యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి పుణ్యక్షేత్రంలో శుక్రవారం భక్తుల శ్రావణ పూజల సందడి నెలకొంది. భక్తుల స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేప ట్టారు. మరోవైపు స్వామి వారి నిత్యారాధనలు అత
యాదాద్రి: పవిత్ర శ్రావణమాసం మూడో శుక్రవారం పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహుడి బాలాలయంలో లక్ష్మీ పూజలు అత్యంత వైభవంగా కొనసాగాయి. సాయం త్రం వేళలో ఆండాల్ అమ్మవారికి ఊంజల్ సేవను కోలహలంగా నిర్వ హించ
మద్దిరాల: పల్లెల్లో మంచి ఆహ్లాదాన్ని పెంచడానికే ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతివనం, మండలానికి ఒక మెగా పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. గురువారం మండలంలోని �
భువనగిరి అర్బన్: వ్యవసాయ రంగంలో నూతన విధానాన్ని అవలంభించి రైతులు అధిక లాభాలు పొందాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. భువనగిరి మండ లం వీరవెల్లి గ్రామంలో డ్రం సీడర్తో వరి సాగు విధానాన్ని గురువారం కలె క్ట�
తుర్కపల్లి: శ్రద్ధ, ఆసక్తితో కష్టించి పనిచేసినప్పుడే ఎంచుకున్న రంగంలో విజయాన్ని సాధించవచ్చునని నేషనల్ ఎగ్కో ఆర్డినేషనల్ కమిటీ అడ్వైజర్, పౌల్ట్రీ స్పెషలిస్ట్ కె. బాలస్వామి అన్నారు. సీఎం కేసీఆర్ దత్తత గ�
యాదాద్రి: శ్రీవారి ఖజానాకు రూ. 7,66,429 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 98, 846, రూ. 100 దర్శనంతో రూ. 41,000, నిత్య కైంకర్యాల ద్వారా రూ. 600, సుప్రభాతంతో రూ. 800, క్యారీ బ్యాగులతో రూ. 3,850, సత్యనారాయణ స్వామి �
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రధానాల యం, శివాలయం పనులు పూర్తి కాగా భక్తులకు కల్పించే వసతులపై వైటీడీఏ అధికారులు దృష్టి సారించారు. ముఖ్యమం త్�
రాష్ట్ర ప్రధాన దేవాలయాల జేఏసీ చైర్మన్ గజవెల్లి రమేశ్బాబు. దేవాలయ ఉద్యోగుల పీఆర్సీ అమలుపై హర్షం.. యాదాద్రి: రాష్ట్రంలోని దేవాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పీఆర్సీ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభు�
భువనగిరి కలెక్టరేట్: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించి ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు భరోసా కల్పించాలని కలె క్టర్ పమేలా సత్పతి కోరారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రాథమి
మౌలిక సదుపాయాల కల్పనకు వివిధ శాఖల ఆధ్వర్యంలో సర్వే సమస్యలను గుర్తించి అంచనాలు రూపొందించిన అధికారులు ప్రభుత్వానికి నివేదన..నిధులు వచ్చిన వెంటనే పనులు చేపట్టేందుకు సన్నద్దం యాదాద్రి భువనగిరి, (నమస్తే తె�
బీబీనగర్: సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నట్లు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి తెలిపారు. బుధవారం బీబీనగర్ మండలం చిన్నరావులపల్లిలో రూ.15 లక్షలు, భట్టుగూడె�
యాదాద్రి: శ్రీవారి ఖజానాకు రూ. 7,99,345 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 1,19,614, రూ. 100 దర్శనంతో రూ. 39,000, నిత్య కైంకర్యాలతో రూ. 5,002, క్యారీ బ్యాగులతో రూ.1, 100, సత్యనారాయణ వ్రతాల ద్వారా రూ. 57,500, కల్యాణకట
మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి | శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
యాదాద్రి: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను ఈఎన్సీ రవీందర్రావు మంగళవారం పరిశీలించారు. మొదటగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహి�