సమగ్ర అభివృద్ధికి విద్యనే కీలకమని రాష్ట్ర గవర్నర్, తెలంగాణ యూనివర్సిటీల చాన్సలర్ శివ్ ప్రతాప్ శుక్లా అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని రాజభవన్లో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వీసీలతో గవర్నర్ ' అకా
జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని తుంగగూడెం ఇసుక రీచ్లో నిర్వహిస్తున్న 'మన ఇసుక వాహనం' పథకం క్వారీకి జిల్లా కలెక్టర్ నిధులతో సీసీ రోడ్డు (బాట) నిర్మించాలని, బాట ఏర్పాటు పేరుతో ట్రాక్టర్ యజమానుల నుండి అక్రమ
సీనియర్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా కీటక జనిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ ప్రసిద్ధ అన్నారు. మంగళవారం అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెల వారి ఆశ డే సమీక్ష సమావేశం కార్యక�
మాధక ద్రవ్యాలు సేవించే వారిని పట్టించిన వారికి లక్ష రూపాయలు నగదు బహుమతి అందజేస్తామని ఈఎల్వీ భాస్కర్ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. మంగళవారం చండూరు పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫౌండేషన్
సమాజంలో అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు పద్మనాభరెడ్డి అని, ఆయన సేవలు చిరస్మరణీయమని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ నాయకులు అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో వ్యవసాయ రంగం సంక్షోభంలోకి నెట్టివేయబడుతుందని, ఎన్నికల్లో రైతులకు అండగా ఉంటామని, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతులను దగ
చండూరు మండలం ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సరికొండ ముత్యాలు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బోడంగిపర్తి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ ముత్యాలు గౌడ్ను చండూరు మండల పరిధిలోని 19 గ్రామ పంచాయతీలకు చెందిన ఉప సర�
తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా అనంతగిరి మండలంలోని శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం చిన్నారులకు సామూహిక అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ సూపర్వైజర్ రజిని, స్థాన
ఫ్యూచర్ సిటీ, మూసి ప్రక్షాళన, అందాల పోటీలు, ఫుట్బాల్ మ్యాచ్లకు లక్షల కోట్ల నిధులు ఉంటాయి కానీ ఉద్యోగస్తుల పెండింగ్ డీఏలు, పీఆర్సీ అమలుకు, పాత పెన్షన్ విధానం అమలుకు నిధులు లేకపోవడం విచారకరమని, ఆర్థిక శా�
ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్స్(టీచర్), ఆయా పోస్టుల నియామకా ల్లో అర్హులైన వారికి పొద్దున్నే నియామక పత్రాలు అందజేసిన విద్యాశాఖ అధికారులు మధ్యాహ్నం వారి ని పిలిచి మరీ పత్రాలు గుంజుకున్నారు. ఈ న
ఈ నెల 10న జరిగే దేశవ్యాప్త జైల్ భరో కార్యక్రమాన్ని ప్రజలు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార�
అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన పెన్షన్లు వెంటనే ఇవ్వాలని తుంగతుర్తి మండల మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యలయం�
మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామ సర్పంచ్ చిరుకుల మంజుల వెంకన్న అన్నారు. సోమవారం గ్రామంలో నిర్వహించిన వన మహోత్సవంలో..