కోదాడలోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని కళాశాల భవనంపై నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. విద్యార్థినులు, పోలీసులు తెలిపిన వ�
ఎయిమ్స్ బీబీనగర్ పేరిట ఎయిమ్స్ బీబీనగర్ జాబ్ ఆపర్చునిటీస్–2026” పేరుతో వివిధ వేదికలలో ప్రచారం జరుగుతున్న ఉద్యోగ ప్రకటనలు పూర్తిగా నకిలీవని ఎయిమ్స్ అధికారులు స్పష్టం చేశారు. ఎలాంటి పరీక్షలు లేకుండా నేరుగ
జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాల నుండి వలసలు వచ్చి పరిశ్రమలు నడవడానికి ఉపయోగపడుతున్న వలస కార్మికుల రక్షణ చేపట్టవలసిన బాధ్యత యాజమాన్యాలపై ఉందని సీఐటీయూ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య అ�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని తుంగతుర్తి మండలం రావులపల్లి సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ అన్నారు. శనివారం గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి..
నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో యూనివర్సిటీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో శనివారం వర్సిటీలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. 15 మల్టీ నేషనల్ కంపెనీలతో �
తెలంగాణ రాష్ట్ర కార్యసాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు చేసిన పిరికిపంద దాడిని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రంగా ఖండించారు. కేసీ�
భూదాన్ పోచంపల్లి మండలంలోని జిబ్లక్పల్లిలో శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కోట మైసమ్మ అమ్మవారి యంత్ర ప్రతిష్ఠా, దేవా�
కోదాడలో పేద, మధ్య తరగతి గ్రామీణ ప్రాంతల విద్యార్థులకు నగరాలకే పరిమితమై ఉన్న కార్పొరేట్ విద్యను అందుబాటులోకి తెచ్చిన విద్యావేత్త ముత్తినేని, పృథ్వీ రమణ రావు అభినందనీయులని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర�
రామన్నపేట మండల, పరిసర ప్రాంత ప్రజలు అందరూ ఐక్యంగా ఉద్యమించి రామన్నపేట నియోజకవర్గం సాధించుకుందామని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు, మాజీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు, తెలంగాణ వెటర్నరీ వెల్ఫేర్ సంఘం రాష్ట్ర ఉ�
నల్లగొండ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు పనుల్లో తీవ్ర అవినీతి జరుగుతోందని, నాణ్యత లేని మట్టితో రోడ్డు నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఓబీసీ �
కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థులను విద్యకు దూరం చేసేందుకు కుట్ర చేయడం సరికాదని, ఫీజు బకాయిలపై హైకోర్టు తీర్పు సరైంది కాదని ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ అన్నారు
కోదాడ బార్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నికైన కార్యవర్గంచే శనివారం కోర్టు ఆవరణలో ఎన్నికల అధికారి పాలేటి నాగేశ్వరరావు, సహాయ అధికారి మాధవరపు రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షుడు- చింతకుంట్ల లక్ష్మ�
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని కొత్త నందికొండ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకూ ప్రజా మద్దతు పెరుగుతోంది. బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కాటం మల్లికార్జున, మధు రాథోడ్ ఆధ్వర్యంలో శనివారం కాం�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం నల్లగొండ జిల్లా కారాగారంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ �
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ది నల్లగొండ పబ్లిక్ స్కూల్ లో యూపీపీ విద్యార్థులకు శనివారం నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే అలరించింది. పాఠశాల అధ్యక్షుడు భీమయ్య జగిని, కార్యదర్శి అమరేందర్ రావు..