దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ : మంత్రి జగదీశ్రెడ్డి | తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చెందిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి అన్నారు. వ్యవసాయశాఖ మంత్
మోత్కూర్ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారం.. హాజరైన మంత్రులు | మోత్కూరు మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమానికి విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, వ్యవసాయశా�
యాదాద్రి: యాదాద్రిలో క్యూలైన్ల పనులతోపాటు ఎస్కలేటర్ బిగింపు పనుల్లో అధికారులు వేగం పెంచారు. వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఎస్కలేటర్(కదిలేమెట్ల) నిర్మాణాలు కొనసాగుతున్నాయి. క్యూ క
భువనగిరి అర్బన్: పాఠశాలల నిర్వహణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని డీఈవో చైతన్యజైనీ అన్నారు. మండల విద్యాధి కారులకు, ఆదర్శ పాఠశా లల ప్రిన్సిపాల్స్, కస్తురిబా బాలికల విద్యాలయాల, అర్భన్ రెసిడెన్షియల్ ప్రత్యేక అ
భువనగిరి అర్బన్: సెప్టంబర్ ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు పునః ప్రారంభానికి అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.శుక్రవారం కలెక్టర్ భువన�
భువనగిరి అర్బన్: విద్యాసంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యా సంస్థల బస్సులు వాహన నిబంధనలు ఉల్లంఘిస్తే బస్సులను సీజ్ చేస్తామని జిల్లా రవాణ శాఖాధికారి యాస సురేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం విలేకరు�
యాదాద్రి: చేనేత కార్మికుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేతన్నకు చేయూత పథకాన్ని ప్రతి చేనేత కార్మికుడు సద్వినియోగించుకోవాలని జౌళీ శాఖ ఏడీ విద్యాసాగర్ తెలిపారు. శుక్ర వారం యాదగిరిగుట్ట పట్టణం�
ఆత్మకూరు(ఎం): సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన దళితబంధును విమర్శించే రాజకీయ పార్టీల కు రానున్న రోజుల్లో అన్ని వర్గాల ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ప్రభుత్వ విప్, ఆల�
యాదాద్రి: శ్రీశ్రీరాధాకృష్ణజగన్నాధ మందిరం, అఖండ నామాశ్రమం ప్రధాన కార్యాలయం, అస్ట్రోవిజక్ కేంద్రాన్ని శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలోని యాదగిరిపల్లిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విశ్వధర్మ పరిరక�
యాదాద్రి: శ్రీవారి ఖజానాకు రూ. 9,77,883 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ.1,47,060, రూ. 100 దర్శనంతో రూ. 75,000, నిత్య కైంకర్యాలతో రూ.1,400, సుప్రభాతం ద్వారా రూ.1,400, క్యారీ బ్యాగులతో రూ. 2,750, సత్యనారాయణ స్వామి
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి పుణ్యక్షేత్రంలో శుక్రవారం భక్తుల శ్రావణ పూజల సందడి నెలకొంది. భక్తుల స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేప ట్టారు. మరోవైపు స్వామి వారి నిత్యారాధనలు అత
యాదాద్రి: పవిత్ర శ్రావణమాసం మూడో శుక్రవారం పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహుడి బాలాలయంలో లక్ష్మీ పూజలు అత్యంత వైభవంగా కొనసాగాయి. సాయం త్రం వేళలో ఆండాల్ అమ్మవారికి ఊంజల్ సేవను కోలహలంగా నిర్వ హించ
మద్దిరాల: పల్లెల్లో మంచి ఆహ్లాదాన్ని పెంచడానికే ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతివనం, మండలానికి ఒక మెగా పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. గురువారం మండలంలోని �
భువనగిరి అర్బన్: వ్యవసాయ రంగంలో నూతన విధానాన్ని అవలంభించి రైతులు అధిక లాభాలు పొందాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. భువనగిరి మండ లం వీరవెల్లి గ్రామంలో డ్రం సీడర్తో వరి సాగు విధానాన్ని గురువారం కలె క్ట�
తుర్కపల్లి: శ్రద్ధ, ఆసక్తితో కష్టించి పనిచేసినప్పుడే ఎంచుకున్న రంగంలో విజయాన్ని సాధించవచ్చునని నేషనల్ ఎగ్కో ఆర్డినేషనల్ కమిటీ అడ్వైజర్, పౌల్ట్రీ స్పెషలిస్ట్ కె. బాలస్వామి అన్నారు. సీఎం కేసీఆర్ దత్తత గ�