మునుగోడు ఉపఎన్నికల ఫలితాల్లో మండల ప్రజలు టీఆర్ఎస్ వెంట నడిచారు. ముఖ్యంగా గిరిజనులు టీఆర్ఎస్కు భారీ మెజార్టీ అందించారు. మండలంలో 36430 మంది ఓటర్లు ఉండగా 54 పోలింగ్ బూత్లలో 34155 మంది ఓటుహక్కు వినియోగించుకు�
మునుగోడు ఉప ఎన్నికను ఎన్నికల అధికారులు పకడ్బందీగా నిర్వహించారు. ఉపఎన్నికలో 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 298 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 1,192 ఈవీఎంలు, 596 వీవీ ప్యాట్లు, 596 కంట్రోల్ యూనిట్లను ఉప�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో శుక్రవారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చకబృందం, వేద పండితులు వివ
యాదాద్రి క్షేత్రానికి సీఎం కేసీఆర్ అనుకున్న షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఉదయం 11:50గంటలకు రోడ్డు మార్గంలో చేరుకున్నారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల�
దేశ ప్రజలంతా సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నారని, ఇలాంటి నాయకుడు తమకు కావాలని ఆకాంక్షిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
జిల్లా యంత్రాంగం అప్రమత్తం నివారణకు యాక్షన్ ప్లాన్ రూపకల్పన జిల్లాలో ప్రత్యేక టీమ్ ఏర్పాటు ఇప్పటికే కేసు గుర్తిస్తే చుట్టూ 50 ఇండ్లల్లో పరీక్షలు రెండు, మూడు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఫీవర్ సర్వే ప్
టీచ్ ఫర్ చేంజ్ సంస్థ చైర్పర్సన్, సినీ నటి మంచు లక్ష్మి భువనగిరి కలెక్టరేట్, సెప్టెంబర్ 5 : డిజిటల్ విద్యతో విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలు పెంపొందుతాయని టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థ చైర్పర్సన్, సి�
స్వామి వారి ఖజానాకు రూ.17,99,954 ఆదాయం యాదాద్రి, ఆగస్టు 18 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం గురువారం ఘనంగా జరిపించారు. అంతకుముందు సంప్రదాయ పూజలు ఘనంగా నిర్వహ�
కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు స్వయంభువులకు నిజాభిషేకం వైభవంగా సత్యనారాయణస్వామి వ్రత పూజలు శ్రీవారి ఖజానాకు రూ. 23,37,923 ఆదాయం యాదాద్రి, ఆగస్టు 13 : యాదగిరిగుట్ట లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనానికి శన�
దైవకార్యంలో స్థానికులను ఇబ్బంది పెట్టం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అంజనాపురికాలనీ నిర్వాసితులకు ఇండ్ల పట్టాల పంపిణీ వెయ్యేండ్లు వర్ధిల్లేలా ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని ప
శ్రీవారి ఖజానాకు రూ.13,46,194 ఆదాయం యాదాద్రి, ఆగస్టు 12 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం నిత్యపూజల కోలాహలం నెలకొంది. తెల్లవారుజామున మూడున్నర గంటల నుంచి స్వామి వారి ఆర్జిత పూజలు మొదలయ్యాయి. సు
యాదాద్రి, ఆగస్టు 10 : యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి నిత్య తిరుకల్యాణోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. సుమారు గంటన్నర పాటు కల్యాణతంతు జరిపించారు. ఉదయం 7.15గంటలకు ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర�