యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఖజానాకు శనివారం రూ. 8,98,394 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 1,38,650, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 26,700, వీఐపీ దర్శనాల ద్వారా 68,100, వేద ఆశీర్వచనం ద్వారా 6,192, నిత్యకైంకర్యాల ద్వారా 200, సుప్రభాతం ద్వారా 400, క్యారీబ్యాగుల విక్ర యం ద్వారా 1,925, టెంకా యల విక్రయాల ద్వారా 33,000, వ్రత పూజల ద్వారా 46,000,
కల్యాణకట్ట టిక్కెట్ల ద్వారా 22,200, ప్రసాద విక్రయం ద్వారా 3,09.900, వాహన పూజల ద్వారా 12,500, టోల్గేట్ ద్వారా1,280, అన్నదాన విరాళం ద్వారా11,496, సువర్ణ పుష్పార్చన ద్వారా 94,800, యాదరుషి నిలయం ద్వారా 73,390, పాతగుట్ట నుంచి 15,850, గోపూజ ద్వారా 450, ఇతర విభాగాల ద్వారా 11,211 మొత్తంగా ఖజానాకు రూ. 8,98,394 ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు.