భూదాన్పోచంపల్లి: పేదలకు అండగా ఉండేది టీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం మండ లంలోని దంతూరు గ్రామ సర్పంచ్ దోటి కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ�
భూదాన్పోచంపల్లి: మండలం వ్యాప్తంగా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని దంతూరు, వంకమామిడి, ధర్మారెడ్డిపల్లి, శివారెడ్డిగూడెం గ్రామాల్లో
రామన్నపేట: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగు పర్చాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి మందడి ఉపేందర్రెడ్డి తెలిపారు. ఈనెల 3వ తేదిన కేంద్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి కపిల్మో�
యాదాద్రి: శ్రీవారి ఖజానకు రూ. 10,89,839 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 71,058, రూ. 100 దర్శనంతో రూ. 54,500, నిత్య కైంకర్యాలతో రూ. 400, సుప్రభాతం ద్వారా రూ. 600, క్యారీబ్యాగులతో రూ. 4,100, సత్యనారాయణ వ్రతాల ద్
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో మంగళవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. బాలాలయంలో స్వామివారికి నిజాభిషేకం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనారసింహుడితో పాటు విష్
Yadadri | దోసలవాగు ఘటనలో.. దొరకని బాలిక ఆచూకీ | యాదాద్రి భువనగిరి జిల్లాలో వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన బాలిక ఆచూకీ ఇంకా దొరకలేదు. సోమవారం రాజపేట మండలం కుర్రారం వద్ద దోసలవాగులో ఇద్దరు గల్లంతైన విషయం తెలిసిందే. వ�
నాంపల్లి: ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మునుగోడు మాజీ శాసన సభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని సుంకిశాల గ్రామ మాజీ సర్పంచ్, 20 మంది కాంగ్రెస్ నాయకులు కలకొండ దుర్గయ్య, నాం ప
భువనగిరి కలెక్టరేట్: జిల్లా వ్యాప్తంగా నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగు చర్యలు చేపట్టేందుకు 1950 టోల్ఫ్రీ నంబర్తోపాటు కలెక్టరేట్లో కంట్రోల్ �
భువనగిరి కలెక్టరేట్: భారీ వర్షాలు, వరదల కారణంగా రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న భా�
రాజాపేట: బైక్పై వాగు దాటుతుండగా వరద ఉధృతికి ఇద్దరు యువతులు గల్లంతు కాగా మరో వ్యక్తి ప్రాణాలతో బయట పడ్డాడు. ఈ ఘటన మండలంలోని పాముకుంట కుర్రా రం రోడ్డులోని దోసరవాగులో సోమవారం జరిగింది. గ్రామస్తుల కథ నం ప్రక
భూదాన్పోచంపల్లి: ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చానని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా నియోజకవర్గాభి వృద్ధే తన ధ్యేయమని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలోని వివిధ గ�
యాదాద్రి: శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 3వ తేదీన ఉదయం 10గంటలకు కొండ కింద పాత గోశాల ఆవరణలోని వసతిగృహంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని ఆలయ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ఎలా�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం హరిహరులకు ప్రత్యేక పూజలు కొనసాగాయి. వైష్ణవాగమశాస్త్రరీతిలో యాదాద్రీశుడికి, శైవాగమశాస్త్రరీతిలో కొండపై వేంచేసి ఉన్న పర్వతవర్ధనీ సమేత రామలిం�
యాదాద్రి: టీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో ఆలేరు నియోజకవర్గం రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచిందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి వెల్లడించారు. ఆలేరులో కాంగ్రెస్, బీజేపీలకు స్థానంలేదని ధీమా వ్యక్�
Yadadri Bhuvanagiri | కుర్రారం వాగులో గల్లంతైన యువతి మృతి.. మరొకరి కోసం గాలింపు | యాదాద్రి భువనగిరి జిల్లాల రాజపేట మండలం కుర్రారం వద్ద దోసలవాగు వరద ప్రవాహంలో సోమవారం మధ్యాహ్నం ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. స్కూటీపై ముగ�