తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీజీఎండీసీ)కి 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.1,008 కోట్ల ఆదాయం సమకూరిందని సంస్థ వైస్ చైర్మన్ అండ్ ఎండీ భవేశ్ మిశ్రా తెలిపారు.
Telangana RTA | 2025-26 వార్షిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు రూ.8535 కోట్లు ఆదాయ లక్ష్యం కాగా రూ.7097.38 కోట్లతో 83.16% సాధించామని రవాణా శాఖ తెలిపింది.
అన్నం పెట్టినట్టే పెట్టి ప్లేట్ లాగేసుకున్న విధంగా కాంగ్రెస్ సర్కారు తీరు తయారైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీలో, బహిరంగ సభల్లో లక్షల్లో రేషన్ కార్డులు జారీ చేశామని గొప్పలు చెప్తూ ప్ర�
Lakshmi Parvathi | ఏపీ సీఎం చంద్రబాబుకు లక్షల కోట్లు సంపాదించాలనే లక్ష్యం తప్ప ప్రజలకు మేలు చేసే ఉద్దేశం లేదని వైసీపీ నాయకురాలు లక్ష్మిపార్వతి ఆరోపించారు.
హౌసింగ్ బోర్డుకు చెంది న ప్లాట్లు, అపార్ట్మెంట్లోని ఫ్లాట్ల బహిరంగ వేలం ద్వారా రూ.34.27 కోట్ల ఆదాయం సమకూరినట్టు బోర్డు వైస్చైర్మన్ వీపీ గౌతం వెల్లడించారు. మొత్తం 14 ఆస్తులకు బౌరంపేటలోని భూమి, బాచుపల్లి�
Fixed deposits | సామాన్య ప్రజలు తమ కష్టార్జితాన్ని పొదుపు చేసే తీరు క్రమంగా మారుతున్నది. స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే పథకాల్లో పెట్టుబడులను తగ్గిస్తున్నారు. డైరెక్ట్ ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ వంటివాటి వైపు ఆకర్ష�
Regional Political Parties Income | 2023-24 ఆర్థిక సంవత్సరంలో 40 ప్రాంతీయ పార్టీలు రూ.2,532.09 కోట్ల ఆదాయాన్ని ప్రకటించాయి. ఈ నిధుల్లో 70 శాతానికి పైగా ఎన్నికల బాండ్ల ద్వారా అందాయి. దేశంలోని 40 ప్రాంతీయ పార్టీల ఆదాయ, వ్యయాలను అసోసియేషన్ ఫర్ డ
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆర్థిక స్వావలంభనతోనే మహిళలు ఉన్నత స్థితికి చేరుతారు. ఇందుకోసం రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందంటూ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప�
జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో ఈనెల 20 నుండి 23 వరకు నిర్వహించిన హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల నేపథ్యంలో దీక్షాపరులు సమర్పించిన ఇరుముడులను లెక్కించినట్ల�
KARIMNAGAR | కార్పొరేషన్, ఏఫ్రిల్ 3 : ఎల్ఆర్ఎస్ ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు భారీగా ఆదాయం వచ్చింది. రాష్ట్ర ప్రబుత్వం ప్రకటించిన రాయితీని వినియోగించుకోవటానికి దరఖాస్తుదారులు ఆసక్తి చూపటంతో పెద్ద సంఖ్య�
నెలకు రూ.15,000 జీతం పొందుతున్న యూపీ వ్యక్తికి రూ.33.88 కోట్లు చెల్లించాలంటూ ఆదాయం పన్ను(ఐటీ) నోటీసు రాగా నెలకు రూ. 8,500 ఆదాయం పొందుతున్న మరో వ్యక్తికి రూ. 3.87 కోట్లకు ఐటీ నోటీసు వచ్చింది.
Liquor Income | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం దుకాణాలకు పిలిచిన దరఖాస్తుల ద్వారా బుధవారం సాయంత్రం వరకు 50 వేలకు పైగా దరఖాస్తుల వచ్చాయని ఆబ్కారీశాఖ ముఖ్యకార్యదర్శి ఎంకె మీనా వెల్లడించారు.