చండూరు, జనవరి 11: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం (బ్రహ్మంగారి గుడి) నూతన పాలకమండలిని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకు
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 4.6 కేజీల గంజాయి, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి తెలిపారు.
నవ మాసాలు మోసి అల్లారుముద్దుగా పెంచి, ఉన్న ఆస్తిని తెగనమ్మి రెండంతస్తుల భవనం నిర్మించి కొడుకుకు కట్టబెడితే కన్న పేగు బంధాన్ని మరిచి కన్నతల్లిని ఓ కుమారుడు చిత్రహింసలు పాలు చేసిన అమానవీయ సంఘటన సూర్యాపే�
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సహకారంతో నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వ సహాయ నిధి నుండి శనివారం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. పెన్పహాడ్ మండలం లింగాల గ్రామంలో..
సమాచార హక్కు ప్రచార్ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చందంపేట మండలం యాపలపాయ తండాకు చెందిన కేతావత్ రమేశ్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం సమాచార హక్కు ప్రచార్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాట్రావత్ రాజు నాయ�
సంక్రాంతి సందర్భంగా జాతీయ రహదారిపై భద్రత చర్యలు చేపట్టాలని నల్లగొండ ఆర్టీఓ యారాల అశోక్ రెడ్డి అన్నారు. శనివారం కట్టంగూర్లోని నల్లగొండ క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును ఆయన పరిశీలించి భ�
తుంగతుర్తి నుండి మద్దిరాల మండలం వెళ్లే ప్రధాన రహదారి మహాత్మా గాంధీ విగ్రహం నుండి జూనియర్ సివిల్ కోర్టు వరకు ఉన్న మెయిన్ రోడ్డు పనులకు మోక్షం ఎప్పుడు కలుగుతుందోనని తుంగతుర్తి ప్రజానీకం వేచి చూస్తున్నార
కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని మాజీ ఎంపీ, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సయ్య గౌడ్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో చేనేత రుణమాఫీ, చేన�
సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లే తమ విలువైన సామాన్ల భద్రతలో జాగ్రత్తలు పాటించాలని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ అమ�
వాహనదారులు కొద్ది దూరమే వెళ్తున్నామని చాలా వరకు హెల్మెట్లు ధరించడం లేదని, ఈ స్వల్ప నిర్లక్ష్యమే ప్రాణాల మీదకు తెస్తుందని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. శనివారం మిర్
శాలిగౌరారం మండలం పెరక కొండారం గ్రామ వాసి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్లగొండ బ్రాంచ్ లైఫ్ మెంబర్, సామాజిక సేవకుడు మర్రెడ్డి శ్రీనివాస్రెడ్డికి డాక్టరేట్ లభించింది. శ్రీ ఉషోదయ గ్రూప్ ఆఫ్ ఫార్మ్స�
రామన్నపేట, జనవరి 9 : రామన్నపేట మండల సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షునిగా నీర్నేముల గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి (Kandimalla Gopal Reddy) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
గత రెండు రోజులుగా నల్లగొండ సమీపంలోని చర్లపల్లిలో గల విపస్య హై స్కూల్ గ్రౌండ్లో నిర్వహించిన ట్రస్మా ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ శుక్రవారం ముగిసింది. ముగింపు వేడుకలకు రాష్ట్ర బిజెపి నాయకు�