Miss World | మిస్ వరల్డ్ పోటీదారుల పర్యటన యాదాద్రి జిల్లాలో ఉత్సాహంగా సాగింది. యాదగిరి గుట్ట ఆలయంతోపాటు భూదాన్ పోచంపల్లిని గురువారం రెండు బృందాలు వేర్వేరుగా సందర్శించాయి. భూదాన్ పోచంపల్లిలో మిస్ వరల్డ్
Yadadri | యాదగిరిగుట్ట స్వామివారి వార్షిక బహ్మోత్సవాలలో ఈ ప్రాంతానికి చెందిన సింధు యక్షగాన, కోలాట బృందాల కళాకారులకు అవకాశం కల్పించాలని ప్రజానాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్క వెంకటేశ్ డిమాండ్ చేశా�
రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో తప్పనిసరిగా ప్రభుత్వరంగ సంస్థ అయిన విజయ నెయ్యిని మాత్రమే వాడాలని ప్రభుత్వం స్ప ష్టం చేసింది. యాదాద్రికి మాత్రం మార్చి వరకు మినహాయింపునిచ్చిం ది. తిరుమల లడ్డూ వివాదం అనంత�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లోని పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశా�
Sunitha Mahender Reddy | సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన అంతా రియల్ ఎస్టేట్ పైనే ఉంది. యాదాద్రి అభివృద్ధి కోసం సేకరించిన 1200ఎకరాల భూమిపై సీఎం రేవంత్ రెడ్డి కన్ను పడిందని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి(Sunitha Mahender Reddy )విమర
Yadadri | యాదాద్రి( Yadadri temple )ఓ అద్భుతం.. ఇక్కడికి మళ్లీ తప్పకుండా వస్తానని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ (Governor Jishnu Dev Varma) అన్నారు. మంగళవారం యాదాద్రి లక్ష్మీ నరసిం హస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
Yadadri | తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ నెల 27వ తేదీన యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలక్ష్మీనరసింహ స్వామికి గవర్నర్ ప్రత్యేక పూజలు చేయనున్నారు.
Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. స్వామి వారికి నెల రోజులుగా భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించారు. నెల రోజుల వ్యవధిలో రూ. రెండున్నర కోట్ల
వచ్చే స్వాతి నక్షత్రంలోపు ఆలయం చుట్టూ నిర్మించిన గిరిప్రదక్షిణ రోడ్డులో యాదమహర్షి, శ్రీలక్ష్మీసమేత నరసింహస్వామి మండపాలను నిర్మించనున్నట్టు యాదగిరిగుట్ట ఆలయ ఈవో భాస్కర్రావు తెలిపారు.
Kyama Mallesh | తనకు యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని, స్వామి వారి దయతో పార్లమెంట్ ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తానని భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ అన్నారు.