వైభవంగా స్వామి, అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం శ్రీవారి ఖజానాకు రూ.46,26,300 ఆదాయం యాదాద్రి, జూలై 2 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం నిత్యపూజల కోలాహలం నెలకొంది. ఉదయం మూడున్నర గంటలకు సుప్రభాతం నిర్వహి�
యాదాద్రి, జూన్ 28 : యాదాద్రి స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిత్యోత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 3.30గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం స్వామికి తిరువారాధ
మత్స్య సంపదకు ప్రభుత్వ ప్రోత్సాహం గతేడాది సమృద్ధిగా వర్షాలు.. ఇప్పటికీ నిండుగా చెరువులు, కుంటలు చెరువుల్లో ఈ ఏడాది 3.16 కోట్ల చేప పిల్లల విడుదలకు ఏర్పాట్లు జిల్లాలో భారీగా చేపల లభ్యత ఈ ఏడాది 13,675 టన్నుల చేపలు,
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రూ.92 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన రామన్నపేట, జూన్13: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును చూసి దేశ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని న
భువనగిరి అర్బన్, జూన్ 13: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుంతుందని ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని బస్వాపురం, అనంతారం గ్రామా�
భువనగిరి కలెక్టరేట్, జూన్ 13: యాదాద్రి భువనగిరి జిల్లాలో అనుమతులు లేని ఏడు ప్రైవేట్ దవాఖానలను సీజ్ చేసినట్టు జిల్లా వైద్యాధికారి డాక్టర్ కే మల్లికార్జునరావు సోమవారం తెలిపారు. తుర్కపల్లి మండలం మాదాప
ఉమ్మడి జిల్లా అంతాట పండుగ వాతావరణంలో పాఠశాలలు షురూ తొలి రోజు 6,885 అడ్మిషన్లు రామగిరి, జూన్ 13: వేసవి సెలవుల తర్వాత సోమవారం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో బడి గంట మోగింది. పిల్లలంతా బడిబాట పట్టారు. నూతన విద్యా
శాస్త్రోక్తంగా స్వామివారి నిత్యోత్సవాలు పూజల్లో పాల్గొని తరించిన భక్తులు యాదాద్రి, జూన్ 12 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామివారి స్వయంభూ దివ్యక్షేత్రం ఆదివారం భక్తజనం సంద్రంగా మారింది. వరుస సెలవులు రావ�
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారులు ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ అదనపు సెక్రటరీ తిరు ప్రశాంత్ ఎం.వాడ్నేరే, ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్ర
నీలగిరి, జూన్ 6: సైబర్ నేరగాళ్ల వలలో పడి రూ.85 వేలు పోగొట్టుకున్న మహిళ సొమ్మును జిల్లా సైబర్ క్రైం సిబ్బంది రికవరీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ పట్టణంలోని గొల్లగూడ ప్రాంతానికి చెందిన నాంపల్లి వ�