యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ.18,26,366 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 3,86,574, రూ. 100 దర్శనంతో రూ. 9,600, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 2,85,000, సుప్రభాతంతో రూ. 2,500, క్యారీబ్యాగులత
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో ఆదివారం వారంతపు భక్తుల రద్దీ కొనసాగింది. పలు ప్రాంతాల నుంచి రావడంతో దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. బాలాలయంలోని ప్రతిష్టామూర్తులకు నిజాభిషేకం మొ�
యాదాద్రి: దేశంలో ఎక్కడాలేని విధంగా రైతు సంక్షేమ పథకాలను తీసుకువచ్చిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని సినీనటుడు ఆర్. నారాయణమూర్తి కొనియాడారు. యాదగిరి గుట్ట పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఆయ�
Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహా స్వామి వారి ఆలయ నిర్మాణ పనులను సీఎంఓ ముఖ్య కార్యదర్శి భూపాల్ రెడ్డి శనివారం ఉదయం పరిశీలించారు. అంతకుముందు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించ�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో గురువారం స్వామి వారికి సుదర్శన నారసింహ హోమం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను పంచామృతాలతో అభిషేకిం చారు. తులసీ
యాదాద్రి: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాలు భక్తుల్లో ఆధ్యాత్మికతను పెంపొందించేలా సౌకర్యవంతంగా సాగుతున్నా యి. స్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున భక్తులు నిర్వహించే గిరి ప్రదక్షిణకు వైటీడీఏ �
భువనగిరి అర్బన్: రాష్ట్రంలోని కులవృత్తుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పెద్ద చెరువు
భువనగిరి కలెక్టరేట్ : బస్వాపుర్(నృసింహ) రిజర్వాయర్ నిర్మాణంలో ఇండ్లు, భూములు కోల్పోతున్న నిర్వాసితులను సహాయ పునరావాస చర్యలు తీసుకుంటామని, భూ నిర్వాసితులను జిల్లా యంత్రాంగం పూర్తిగా ఆదుకుంటుందని కలెక్ట
మంత్రి జగదీష్రెడ్డి | జిల్లా పర్యటనలో భాగంగా విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. భువనగిరిలో జిల్లా గ్రంథాలయ భవనానికి భూమి పూజ చేశారు.
భువనగిరి అర్బన్: పట్టణంలోని ప్రతి పార్కులో ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. పట్టణంలోని పార్కులను మంగళవారం పరిశీలించి వసతులపై మున్సిపల్ అధికారు లను �
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ నిర్మాణాలు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో వాటి నిర్మాణాల తీరుతెన్నులపై వైటీడీఏ అధికారులు మంగళవారం క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. భక్తుల పుణ్య స్నానమాచరి�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ.10,25,621 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 1,05,146, రూ.100 దర్శనంతో రూ. 50,000, నిత్య కైంకర్యాలతో రూ.5,200, సుప్రభాతం ద్వారా రూ. 1,100, క్యారీ బ్యాగుల
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో నిత్యపూజలు ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమయ్యా యి. సుప్రభాత సేవ మొదలుకుని నిజా భిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. శ్రీవారి నిత్యకల్యాణం నిర్వ హించారు. నిత�