సిపిఎం నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడు, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను తండ్రి చంద్రయ్య అనారోగ్యంతో ఇటీవల మృతిచెందాడు. సోమవారం నిడమనూరు తాసీల్దార్ జంగాల కృష్ణయ్య, మండల సర్పంచుల ఫోరం మ�
బిజెపి కిసాన్ మోర్చా నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడిగా నిడమనూరు మండలంలోని రాజన్నగూడెం కు చెందిన సీనియర్ నాయకుడు ఎదుళ్ల వినీల్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు..
ACB Net | అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. సోమవారం ఉదయం నిర్మల్ జిల్లాలో ఇద్దరు ఏసీబీకి పట్టుబడగా యాదాద్రి జిల్లా లో మరో ఇద్దరు లంచం తీసుకుంటూ పట్టు బడ్డారు.
గట్టుప్పల్ మండల పరిధిలోని అంతంపేట ఎంపీపీ పాఠశాల నుండి ఉపాధ్యాయుడు శేఖర్ ను షేరుగూడెం పాఠశాలకు డిప్యూటేషన్ పై పంపించడం పట్ల ఆందోళనకు వ్యక్తం చేస్తు ఆ గ్రామానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు సోమవార�
అసంపూర్తిగా ఉన్న పాఠశాల నిర్మాణ పనులను పూర్తి చేసి, విద్యార్థుల అవస్థలను తీర్చాలని మాజీ జడ్పిటిసి కర్నాటి వెంకటేశం అన్నారు. గట్టుప్పల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న తరగతి గదు
పుస్తక దానం మహా దానమని కోదాడ ప్రాథమిక పాఠశాల హరిజనవాడ ప్రధానోపాధ్యాయుడు చిగురుపాటి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యాపారవేత్త ఆగీరు మధు పుట్టినరోజును పురస్క
తుంగతుర్తిలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మత్స్యశాఖ నూతన కమిటీని జిల్లా సహకార సంఘం కార్యాలయ అసిస్టెంట్ రిజిస్టర్ కె.పద్మజ అధ్యక్షతన సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మత్స్యశాఖ అధ్యక్షుడిగా...
కోదాడ మీదుగా హైదరాబాద్.. అమరావతి.. చెన్నై ప్రతిపాదిత హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ కొనసాగాలి, తొలుత ప్రతిపాదన ప్రకారమే కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని.. ఎట్టి పరిస్థితిలోనూ చౌటుప్పల�
కార్యకర్త కుటుంబానికి బీఆర్ఎస్ నాయకులు ఆర్థిక సహాయం అందజేశారు. చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు, పంచాయతీ 7వ వార్డు మెంబర్ రేవెల్లి నరేశ్ ఇటీవల అనారోగ్యంతో మ�
Sagar | సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలి. కరువు పరిస్థితుల్లో తాగునీటి కోసం తక్షణ చర్యలు చేపట్టాలి. కేంద్రం, కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి అని సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు.
ప్రపంచ వేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తూ నేరేడుచర్లకు చెందిన తైక్వాండో క్రీడాకారుడు కొణతం గమన్ రెడ్డి సత్తా చాటాడు. హైదరాబాద్లోని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఈ నెల 21 నుండి 23 వర�
మండల కేంద్రంలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య ఘటన అత్యంత దారుణమని, నిందితులను కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. ఆ�
సమైక్య రాష్ట్ర పాలనలో కరువుకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న తుంగుతర్తి నియోజకవర్గం స్వరాష్ట్రంలో సస్యశ్యామలమైంది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాం లో సాగునీటి రంగంతో పాటు ప్రాజెక్టుల నిర్మాణంలో నూతన శకం ప్రార
వ్యవసాయానికి త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరాలో సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహించిన ఐదు గ్రామాల అన్నదాతలు శనివారం అర్ధరాత్రి ఫీడర్లను ఆపేసి ఆందోళనకు దిగిన ఘటన రేగులగడ్డ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద జరిగింది.