తెలంగాణ తొలి సీఎం.. దేశానికే దిక్సూచిగా పాలన అందించిన తెలంగాణ జాతిపిత కేసీఆర్కు సిట్ అక్రమంగా నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యక�
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఆదివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నిరాశే మిగిలింది. రాష్ట్రం నుంచి పెద్దసంఖ్యలో బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్�
తెలంగాణ ఉద్యమ పితామహుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్టలు ఒక్కసారి కక్ష సాధింపుగానే ఉన్నాయని మహాత్మా గాంధీ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్కుమార్
రోడ్డు భద్రత పట్ల సమాజంలో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అడిషనల్ ఎస్పీ సిహెచ్.లక్ష్మీనారాయణ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పరిధిలోని గూడూరు వద్ద ఉన్న హైదరాబాద్–యాదగిరి టోల్ ప్లాజ
తెలంగాణ జాతిపిత , రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ పేరిట నోటీసులు జారీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గ చర్యకు నిదర్శనమని బీఆర్ఎస్వీ నల్లగొండ పట్టణాధ్యక్షుడు అంబటి ప్రణీత్ కుమార్ �
రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం వార్షికోత్సవం, స్పోర్ట్స్ డే, ఫెర్వేల్ డే సెలబ్రేషన్స్ను పట్టణంలోని జీఆర్ఎస్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిం�
భూ సరిహద్దుల జియో ట్యాగింగ్ వల్ల వివాదాలు తగ్గి, ప్రజలకు భూమిపై పూర్తి హక్కు రికార్డు ఇవ్వడమే భూ భారతి రీ సర్వే ఉద్దేశమని ఆర్డీఓ వేణు మాధవరావు అన్నారు. భూ భారతి భూముల రీ సర్వేపై పైలెట్ గ్రామంగా జాజిరెడ్డి
Crime news | నల్లగొండ జిల్లాలో శనివారం దారుణం జరిగింది. పసిబిడ్డ తల్లి అయిన ప్రియుడి భార్యను ఓ మహిళ పెట్రోల్ పోసి తగులబెట్టింది. నాంపల్లి మండలంలోని కేతెపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ�
నల్లగొండ కార్పొరేషన్ 13వ డివిజన్ సమగ్ర అభివృద్ధి కోసం కారు గుర్తుపై ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి గున్రెడ్డి రాధికాయుగేందర్రెడ్డి ఓటర్లను కోరారు. శనివారం �
ఫిబ్రవరి 11వ తేదీన జరిగేటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో నల్లగొండ 15వ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న తనను గెలిపించేందుకు కారు గుర్తుపై ఓటేయాలని ఆ పార్టీ అభ్యర్థి దొడ్డి రమేష్ ఓటర్లను కోర�