యాదాద్రి: శ్రీవారి ఖజానాకు రూ. 7,66,429 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 98, 846, రూ. 100 దర్శనంతో రూ. 41,000, నిత్య కైంకర్యాల ద్వారా రూ. 600, సుప్రభాతంతో రూ. 800, క్యారీ బ్యాగులతో రూ. 3,850, సత్యనారాయణ స్వామి �
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రధానాల యం, శివాలయం పనులు పూర్తి కాగా భక్తులకు కల్పించే వసతులపై వైటీడీఏ అధికారులు దృష్టి సారించారు. ముఖ్యమం త్�
రాష్ట్ర ప్రధాన దేవాలయాల జేఏసీ చైర్మన్ గజవెల్లి రమేశ్బాబు. దేవాలయ ఉద్యోగుల పీఆర్సీ అమలుపై హర్షం.. యాదాద్రి: రాష్ట్రంలోని దేవాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పీఆర్సీ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభు�
భువనగిరి కలెక్టరేట్: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించి ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు భరోసా కల్పించాలని కలె క్టర్ పమేలా సత్పతి కోరారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రాథమి
మౌలిక సదుపాయాల కల్పనకు వివిధ శాఖల ఆధ్వర్యంలో సర్వే సమస్యలను గుర్తించి అంచనాలు రూపొందించిన అధికారులు ప్రభుత్వానికి నివేదన..నిధులు వచ్చిన వెంటనే పనులు చేపట్టేందుకు సన్నద్దం యాదాద్రి భువనగిరి, (నమస్తే తె�
బీబీనగర్: సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నట్లు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి తెలిపారు. బుధవారం బీబీనగర్ మండలం చిన్నరావులపల్లిలో రూ.15 లక్షలు, భట్టుగూడె�
యాదాద్రి: శ్రీవారి ఖజానాకు రూ. 7,99,345 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 1,19,614, రూ. 100 దర్శనంతో రూ. 39,000, నిత్య కైంకర్యాలతో రూ. 5,002, క్యారీ బ్యాగులతో రూ.1, 100, సత్యనారాయణ వ్రతాల ద్వారా రూ. 57,500, కల్యాణకట
మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి | శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
యాదాద్రి: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను ఈఎన్సీ రవీందర్రావు మంగళవారం పరిశీలించారు. మొదటగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహి�
తుంగతుర్తి: అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో తుంగతుర్తి పట్టణ కేంద్రాని
యాదాద్రి: బాలల హక్కుల పరిరక్షణ కోసం జిల్లాలో ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ జె. శ్రీనివాస్రావు అన్నారు. మంగళవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని కమ
భూదాన్ పోచంపల్లి: భువనగిరి నియోజకవర్గం సమగ్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నానని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని గౌస్కొండ