రాష్ట్రంలో మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు వారికే ఇవ్వాలని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచులు గతంలో పనిచేసిన పె�
Yadadri Bhongir | యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బేగంపేటలో జింక మృతిచెందడం కలకలం రేపింది. గ్రామంలోని జిట్టు శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ భూమిలో శుక్రవారం ఉదయం జింక చనిపోయి ఉండటం పలు అనుమానాలు వ్యక్తమవుతున్న�
ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేసిన రైతులకు పండించిన పంటను అమ్ముకోవడం తలకు మించిన భారంగా మారుతోంది. కొనుగోలు కేంద్రం నిర్వాహకుల తీరు.. లారీల కొరత.. తూకంలో తరుగు ఇలా ధాన్యం అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల
తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో మక్క కొనుగోలు కేంద్రం ఏర్పాటుతో మార్కెట్లో క్రయ విక్రయాలకు, ఎగుమతులకు ఇబ్బందులు కలుగుతున్నాయని మంగళవారం నుంచి వ్యాపారులు తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ను బంద్ చేశారు. �
నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేముల వీరేశం రౌడీ రా జకీయాలను ప్రోత్సహిస్తూ బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేయిస్తున్నాడని భవిష్యత్తులో దాడులకు ప్రతి దాడులు తప్పవని, రౌడీ రాజకీయాలను వెంటనే మానుకోవాలని
రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎం సీఏ కోర్సుల్లో ప్రవేశానికి గాను నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ నెల 13,14 తేదీల్లో నిర్వహించిన టీజీ ఐసెట్,-2026 విజయవంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 69 పరీక్
యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులు పండించిన ప్రతి గింజనూ పది నుంచి పదిహేను రోజుల్లో కొనుగోలు చేయాలని పౌర సరఫరాలు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి పేర్కొన్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ�
తెలంగాణ రాష్ట్ర సమగ్ర ప్రవేశ పరీక్ష టీజీ ఐసెట్ 2026ను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 69 పరీక్షా కేంద్రాలలో సమర్థవంతంగా నిర్వహించారు. మూడు సెషన్లలో నిర్వహించిన ఈ పరీక్ష పారదర్శకంగా నిర్వహించారు. మొత్తం 56,206 మంది నమోద
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డుపై ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నియోజక�
కల్లాల్లో ధాన్యం పోసి నెల రోజులు దాటినా ఇప్పటి వరకు పావు వంతు ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించలేదని ధాన్యం కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సూర్యతండా ఆవాసం గుట్టకిందతండాలో ఓ వ్యక్తి ఎస్సారెస్పీ కెనాల్ వద్ద అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన గురువారం జరిగింది. గుట్టకింద తండాకు చెందిన గుగులోతు బిచ్యా..
ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన, సాంకేతిక విద్య లభిస్తుందని కోదాడ ఎంఈఓ సలీం అన్నారు. గురువారం కోదాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ విద్య ద్వారానే వ�
హోటల్లు, బేకరీలలో, నాణ్యత ప్రమాణాలతో పాటు పరిశుభ్రత పాటించకుండా ఆహారాలను అమ్మితే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శివశంకర్ రెడ్డి సూచించారు. గురువారం ఆయన నల్లగొండ పట్టణంలోన�
నల్లగొండ పట్టణలోని వెల్కమ్ నల్లగొండ బోర్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం ఉదయం జరిగింది. నల్లగొండ రూరల్ ఎస్ఐ డి.సైదాబాబు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండలం రాజన్నగ�