భువనగిరి కలెక్టరేట్: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల న�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ. 10,09,797 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 1,44,878, రూ. 100 దర్శనంతో రూ. 16,000, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 90,000, వేద ఆశీర్వచనంతో రూ. 12,384, క్యారీబ్యా�
యాదాద్రి: ఈ నెల 14 నుంచి ఆలేరు నియోజకవర్గంలోని 8 మండలాలకు చెందిన టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి తెలిపారు. ఆదివ�
ఆత్మకూరు(ఎం): తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభు త్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలో రజ�
మోటకొండూర్: మోటకొండూర్ మండల వ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యవర్గం పార్టీ బలో పేతానికి కృషి చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డి, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్
యాదాద్రి: ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలను వరం లాంటిదని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి పేర్కొన్నారు. యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన బొజ్జ వెంకటేశంకు ముఖ్యమంత్రి సహ�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ.18,26,366 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 3,86,574, రూ. 100 దర్శనంతో రూ. 9,600, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 2,85,000, సుప్రభాతంతో రూ. 2,500, క్యారీబ్యాగులత
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో ఆదివారం వారంతపు భక్తుల రద్దీ కొనసాగింది. పలు ప్రాంతాల నుంచి రావడంతో దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. బాలాలయంలోని ప్రతిష్టామూర్తులకు నిజాభిషేకం మొ�
యాదాద్రి: దేశంలో ఎక్కడాలేని విధంగా రైతు సంక్షేమ పథకాలను తీసుకువచ్చిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని సినీనటుడు ఆర్. నారాయణమూర్తి కొనియాడారు. యాదగిరి గుట్ట పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఆయ�
Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహా స్వామి వారి ఆలయ నిర్మాణ పనులను సీఎంఓ ముఖ్య కార్యదర్శి భూపాల్ రెడ్డి శనివారం ఉదయం పరిశీలించారు. అంతకుముందు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించ�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో గురువారం స్వామి వారికి సుదర్శన నారసింహ హోమం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను పంచామృతాలతో అభిషేకిం చారు. తులసీ
యాదాద్రి: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాలు భక్తుల్లో ఆధ్యాత్మికతను పెంపొందించేలా సౌకర్యవంతంగా సాగుతున్నా యి. స్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున భక్తులు నిర్వహించే గిరి ప్రదక్షిణకు వైటీడీఏ �
భువనగిరి అర్బన్: రాష్ట్రంలోని కులవృత్తుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పెద్ద చెరువు
భువనగిరి కలెక్టరేట్ : బస్వాపుర్(నృసింహ) రిజర్వాయర్ నిర్మాణంలో ఇండ్లు, భూములు కోల్పోతున్న నిర్వాసితులను సహాయ పునరావాస చర్యలు తీసుకుంటామని, భూ నిర్వాసితులను జిల్లా యంత్రాంగం పూర్తిగా ఆదుకుంటుందని కలెక్ట