యాదాద్రి భువనగిరి : జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారులు ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ అదనపు సెక్రటరీ తిరు ప్రశాంత్ ఎం.వాడ్నేరే, ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్ర
నీలగిరి, జూన్ 6: సైబర్ నేరగాళ్ల వలలో పడి రూ.85 వేలు పోగొట్టుకున్న మహిళ సొమ్మును జిల్లా సైబర్ క్రైం సిబ్బంది రికవరీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ పట్టణంలోని గొల్లగూడ ప్రాంతానికి చెందిన నాంపల్లి వ�
మోత్కూరు, జూన్ 6 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ర్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల స్వరూపం మారిపోయిందని జిల్లా బీసీ సంక్షేమాధికారి, మండల ప్రత్యేకాధికారి పి.యాదయ్య అన్నారు. ఐదో విడుత పల్�
కట్టంగూర్, జూన్ 6 : టీఆర్ఎస్ పాలనలోనే గ్రామాల్లో గణనీయమైన అభివృద్ధి జరిగిందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి ముత్తిరెడ్డిగూడెంలో ముఖ్య కార్యకర్తల సమావేశం మోటకొండూర్, జూన్ 6 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై గ్రామాల్లోని ప్రజలతో ఎప్పటికప్పుడు చర్చించ
యాదాద్రి, జూన్ 6 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయంగా ఉన్న పర్వత వర్ధినీసమేత రామలింగేశ్వరస్వామివారి ప్రధానాలయ ముఖమండపంలో సోమవారం స్పటికలింగేశ్వరుడికి వైభవంగా అభిషేకాలు నిర్వహించారు. దాంతో పా�
శ్రీవారి ఖజానాకు రూ.30,03,149 ఆదాయం యాదాద్రి, జూన్ 2 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో అర్చకులు నిత్యపూజలు గురువారం కోలాహలంగా నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించార�
టీఆర్ఎస్ ఆలేరు మండలాధ్యక్షుడు శ్రీనివాస్ ఆలేరు, మే 30 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంగుల శ్రీనివాస్యాదవ్ పార్టీ శ్రేణులకు సూ�