ప్రభుత్వం వచ్చి రెండేండ్లు అయ్యింది. కృష్ణా జలాల ప్రాజెక్టులపై, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై సప్పుడు లేదు. నేనే స్వయంగా రంగంలోకి దిగుతున్న. రెండు మూడు రోజుల్లో ఆయా జిల్లాల నేతలతో సమావేశమవుతా. గ్రామగ్ర
రెండేళ్ల తరువాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లకు ఆయా పంచాయతీల్లో సమస్యలు, రెండేళ్లుగా చేసిన అప్పులు స్వాగతం పలుకనున్నాయి. బీఆర్ఎస్ సర్కార్ ఉన్నన్నాళ్లూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన�
రాష్ట్రంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ గాడి తప్పింది. గత రెండేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలో మగ్గడంతో గ్రామాల్లో సమస్యలు తిష్టవేశాయి. పాత సర్పంచ్ల పదవీ కాలం ముగిసిన అనంతరం పంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనల�
గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటివని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వెయ్యిలోపు ఓట్లున్న గ్రామాల్లోనే కాంగ్రెస్ బెదిరింపులకు పాల్పడి గెలిచిందన్నార
పంచాయతీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కారు 100 స్పీడ్తో దూసుకెళ్తున్నది.. కాంగ్రెస్ పార్టీని తొక్కుకుంటూ పోతుంది.. కాంగ్రెస్ పార్టీ మళ్లీ 20 ఏళ్ల వరకు అధికారంలోకి రాదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటక
రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేశాకే ఎన్నికలు జరపాలని సామాజికవేత్త, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గ
ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల కార్యాచరణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. నివారం సాయంత్రం నల్లగొండలోని పీఆర్టీయూ భవనంలో నిర్వహించిన విలేకరుల సమా�
దళిత యువకుడు కర్ల రాజేశ్ లాకప్ డెత్ కేసులో ప్రధాన నిందితుడు చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డితో పాటు సంబంధిత అధికారుల అందరిపై చట్టపరంగా, శాఖపరమైన చర్యలు తీసుకోవడమే తమ ప్రధానమైన డిమాండ్ అని ఎమ్మార్పీఎస్ వ్య�
విద్యార్థులు పౌష్టికాహారం తీసుకుంటే శారీరకంగా, మానసికంగా ఎదుగుతారని కట్టంగూర్ ఎంఈఓ అంబటి అంజయ్య అన్నారు. శనివారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో పౌష్టికాహార మహోత్సవ కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులతో సమావ
ప్రధాని మోదీ ప్రభుత్యం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 ను రద్దు చేసి జి రాం జి 2025 పేరుతో 197 బిల్లును తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు, ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని, పని హక్కుపై బి�
కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులు, ఎన్నికల అధికారులు ఒకవైపు.. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరోవైపు అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులు
యూరియా మానిటరింగ్ యాప్ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని భూదాన్ పోచంపల్లి మండల తాసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఐకెపి భవనంలో యూరియా మానిటరింగ్ యాప్పై గ్రామ పంచాయతీ కార�