ వర్కింగ్లో పై అధికారుల కండ్లు కప్పి రెండేండ్ల పాటు ఒకేసారి రెండు ఉద్యోగాలను చేసి భారీ మొత్తం దండుకున్నాడు.