యాదాద్రి, మే 22 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొన్నది. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కొండపై క్యూ కాంప్లెక్స్
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వయంభు ప్రధానాలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం శుక్రవారం ఉదయం అర్చక స్వాములు ప్రారంభించారు. ప్రధానాలయ ప్రాకార కళ్యాణ మండపంలో స్వామి అమ్�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని గురువారం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యే పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ అర్చకులు, సిబ్బ�
Justice Chandraiah | యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య (Justice Chandraiah) దర్శించుకున్నారు. బుధవారం ఉదయం సతీసమేతంగా స్వయంభు దర్శించుకుని
యాదాద్రి, మే 15: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయం, పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో ఈ నెల 13న ప్రారంభమైన నృసింహుడి జయంత్యుత్సవాలు ఆదివారం రాత్రి నృసింహ ఆవిర్భావంతో పూర్తయ్యాయి. మూడోర�
స్వామివారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మణ్ ఖజానాకు 14,29,597 ఆదాయం యాదగిరిగుట్ట రూరల్, మే 9 : యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి సన్నిధిలో సోమవారం స్వామి వారికి విశేష పూజలు జరిగాయి. ప్రధానాలయంలోన�
యాదగిరిగుట్ట రూరల్, మే 8 : మండలంలోని మల్లాపురంలో జరుగనున్న కొత్త విగ్రహాల పునఃప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా ఆదివారం ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసి బొడ్రాయి ప్రతిష్ఠ చేశారు. కార్యక