చౌటుప్పల్ రూరల్: ఎస్.లింగోటం గ్రామంలో శుక్రవారం కేంద్ర పంచాయతీరాజ్శాఖ సహాయమంత్రి కపిల్ పాటిల్ పర్యటిం చనున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుక�
వలిగొండ: మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బుధ వారం మండలంలోని వెంకటాపురం పరిధిలోగల మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండపై ధ
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ.10,67,875 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ.1,83,304, రూ.100 దర్శనంతో రూ.65,500, నిత్య కైంకర్యాలతో రూ.800, సుప్ర భాతంతో రూ.700, క్యారీ బ్యాగులతో రూ.3,800
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి బాలాలయంలో బుధవారం అర్చకులు స్వామి వారికి నిత్యకైంకర్యాలను శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపిన అర్చకులు స్వయంభువులను ప�
తిరుమలగిరి: దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న దళిత బాంధవుడు అభినవ అంబేద్కర్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని తుంగుతర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. దళిత బంధు ఫైలట్ ప్రాజెక్టుకు తిరుమలగిరి మండ�
చిట్యాల: టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికలు పండుగ వాతావరణంలో జరగాలని, సెప్టెంబర్ 2న నిర్వహించే జెండా పండుగకు పార్టీ దిమ్మెలను సిద్ధం చేసి విజయవంతం చేయాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. చిట్యా ల�
మోత్కూరు: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి టీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి కోరారు. బుధవారం మోత్కూరులోని ఓ ఫంక్షన్ హాల్
చౌటుప్పల్ రూరల్: ఈనెల 2న సీఎం కేసీఆర్ ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తున్న నేపథ్యంలో గల్లీ గల్లీలో గులాబీ జెండాను ఎగురవేయాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవా
యువతి కోసం గాలింపులో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్ బృందం రెండవ రోజు ముమ్మరంగా గాలింపు రాజాపేట: మండలంలోని పాముకుంట దోసర వాగులో వరద ఉధృతికి కొట్టుకు పోయిన ఇద్దరు యువతుల్లో ఒక యువ తి మృతదేహం లభ్యం కాగా మరో యువతి �
చౌటుప్పల్ రూరల్: నేతన్నలకు మంత్రి కేటీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్నాటి విద్యాసాగర్ అన్నారు. మంగళవారం మండలంలోని కొయ్యలగూడెంలో ముగ్గురు నిరుపేద కార్మికులకు ఆయన ఒక్కొ క�
భూదాన్పోచంపల్లి: పేదలకు అండగా ఉండేది టీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం మండ లంలోని దంతూరు గ్రామ సర్పంచ్ దోటి కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ�
భూదాన్పోచంపల్లి: మండలం వ్యాప్తంగా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని దంతూరు, వంకమామిడి, ధర్మారెడ్డిపల్లి, శివారెడ్డిగూడెం గ్రామాల్లో
రామన్నపేట: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగు పర్చాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి మందడి ఉపేందర్రెడ్డి తెలిపారు. ఈనెల 3వ తేదిన కేంద్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి కపిల్మో�
యాదాద్రి: శ్రీవారి ఖజానకు రూ. 10,89,839 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 71,058, రూ. 100 దర్శనంతో రూ. 54,500, నిత్య కైంకర్యాలతో రూ. 400, సుప్రభాతం ద్వారా రూ. 600, క్యారీబ్యాగులతో రూ. 4,100, సత్యనారాయణ వ్రతాల ద్
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో మంగళవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. బాలాలయంలో స్వామివారికి నిజాభిషేకం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనారసింహుడితో పాటు విష్