మూలాలు మరవకుండా ఎన్ఆర్ఐలు వీరేందర్రెడ్డి, పద్మ దంపతులు తమ గ్రామ ప్రజలకు సేవ చేయడం అభినందనీయమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం రామన్నపేట మండలంలోని మునిపంపుల గ్రామంలో ఏర్పాటు చేసిన �
బాలికల వసతి గృహాల్లో విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని యాదాద్రి భువనగిరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.మాధవిలత వసతి గృహాల ఉపాధ్యాయులకు సూచించారు.
విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాలను అదే నెలలో చెల్లించాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ సాధ
నేటి ఉపాధ్యాయ తరానికి దార్శనికుడు దివంగత మాజీ ఎమ్మెల్సీ బీరవెల్లి ధర్మారెడ్డి అని నల్లగొండ- ఖమ్మం- వరంగల్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండలోని పీఆర్టీ�
రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా, సామాజిక బాధ్యతగా రోడ్డుకు అడ్డంగా పడిపోయిన ట్రాఫిక్ బారీకేడ్లను సక్రమంగా పెట్టిన యుపకులను బుధవారం తన చాంబర్లో నల్లగొండ డీఎస్సీ కొలను శివరాంరెడ్డి అభినందించి శాలువాల�
వానాకాలం ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు సహకరించాలని నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. కనగల్ మండలం పర్వతగిరి వద్ద గల శ్రీ వెంకట సాయి రైస్ ఇండస్ట్రీస్ ను బుధవారం ఆమె పరిశీలించారు.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఈ నెల 25న రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళాను గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని పెన్పహాడ్ త�
కేంద్ర ప్రభుత్వం పత్తి రైతుల కోసం ప్రారంభించిన కపాస్ కిసాన్ యాప్ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పెన్పహాడ్ మండల వ్యవసాయ అధికారి అనిల్ నాయక్ అన్నారు. ఈ యాప్ పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధర (MSP ) సులభంగా, �
టీజీఐఆర్డీ ఆధ్వర్యంలో ట్రైనీ ఎంపీడీఓలు బీబీనగర్ మండలంలోని అన్నంపట్ల గ్రామాన్ని బుధవారం సందర్శించారు. గ్రామ పంచాయతీ నిర్వహించే అన్ని రకాల రికార్డులు, గ్రామ పరిపాలన అంశాలు, సెర్ప్ విభాగంలో డాక్రా స
నకిరేకల్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లపై జిల్లా అధికార యంత్రాంగం పర్యవేక్షణ పూర్తిగా కరువైందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి 20 రోజుల�
కార్యకర్తలకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ చండూరు మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న అన్నారు. మండలంలోని గుండ్రపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కురుపాటి నగేశ్ ఇటీవల గుం
నల్లగొండ మండలం ముశంపల్లి గ్రామ రైతుల ధాన్యాన్ని నల్లగొండ పరిధిలోని రైస్ మిల్లర్లకు తరలించకుండా చిట్యాలకు తరలించడంలో అంతర్యం ఏమిటని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున
అధికారులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. బుధవారం రామన్నపేట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ను ఆయన ఆకస్మ�
ఈ నెల 25న సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళాను గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కట్టంగూర్ ఎస్�
ఈ నెల 16వ తేదీన పఠాన్చెరు, సంగారెడ్డి నందు జరిగిన 69వ ఎస్.జీ.ఎఫ్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో నల్లగొండ జట్టు తృతీయ స్థానం సాధించింది. జట్టు విజయంలో నిడమనూరు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశ