ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ధర్మారపు వెంకటయ్య తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం అభినందనీయమని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అన్నారు. బుధవారం తుంగత�
నల్లగొండలో సిటీ బస్సు సేవలను రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రారంభించారు. బుధవారం కోటి 20 లక్షల రూపాయలతో చేపట్టనున్న నల్లగొండ ఆర్టీసీ బస్టాండ్ విస్తరణ, ఆధునికీ�
నల్లగొండ జిల్లా కనగల్ మండలం ధర్వేశిపురంలో గల శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని రాష్ట్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆకాంక్షించారు. బుధవారం �
మాడ్గులపల్లి మండలంలోని ఇందుగుల, పాములపాడు, చర్లగూడెం ప్రాథమిక పాఠశాలల్లో బుధవారం ప్రీ ప్రైమరీ తరగతులను ఎంఈఓ సీహెచ్ వెంకటమ్మ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పా�
14 సంవత్సరాలు నిండిన బాలికలకు తప్పనిసరిగా హెచ్పీవీ వ్యాక్సినేషన్ను వంద శాతం అమలు చేయాలని జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కేంద్ర అధికారి డాక్టర్ ప్రసిద్ద, జిల్లా క్వాలిటి మేనేజర్ డాక్టర్ భార్గవ్ అన్
పెన్పహాడ్ మండలం సింగారెడ్డిపాలెంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని సూర్యాపేట జిల్లా ఉప ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ గాజుల చంద్రశేఖర్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. కేంద్రంలో నిర్వహిస్తున్న వివిధ ఆ�
తుంగతుర్తి మండల ఎంపీడీఓ (మండల పరిషత్ అభివృద్ధి అధికారి) గా సిహెచ్ చలపతి బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇక్కడ ఎంపీడీఓగా పని చేస్తున్న శేషు కుమార్ పదోన్నతిపై ఇబ్రహీంపట్నంకు బదిలీ అయ్యారు. ఈ �
ఎస్.ఐ.ఆర్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సూర్యాపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ భూఖ్య హరిసింగ్ అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల సమావేశం�
జూలై 5న భువనగిరి జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించే తెలంగాణ రాజ్యాధికార పార్టీ బహిరంగ సభను విజయవంతం చేయాలని టిఆర్పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజా గౌడ్, రాష్ట్ర నాయకుడు పిట్టల శంకర్ పిలుపునిచ్చా�
ఓటర్ల జాబితా సవరణను బిఎల్వోలు పకడ్బందీగా నిర్వహించాలని భూదాన్ పోచంపల్లి మండల తాసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం జలాల్పూర్ గ్రామం స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో ఓటర్ల జాబితా సవరణకు
భూదాన్ పోచంపల్లి మండలం దేశముఖి గ్రామంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఆర్మీ డిగ్రీ మహిళా కళాశాలలో (2026-27) విద్యా సంవత్సరానికి గాను మూడో విడత అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా 2025-26 ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణులైన వ�
కట్టంగూర్ ఎంపీడీఓగా జి.అంజన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా డీఆర్డీఏ కార్యాలయంలో పర్యవేక్షకులుగా విధులు నిర్వహిస్తున్న ఆయన పదోన్నతిపై కట్టంగూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి
కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, అలాగే పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, నల్లగొండ జిల్లా కమిటీ డిమాండ్ చేసింద
రామన్నపేటలో ఏర్పాటు చేయతలపెట్టిన అదానీ సిమెంటు ఫ్యాక్టరీని బీఆర్ఎస్తో పాటు సబ్బండవర్గాలు పోరాటం చేసిన ఫలితంగానే ఉపసంహరించుకున్నారని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కాంగ్రెస్ నాయకులు తా�
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లోని ఏ విభాగాన్నీ ప్రైవేట్ పరం చేయవద్దని, ఒకవేళ యాజమాన్యం మొండిగా ముందుకెళితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యుత్తు ఉద్యోగులమంతా కలిసి సమ్మె బాట పడతామని యాదాద్రి విద్యుత్�