వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటిపోతుండటంతో రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ నల్లగొండలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మునుగ
రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాలతో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, నల్లగొండ ఆధ్వర్యంలో శనివారం జిల్లాలోని అన్ని కోర్ట్ ప్రాంగణాలలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడింది. ఈ లోక్ అదాలత్ కోసం జిల్లా వ్యా�
యువత అన్ని రంగాల్లో ముందుంటూ పోటీ పరీక్షలకు పట్టుదలతో చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డా.నేవూరి ధర్మేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జి�
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా అనంతగిరి మండలంలోని శాంతినగర్లో శనివారం సిపిఐ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా
సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత 30 సంవత్సరాలుగా నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తూ ఎంతోమందికి ప్రాణదానం చేసిన విజయ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు మిన్న శివరామకృష్ణ, విజయలక్ష్మి దంపతులు తమ సామ�
దౌర్జన్యంగా తమ ఇండ్ల స్థలాలను కబ్జా చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సుంకిశాల గ్రామానికి చెందిన గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. శనివారం నాంపల్లి మండల పరిధిలోని సుంకిశాల గ్రామానికి చెందిన గ్�
వినాయక చవితి పర్వదినం సందర్భంగా ప్రజలు పర్యావరణ పరిరక్షణకు పాటుపడేలా మట్టి గణపతులనే పూజించాలని వైఆర్పీ ఫౌండేషన్ చైర్మన్ ఎలిశాల రవిప్రసాద్ తనయుడు ఎలిశాల హేమచంద్ర పిలుపునిచ్చారు. వైఆర్పీ ఫౌండేషన్ ఆధ�
Suryapet | పంటలకు అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రకటిత విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయంటూ సూర్యాపేట మండల పరిధిలోని యర్కారం సబ్స్టేషన్ను రైతులు ముట
వీబీజీ రామ్ జీ కార్యక్రమంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని కట్టంగూర్ మండల ప్రత్యేక అధికారి సతీశ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండలస్థాయిలో నిర్వహించిన అవగాహన, ప
ఉపాధ్యాయులు సమాజానికి దిక్సూచిలుగా, మార్గనిర్దేశకులుగా నిలుస్తున్నారని నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్త మంజుల మాధవరెడ్డి అన్నారు. శుక్రవారం కట్టంగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో న�
రాజాపేట మండలంలోని దూది వెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు ఏదుల వివేక్, ఎర్రోళ్ల రాహుల్ అండర్-14 విభాగంలో రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. సెప్టెంబర్�
వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించాలని డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు అన్నారు. శుక్రవారం రాజాపేట పోలీస్స్టేషన్లో ఎస్ఐ తఖియుద్దీన్ ఆధ్వర్యంలో మండల
ఆరుగాలం కష్టపడి, లక్షల రూపాయలు అప్పులు చేసి సాగు చేసిన పంటలు కళ్లముందే ఎండిపోతుంటే రైతుల గుండె తరుక్కుపోతోందని బీఆర్ఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం రాజాపేట మండలం పాముకుంట గ్రామంలో ఎండిపోయి�
ప్రస్తుతం ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల్లో ఉన్న కొద్దిపాటి బోరు బావుల కింద రైతులు వేసుకున్న పంటలు సాగు చేసుకుందామంటే రైతులకు కరెంటు ఇవ్వాలనే కనీస జ్ఞానం ప్రభుత్వానికి లేదని, రైతుల పంటలు ఎండిపోతే ప్రభుత�