నల్లగొండ నగరంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగే వార్డు సభల్లో ఆయా డివిజన్ల ప్రజలు భాగస్వాములు కావాలని నల్లగొండ మున్షిపల్ కార్పొరేషన్ కమిషనర్ బచ్చలకూరి శరత్చంద్ర కోరారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికల�
మరికొన్ని రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానుండగా.. ఇప్పటి వరకు ప్రభు త్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్ ఊసేలేదు. అసలు ఈ సంవత్సరం ఇంత వరకూ క్లాత్ సరఫరా కాలేదు. దీంతో ఈ ఏడాది యూనిఫామ్ పంపిణీపై అనుమానాల�
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, గన్నీ సంచులు, లారీల కొరతను నిరసిస్తూ రైతులు మండలంలోని పాలడుగు హైవే పై ఆందోళనకు దిగారు. బుధవారం గ్రామంలోని రహదారిపై రైతులు బైఠాయించి గంటకు పైగా ఆందోళన చేయడంతో వాహనాల రాకపోకలు న�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భువనగిరి పట్టణ పరిధిలో డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించిన పత్రాలు అందజేశారని, ప్రభుత్వ మారిన అనంతరం ఇండ్లు అప్పగించకుండా కాలయాపన చేస్తున్నారని లబ్ధిదారులు మండిపడుతున్నారు. �
తీర్థయాత్రలకు వెళ్లి వస్తున్న మినీ బస్సు రోడ్డు పక్కన ఆగివున్న డీసీఎంను వెనుక నుంచి ఢీకొనడంతో ఓ చిన్నారి మృతి చెందగా, ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యా యి. మరో 14 మందికి స్వల్ప గాయాలయ్యా యి. ఈ ప్రమాదం అద్ద
కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రైతుల నుంచి రూ.11 కోట్లు అప్పు తీసుకొని పరారైనన సంఘటన వెలుగు చూసింది. తమ వద్ద నుంచి రూ.11 కోట్లు అప్పు తీసుకొని కుటుంబ సభ్యులతో సహా ఉడాయించాడం �
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో సెలూన్ షాప్ దగ్ధమైన సంఘటన తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన కదునూరి హరీశ్ గ్రామ ఎక్స్ రోడ్ వద్ద సెలూన్ షాప్ నడిపిస్తూ జీవనం కొనస�
నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొండభీమనపల్లిలో ఎం.వి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నారై మునుకుంట్ల తిరుమల్ రెడ్డి, కొండ భీమనపల్లి మాజీ సర్పంచ్ విద్యావతి వెంకటరెడ్డి ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని దే�
ఉపాధ్యాయులకు పెద్ద ఊరట. ఏటా జరిగే రెండు సాధారణ టెట్ (TET) లతో పాటు, ఇన్-సర్వీస్ టీచర్ల కోసం రెండు ప్రత్యేక టెట్లు నిర్వహించడానికి అనుమతి మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు (మెమో నం. 2691/Ser.III/2026-2) జారీ చేయడం
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చి జీఓ నంబర్ 7ను వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలోనే పథకాన్ని కొనసాగించాలని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధ�
నిబద్ధతకు నిదర్శనం, నిస్వార్థ సేవకు చిరునామా బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు అని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం బీఆర్ఎస్ దేవరకొండ పార్టీ కార్యాలయం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4వ తేది నుండి 8వ తేది వరకు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్వహించే ప్రత్యేక వార్డు సభలను జయప్రదం చ�
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ రకాల సంస్థలు నిర్వహించే పోటీ పరీక్షలకు ఒకే చోటా పరిష్కారం దొరికేలా యాప్ను రూపొందించడం అభినందనీయమని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నార�
కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి నమూనాను చూపిందని, అందుకు మనమంతా గర్వపడాలని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం