కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు స్వయంభువులకు నిజాభిషేకం వైభవంగా సత్యనారాయణస్వామి వ్రత పూజలు శ్రీవారి ఖజానాకు రూ. 23,37,923 ఆదాయం యాదాద్రి, ఆగస్టు 13 : యాదగిరిగుట్ట లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనానికి శన�
దైవకార్యంలో స్థానికులను ఇబ్బంది పెట్టం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అంజనాపురికాలనీ నిర్వాసితులకు ఇండ్ల పట్టాల పంపిణీ వెయ్యేండ్లు వర్ధిల్లేలా ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని ప
శ్రీవారి ఖజానాకు రూ.13,46,194 ఆదాయం యాదాద్రి, ఆగస్టు 12 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం నిత్యపూజల కోలాహలం నెలకొంది. తెల్లవారుజామున మూడున్నర గంటల నుంచి స్వామి వారి ఆర్జిత పూజలు మొదలయ్యాయి. సు
యాదాద్రి, ఆగస్టు 10 : యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి నిత్య తిరుకల్యాణోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. సుమారు గంటన్నర పాటు కల్యాణతంతు జరిపించారు. ఉదయం 7.15గంటలకు ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర�
యాదాద్రీశుడికి వైభవంగా మహాపూర్ణాహుతి, పవిత్రధారణ నేటి నుంచి స్వామివారికి సుదర్శన హోమం,నిత్య తిరుకల్యాణం శ్రీవారి ఖజానాకు రూ.20,43,083 ఆదాయం యాదాద్రి, ఆగస్టు 9 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం మహ
స్వామివారికి పవిత్ర మాల వేసిన అర్చకులు శ్రీవారి ఖజానాకు రూ.34,89,243 యాదాద్రి, ఆగస్టు 8 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో పవిత్రోత్సవాలు పంచరాత్రగమశాస్త్ర రీతిలో సాగుతున్నాయి. రెండో రోజైన సోమవారం 108
యాదాద్రిలో కోలాహలంగా నిత్య పూజలు శ్రీవారి ఖజానాకు రూ.12,62,970 ఆదాయం యాదాద్రి, ఆగస్టు 5 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ దివ్యక్షేత్రంతో పాటు అనుబంధ పూర్వగిరి(పాతగుట్ట) ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా
ఆండాళ్ అమ్మవారి తిరునక్షత్రోత్సవం నాలుగో రోజు అమ్మవారికి కోటి కుంకుమార్చన శ్రీవారి ఖజానాకు రూ.32,34,744 ఆదాయం యాదాద్రి, ఆగస్టు 1 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం భక్తజన సందడి నెలకొంది. శ్రావణమాస
సర్కారు భరోసాతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న చేనేత కుటుంబాలు ఆకలి చావుల్లేవు.. వలసలూ వాపస్ అన్ని విధాలా ఆదుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం చేనేత మిత్ర ద్వారా 15,989 మంది కార్మికులకు సబ్సిడీ పొదుపు పథకంతో 10,655మంద�
యాదాద్రి, జూలై 29 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి నిత్యోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్
యాదాద్రి భువనగిరి : ప్రభుత్వం కులవృత్తులను ఆర్థికంగా బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా భువనగిరి మండలం నందనం గ్రామంలో రాష్ట్రంలోనే తొలి నీరా ఉత్పత్తుల కేంద్రానికి ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుక్�
స్వామివారి ఖజానాకు రూ.8,88,011 ఆదాయం యాదాద్రి, జూలై 23 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో శనివారం నిత్యపూజల కోలాహలం నెలకొన్నది. ఉదయం మూడున్నర గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరస�