మైనర్లు నడుపుతున్న 13 ద్విచక్ర వాహనాలను సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్డులో పట్టణ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్
అమెరికా- ఇరాన్ యుద్ధ ప్రభావంతో గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగి వినియోగదారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో కొందరు ఇదే అదునుగా భావించి అధిక ధరలకు అమ్ముకునేందుకు అక్రమంగా నిల్వ చేసి సొమ్ము చేసుకుంటు�
ఇజ్రాయెల్, ఆమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ స్టాక్స్ తగ్గినప్పటికీ జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ సరఫరాకు ఏలాంటి కొరత లేదని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ స్పష్టం చేశారు. గ�
అనంతగిరి మండలంలోని లక్కవరంలో ఉపాధి హామీ నిధులు రూ.10 లక్షలతో రెండవ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ ఆళ్ల నవ్య సురేందర్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. నకిలీ వాట్సాప్/ఎస్ఎంఎస్ లింకులు, తక్షణ డెలివరీ ఆశ చూపి �
వరుస దొంగతనాలుకు పాల్పడుతూ బంగారు ఆభరణాలు, ఆటోలు, బైక్ లు ల్యాప్టాప్లు దొంగిలించే ముఠాను సీసీఎస్, ఆత్మకూరు (ఎస్) పోలీసులు అరెస్టు చేసి రూ.13.35 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కా
మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వారిని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఎన్నో సంక్షేమ ప�
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామ శివారులో ఉన్న నందిబోడు పైన కాకతీయుల కాలం (సా.శ.13వ శతాబ్ది) నాటి శిథిల శివాలయం, భిన్నమైన శివలింగం, నంది, చెన్నకేశవ శిల్పాలను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధ�
SSC Exams | తండ్రి మరణించిన బాధలోనూ ఓ విద్యార్థి పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. చదువుకు ఉన్న విలువ గురించి తన తండ్రి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ.. శోకసంద్రంలోనూ పరీక్ష రాసేందుకు వచ్చాడు. యాదాద్రి భువనగిరి �
పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మ డి నల్లగొండ జిల్లాలో విద్యా శాఖ ఆధ్వర్యంలో పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఉమ్మడి నల్�
ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం ప్రభావం సూర్యాపేటలో కనిపిస్తోంది. గ్యాస్కు ఎలాంటి సమస్య లేదంటున్న కేంద్రం గ్యాస్ ధరలు పెంచింది. సిలిండర్లు దొరకడం లేదు. డొమెస్టెక్ సిలిండర్ల బుకింగ్ గడువు పెంచారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శుక్రవారం సివిల్ సైప్లె అండ్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ఫోర్స్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 165 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. ఇరాన్, ఇజ�
మున్సిపాలిటీల్లో ప్రజల దాహార్తి తీర్చాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన అమృత్ 2.0 పథకం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. పట్టణాల్లో వీటి పనులు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్లు ఉ
అనంతగిరి మండల కేంద్రంలోని అనురాగ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్, ఎంబీఏ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు డిజైన్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్,ఇన్నోవేషన్ డిజైన్ అనే అంశాలపై రెండు రోజులు పాటు కొనసాగిన శిక్షణ �