మోత్కూరు: రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పట్టణ ప్రగతి పనులను వేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మంగళవారం మోత్కూరు మున్సిపాలిటీ పట్టణ ప్రగతి పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భం
ట్రాక్టర్ను వెనుక నుంచి ఢీ కొట్టిన ఇన్నోవా కారు భువనగిరి అర్బన్: భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామంలో బొడ్రాయి, పోచమ్మ, మైసమ్మ పండుగలను సంతోషంగా జరుపుకుంటున్న క్రమంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. గ్రా
యాదాద్రి: యాదాద్రీశుడిని దర్శించుకునేందుకు వచ్చే వృద్ధులు, వికలాంగులు, నడువరాని స్థితిలో ఉన్న భక్తుల కోసం ఎస్కలేటర్(కదిలే మెట్లు)ల బిగింపు ప్రక్రియ సోమవారం వైటీడీఏ అధికారులు ప్రారంభించారు. కొండపైన గల క�
భువనగిరి కలెక్టరేట్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మాను కోవాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. సీపీఎం కేంద�
యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో స్వామి, అమ్మవార్లకు అర్చకులు సంప్రదాయ పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామి, అమ్మవార్లను మేల్కొలిపిన అర్చక బృందం ఉత్సవ మూర్తులకు పంచా�
యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి కొండపై వేంచేసి ఉన్న పర్వతవర్థనీ సమేత రామలింగేశ్వర స్వామి వారికి పురోహితులు రుద్రాభిషేకం నిర్వహిం చారు. ప్రభాతవేళలో మొదటగా పరమశివున్ని కొలుస్తూ రుద్రాభిషేకంలో సుమారు గంట
భువనగిరి కలెక్టరేట్/ చౌటుప్పల్: యాదాద్రి భవనగిరి జిల్లాలోని 17 మండలాల్లో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉద యం వరకు భారీ వర్షం కురిసింది. అత్యధికంగా చౌటుప్పల్ మండలంలో 197 మి.మీ. వర్షపాతం నమోదైంది. సంస్థాన్ నారాయ
కోలాహలంగా మారిన ఆలయ పురవీధులుయాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య క్షేత్రం భక్త జన సంద్రంగా మారింది. ఆదివారం సెలవు దినంతో పాటు శ్రావణ మాసం ముగుస్తుండడంతో రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా బ�
యాదాద్రి: యాదాద్రి శ్రీవారి ఖజానాకు రూ.29,96,634 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 6,23,874, వీఐపీ దర్శ నాల ద్వారా రూ. 4,50,000, నిత్య కైంకర్యాలతో రూ.1,800, సుప్రభాతం ద్వారా రూ.5,200, క్యారీబ్యాగులతో రూ.6,500, స
భువనగిరి కలెక్టరేట్./చౌటుప్పల్/రామన్నపేట : జిల్లాలో కేంద్ర పంచాయతీరాజ్ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్పాటిల్ పర్యటించనున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. శుక్రవారం ఉదయం మంత్రి యాదాద్రి లక్ష్మీనరసిం�
రాజాపేట: భారీ వర్షాలతో పొంగిపొర్లిన మండలంలోని పాముకుంట దోసర వాగులో వరద ఉధృతికి కొట్టుకుపోయిన హిమ బిందు మృతదేహం నాలుగోరోజుల తర్వాత ల భ్యమైంది. ఈ ఘటనలో ఇద్దరు యువతుల్లో ఒక యువతి మృతదేహం అదే రోజు లభ్యం కాగా
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి 22 రోజుల హుండీల ఆదాయం రూ. కోటి దాటిందని యాదాద్రి ఆలయ ఈవో ఎన్.గీత తెలిపారు. గురువారం యాదాద్రి కొండపైన హరిత హోటల్లో హుండీలను లెక్కించామని, నగదు రూ.1,20,27,394 ఆదాయం వచ్చి�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంతో పాటు పాతగుట్ట ఆలయంలో కృష్ణాష్టమి ముగింపు వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. మూడో రోజు వేడుకల్లో భాగంగా శ్రీకృష్ణుడి విగ్రహాన్ని దివ్యమనోహరంగా అలంకర