కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నారులకు విద్యబోధనతో పాటు గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు పౌష్టికాహారం అందించేందుకు ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో వసతులు కరువయ్యాయి.
యూరియా కోసం రైతులు శనివారం వేములపల్లిలోని పీఏసీఎస్ కేంద్రం ఎదుట ఉన్న అద్దంకి హైవేపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్లో బుక్ చేసుకుందామని ఓప
ఉదయం వటపత్రశాయిగా.. రాత్రి హంసవాహన సేవలో స్వామివారి మహాద్భుత దర్శన భాగ్యం భక్తులకు కలిగింది. గత నాలుగు రోజులుగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకకుండాత్మక, నవాహ్నిక శ�
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి వ్యవసాయ శాఖలో ఏడీఏగా పని చేస్తున్న కిరణ్కుమార్ నివాసాల్లో ఐటీ, ఏసీబీ అధికారులు శనివారం ఏక కాలంలో మెరుపు దాడులు నిర్�
నిడమనూరు, ఫిబ్రవరి 21: మండల పరిధిలోని రేగుల గడ్డ సర్పంచ్ ధనావత్ గుణ నాయక్(Dhanavat GunaNaik)పై కొందరు దాడికి పాల్పడ్డారు. నిరూపయోగంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని మరొక చోట పాతాలని చెప్పినందుకు రెడ్డి కులస్తులు ఆయనపై దా
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం పురస్కరించుకుని మూడు నిమిషాల నిడివి గల చిత్రాల పోటీలో కోదాడ పట్టణానికి చెందిన చిన్నారులు కోటమర్తి ధ్రువ రాఘవేంద్ర, పాలకుర్తి శ్రీ వర్ణికలు నటించిన గడప, తెలుగుదనం లఘు
తుంగతుర్తి మండల పరిధిలోని మంచ్యా తండాలో ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధమైన ఘటన శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. తండాకి చెందిన లాకావత్ అమ్ము కుమారుడు లాకావత్ సోమన్న వివాహం ఈ నెల 26న జరుగనుంది.
దేవరకొండ పట్టణంలో బీసీ గర్ల్స్ హాస్టల్ విద్యార్థినులకు దేవరకొండ మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్, బీసీ పొలిటికల్ యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చింతపల్లి సతీష్ గౌడ్..
ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో వ్యవసాయ శాఖ నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తిలో ఏడీఏ గా పనిచేస్తున్న కిరణ్ కుమార్ కు చెందిన నివాసాలు, అనుబంధ ప్రాంతాల్లో ఐటీ, ఏసీబీ అధికారులు శనివారం ఏకకాలంలో
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని హౌసింగ్ బోర్డు పీడీ ఎస్పీ రాజ్ కుమార్ అన్నారు. శనివారం కట్టంగూర్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ గృహాల పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన �
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు పీఏసీఎస్ కార్యాలయం ఎదుట రైతులు శనివారం ఆందోళన చేపట్టారు. పీఎసీఎస్ లో 560 బస్తాల యూరియాను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచిన ఐదు నిమిషాలకే నో స్టాక్ గా చూపించడంతో రైతులు త�
డా.బిఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంను త్వరలో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డా.బి.ధర్మానాయక్ తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వర్సిటీ రీజినల్ కో ఆర�
ఎంఎస్ఎంఈ–ర్యాంప్ కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిశ్రమల కేంద్రంలోని ఈడిసీ మేనేజర్ కుమ్మరికుంట్ల రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో ఆత్మకూర్(ఎం) మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో శనివారం ప్రధానమంత్రి ముద్ర య�