అనుముల మండలం పేరూరు పంచాయతీలో ఎస్టీ జనాభాయే లేదు. కానీ ప్రభుత్వం ఆ పంచాయతీని ఎస్టీ మహిళకు రిజర్వు చేయడంతో గ్రామస్తులు అవాక్కయ్యారు. 2014 కు ముందు పేరూరు పంచాయతీ పరిధిలో మదారిగూడెం, ఆంజనేయతండా, పుల్లారెడ్డి�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా కుదేలైంది. గత రెండేండ్లుగా ఈ వ్యాపారం పూర్తిగా పడిపోయింది. గతంలో రియల్ ఎస్టేట్ రంగం లో తెలంగాణ దూసుకుపోయిన
ఆలేరు పట్టణం, మం డల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 400 మంది ఆటో కార్మికులు ఆటోలమీదనే ఆధారపడి కుటుంబాలు పోషించుకుంటున్నారు. ఇదే వృత్తిని నమ్ముకొని వందల కుటుంబాలు 30 సంవత్సరాలుగా జీవిస్తున్నా యి. గత �
రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల కేటాయింపు విషయంలో అనుసరించిన విధానాలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆసక్తికర పరిణామాలెన్నో చోటుచేసుకుంటున్నాయి. ఉన్నతాధికారులు పంపిన జాబితా అధారంగా జిల్లా అధికారులు స్థాన�
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని షమీ శమయతే పాపం.. షమీ శత్రు వినాశనం.. అర్జునస్య ధనుర్ధారి.. రామస్య ప్రియ దర్శనం అని ముద్రించిన కుటుంబ సభ్యుల చిరునామాతో కూడిన పత్రాలను బుధవారం కట్టంగూర్లో లయన్స్ క్�
బీఎస్ఎన్ఎల్ స్థాపించిన పాతికేళ్ల కాలంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు నాంది పలికి మారుమూల ప్రాంతాలకు సైతం 4జీ సేవలు అందించి దేశ టెలికాం రంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించిందని బీఎస్ఎన్ఎల్ ఉమ్మడి నల్ల�
నల్లగొండ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం నల్లగొండ పట్టణంలోని మర్రిగూడ, ఎన్టీఆర్ కాలనీ, న్యూ వీటి కాలనీలలో ఏర్పాటు చేసిన దుర్గా భవాని �
Real Estate | కాంగ్రెస్ సర్కార్ హయాంలో రియల్ వ్యాపారం ఢమాల్ అయింది. దీంతో అత్యవసరాల కోసం ఆస్తులు అమ్ముకోవాలంటే నానా తంటాలు పడాల్సి వస్తుంది. దీంతో చేసేదేమీ లేక ఒకరు తన సింగిల్ రూమ్ను లక్కీ డ్రా వేశాడు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించిన రిజర్వేషన్ల పద్ధతిపై క్షేత్రస్థాయిలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. గ్రామాల్లో ఏ రాజకీయ పార్టీ నేత లేదా కార్యకర్తను కలిసినా రిజర్వేషన్ల కేటాయింపుపైనే చర్చించుకుంట�
పాడి రైతుల శ్రేయ స్సు కోసమే పురుడు పోసుకున్న నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్ (నార్ముల్) సంస్థ తీవ్ర నష్టాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యే బీర�
జిల్లా కేంద్రమైన సూర్యాపేట కృష్ణాకాలనీలోని ఓ ఇంట్లో 4 బంగారు బిస్కెట్లు (40 తులాలు), 8 లక్షల నగదు చోరీకి గురైన సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకొని ఈ చోరీ జరగడం�