ఆర్టీసీ కార్మికులు సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తోందని, కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎంపీ, బీఆర్�
ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటను రైతులు అమ్ముకోవాడానికి నానా అవస్థలు పడుతున్నారు. జిల్లా యాంత్రాంగం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా జిల్లాలో 450 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. జిల్లా సహ
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు జయంత్యుత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఈవో భవానీశంకర్ శుక్రవారం వెల్లడించారు. పాతగుట్ట(పూర్వగిరి) శ్రీలక్ష్మీనరసింహస
హుజూర్నగర్ పట్టణంలోని గోవిందపురంలో గల గంగిరెద్దుల బజారులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో గురువారం ఇల్లు దగ్ధమైంది. ఆవుదొడ్డి వెంకన్నకు చెందిన ఇల్లు మొత్తం కాలిపోయింది. ఇంట్లోని బియ్యం, నిత్యవసర వస్త�
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేదాకా ఉద్యమం కొనసాగుతుందని ఆర్టీసీ కార్మిక నాయకులు స్పష్టం చేశారు. శుక్రవారం కోదాడ డిపో ఆవరణలో కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. బస్సులు డిపో నుండి బయటకు రాకుండా నల�
నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణం
మునుగోడు మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ పాలకూరి రమాదేవి శుక్రవారం ఉదయం సందర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై ఇబ్బందులను రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎందుకు నిర్లక్ష్యం వహి�
నర్సంపేటలో ఆర్టీసి డ్రైవర్ శంకర్ గౌడ్ది ఆత్మహత్య కాదు అని అది ముమ్మాటికీ రేవంత్ సర్కారు చేసిన హత్యే అని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నా�
మహనీయుల చూపిన ప్రజ్ఞ, కరుణ, పోరాటాల బాటలో ముందుకు సాగాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఆచార్య ఇటికాల పురుషోత్తం అన్నారు. శుక్రవారం మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన మహన�
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను చెల్లింపుపై ప్రభుత్వం అందిస్తున్న 5 శాతం రాయితీ పొందేందుకు కేవలం 6 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని, ఈ అరుదై�
హుజూర్నగర్ ఇన్చార్జి రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తిగా శివరామ ప్రసాద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోర్టులో పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి న్యాయవాదుల సహకారం చాల
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం, కార్మికులు పట్టుదలకు పోకుండా ప్రజల పక్షాన ఆలోచించాలని, చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. శుక్
Dusharla Satyanarayana | నల్లగొండ ఫ్లోరైడ్ సమస్య మీద దశాబ్దాల పాటు పోరాటం చేసిన యోధుడు దుశ్చర్ల సత్యనారాయణపై జరిగిన దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
Dusharla Satyanarayana | తన వ్యవసాయ క్షేత్రంలో గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై గొర్ల కాపర్లు దాడికి దిగారు. కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.