కట్టంగూర్ కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో సోమవారం ఎస్ఐ మునుగోటి రవీందర్, ఎస్ఐ నాయని శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు, మహిళల అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రవీందర్ మాట
జూనోటిక్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని నల్లగొండ జిల్లా పశువైద్య, పశు సంవర్ధక అధికారి డాక్టర్ జి.వి.రమేష్ అన్నారు. మంగళవారం జోనోటిక్ వ్యాధులపై నల్లగొండలోని ఎస్సీడీడ�
తెలంగాణ ప్రభుత్వం తక్షణమే నూతన పీఆర్సీని ప్రకటించి, పెండింగ్ బకాయిలను చెల్లించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బత్తిని భాస్కర్ గౌడ్ అన్నారు. టీపీయూఎస్ ఆధ్వర్�
ప్రతి ఒక్కరు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ను సద్వినియోగం చేసుకుని సమగ్ర వివరాలను అందచేయాలని సమచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డా.బొమ్మరబోయిన కేశవులు అన్నారు. నల్లగొండలో
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగం తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని, అధికారిక రికార్డుల్లో చూపిస్తున్న కరెంటు వేళలకు క్షేత్రస్థాయిలో అందుతున్న కరెంటుకు పొంతన లేదని నకిరేకల్ మాజీ ఎమ్
పోచంపల్లి సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులు
Pocso Case | షాబాద్లో పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ ఆరుగురిని హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే పోలీసులు మరో పోక్సో కేసు నిందితుడిని వదిలేయడం కలకలం రేపుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప
ప్రజలకు పారిశుధ్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీలో రెండు ఈవీ పారిశుధ్య వాహనాలను ఆయన జెండా ఊపి ప్రా�
శ్యామ్ అనే విద్యార్థి ఓ ప్రైవేటు పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఆ విద్యార్థి బరువు 25 కిలోలు. పుస్తకాల బరువు 13 కిలోలు, లంచ్ బాక్స్, స్నాక్స్, వాటర్ బాటిల్ అదనం. అంటే తన బరువులో సగం పైగా ఉన్న పుస్తక
ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలు ఉంటే ఏమైనా చేసుకోవచ్చనే ధీమాతో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు పాతరేస్తున్నారు. అధికారులను మచ్చిక చేసుకుంటూ కొందరు రియల్టర్లు ధనార్జనే ధ్యేయం
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశలను నెరవేర్చడంలో విఫలమైందని, సాముల సరార్కు ముగింపు పలికి ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చే సీముల సరార్ మళ్లీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజ
విచారణలో భాగంగా ప్రతి కేసు నూ సాంకేతిక ఆధారాలు, ఫోరెన్సిక్ సాక్ష్యాలు, డిజిట ల్ సాక్ష్యాలను సమర్థవంతంగా వినియోగించి దర్యా ప్తు చేపట్టాలని యాదాద్రి జోన్-V డీఐజీ జోయల్ డేవిస్ సూచించారు. సోమవారం నల్లగ�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓ నెం.53 ద్వారా 01-09-2004 కంటే ముందు నోటిఫికేషన్ వెలువడి, ఆ తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని (OPS) వర్తింపజేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని తెల�
డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (DTF) నల్లగొండ జిల్లా 16వ వార్షిక కౌన్సిల్ సమావేశం నకిరేకల్ జోనల్ శాఖ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య