డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనిర్సిటీ మారుతున్న కాలానికి అనుగుణంగా నాణ్యమైనచ గుణాత్మక విద్య అందిస్తున్నదని బీఆర్ఏఓయూ వీసీ ప్రొఫెసర్ కె.సీతారామారావు సూచించారు.
ఉద్యమాల ఖిల్లా నల్లగొండ జిల్లా. ఒకప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు కంచుకోట. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవతరణతో సొంత ఇంటి పార్టీ టీఆర్ఎస్ను జిల్లావాసులు అక్కున చేర్చుకుంటూ వస్తున్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపును హర్షిస్తూ నల్లగొండ, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లో ఆ పార్టీ శ్రేణులు ఆదివారం ఘనంగా సంబురాలు నిర్వహించుకున్నా రు. పటాక�
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓటర్లను తనవైపు తిప్పుకొనేందుకు అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేసింది. అయినా మునుగోడు మండల ప్రజలు వారికి లొంగకుండా అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉన్న టీఆర్ఎస్కు అండగా ని�
మునుగోడు ఉపఎన్నికల ఫలితాల్లో మండల ప్రజలు టీఆర్ఎస్ వెంట నడిచారు. ముఖ్యంగా గిరిజనులు టీఆర్ఎస్కు భారీ మెజార్టీ అందించారు. మండలంలో 36430 మంది ఓటర్లు ఉండగా 54 పోలింగ్ బూత్లలో 34155 మంది ఓటుహక్కు వినియోగించుకు�
మునుగోడు ఉప ఎన్నికను ఎన్నికల అధికారులు పకడ్బందీగా నిర్వహించారు. ఉపఎన్నికలో 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 298 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 1,192 ఈవీఎంలు, 596 వీవీ ప్యాట్లు, 596 కంట్రోల్ యూనిట్లను ఉప�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో శుక్రవారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చకబృందం, వేద పండితులు వివ
యాదాద్రి క్షేత్రానికి సీఎం కేసీఆర్ అనుకున్న షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఉదయం 11:50గంటలకు రోడ్డు మార్గంలో చేరుకున్నారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల�
దేశ ప్రజలంతా సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నారని, ఇలాంటి నాయకుడు తమకు కావాలని ఆకాంక్షిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
జిల్లా యంత్రాంగం అప్రమత్తం నివారణకు యాక్షన్ ప్లాన్ రూపకల్పన జిల్లాలో ప్రత్యేక టీమ్ ఏర్పాటు ఇప్పటికే కేసు గుర్తిస్తే చుట్టూ 50 ఇండ్లల్లో పరీక్షలు రెండు, మూడు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఫీవర్ సర్వే ప్
టీచ్ ఫర్ చేంజ్ సంస్థ చైర్పర్సన్, సినీ నటి మంచు లక్ష్మి భువనగిరి కలెక్టరేట్, సెప్టెంబర్ 5 : డిజిటల్ విద్యతో విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలు పెంపొందుతాయని టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థ చైర్పర్సన్, సి�
స్వామి వారి ఖజానాకు రూ.17,99,954 ఆదాయం యాదాద్రి, ఆగస్టు 18 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం గురువారం ఘనంగా జరిపించారు. అంతకుముందు సంప్రదాయ పూజలు ఘనంగా నిర్వహ�