మంత్రి జగదీష్రెడ్డి | జిల్లా పర్యటనలో భాగంగా విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. భువనగిరిలో జిల్లా గ్రంథాలయ భవనానికి భూమి పూజ చేశారు.
భువనగిరి అర్బన్: పట్టణంలోని ప్రతి పార్కులో ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. పట్టణంలోని పార్కులను మంగళవారం పరిశీలించి వసతులపై మున్సిపల్ అధికారు లను �
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ నిర్మాణాలు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో వాటి నిర్మాణాల తీరుతెన్నులపై వైటీడీఏ అధికారులు మంగళవారం క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. భక్తుల పుణ్య స్నానమాచరి�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ.10,25,621 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 1,05,146, రూ.100 దర్శనంతో రూ. 50,000, నిత్య కైంకర్యాలతో రూ.5,200, సుప్రభాతం ద్వారా రూ. 1,100, క్యారీ బ్యాగుల
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో నిత్యపూజలు ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమయ్యా యి. సుప్రభాత సేవ మొదలుకుని నిజా భిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. శ్రీవారి నిత్యకల్యాణం నిర్వ హించారు. నిత�
యాదాద్రి: నాయీ బ్రాహ్మణ, రజక కుటుంబాలలో వెలుగులు నింపిన ఘనత తమ ఆరాధ్య దైవం, ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని నాయీ బ్రాహ్మణ సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు రాసమల్ల బాలకృష్ణ అన్నారు. నాయీ బ్రాహ్మణులకు ఆదు కునే �
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో వేగం పెంచి సకాలంలో పూర్తి చేయాలని ఈఎన్సీ రవీందర్రావు తెలిపారు. మంగళ వారం యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. మొదటగా స్వామి వారిని �
చౌటుప్పల్: హరితహారం నిర్వహణలో యావత్ దేశానికే తెలంగాణ ఆదర్శంగా మారిందని సీసీఎఫ్(చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) ఎంజే అక్బర్ తెలిపారు. 2015లో మొదలు పెట్టిన హరితహారంలో ఈ ఐదేండ్లలో అనుకున్న టార్గెట్ ప్రకారం రూ.2
మోత్కూరు: రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పట్టణ ప్రగతి పనులను వేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మంగళవారం మోత్కూరు మున్సిపాలిటీ పట్టణ ప్రగతి పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భం
ట్రాక్టర్ను వెనుక నుంచి ఢీ కొట్టిన ఇన్నోవా కారు భువనగిరి అర్బన్: భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామంలో బొడ్రాయి, పోచమ్మ, మైసమ్మ పండుగలను సంతోషంగా జరుపుకుంటున్న క్రమంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. గ్రా
యాదాద్రి: యాదాద్రీశుడిని దర్శించుకునేందుకు వచ్చే వృద్ధులు, వికలాంగులు, నడువరాని స్థితిలో ఉన్న భక్తుల కోసం ఎస్కలేటర్(కదిలే మెట్లు)ల బిగింపు ప్రక్రియ సోమవారం వైటీడీఏ అధికారులు ప్రారంభించారు. కొండపైన గల క�
భువనగిరి కలెక్టరేట్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మాను కోవాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. సీపీఎం కేంద�
యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో స్వామి, అమ్మవార్లకు అర్చకులు సంప్రదాయ పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామి, అమ్మవార్లను మేల్కొలిపిన అర్చక బృందం ఉత్సవ మూర్తులకు పంచా�
యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి కొండపై వేంచేసి ఉన్న పర్వతవర్థనీ సమేత రామలింగేశ్వర స్వామి వారికి పురోహితులు రుద్రాభిషేకం నిర్వహిం చారు. ప్రభాతవేళలో మొదటగా పరమశివున్ని కొలుస్తూ రుద్రాభిషేకంలో సుమారు గంట