తుంగతుర్తి: అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో తుంగతుర్తి పట్టణ కేంద్రాని
యాదాద్రి: బాలల హక్కుల పరిరక్షణ కోసం జిల్లాలో ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ జె. శ్రీనివాస్రావు అన్నారు. మంగళవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని కమ
భూదాన్ పోచంపల్లి: భువనగిరి నియోజకవర్గం సమగ్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నానని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని గౌస్కొండ
భువనగిరి అర్బన్: ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి బాలల హక్కుల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ జె.శ్రీనివాస్రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని రా�
శాలిగౌరారం: నిరుపేద ఆడబిడ్డల పెండ్లి కోసం తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న కల్యాణలక్ష్మి వారి జీవితాల్లో కొత్త వెలుగు లు నింపుతున్నదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. సోమవారం మండల కేంద�
భువనగిరి కలెక్టరేట్: ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా లోని పలు మండలాల నుంచి ఆర్జీదారులు వినతులను సమర్పించేందుకు బారులు తీరారు. ఈ �
భువనగిరి కలెక్టరేట్: అక్రమ సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది.. మద్యం మత్తులో తానేం చేస్తున్నాడో తెలియక కడ దాకా తోడుంటా నని బాస చేసిన భర్త మూడు ముళ్ల బంధాన్ని కాల రాసి ప్రియురాలి మోజులో పడి ఏడడుగులు తనతో న�
భూదాన్పోచంపల్లి: తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల ఆర్థిక స్వావలంబన కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు పర్చుతున్న థ్రిఫ్టు పథకాన్ని చేనేత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని హైద్రాబాద్ చేనేత జౌళీ శాఖ ర�
వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోని మత్స్యగిరి లక్ష్మీ నర సింహస్వామి దేవస్థానం కొండపై భక్తుల సౌకర్యార్థం భక్తులకు వసతి గృహాల తోపాటు నిత్యాన్నదాన సత్రం నిర్మాణం కోసం చేపట్టే నిర్మాణ స్థలాలలన�
బీబీనగర్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్రెడ్డి బీబీనగర్: టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నదని యాదాద్రి భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్రెడ్డ�
గుండాల: గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం డీఎంహెచ్వో సాంబశివరావు పరిశీలించారు. ఈ నెల 19న జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో
1.5టీఎంసీల మేర నింపేందుకు రిజర్వాయర్ను సిద్దం చేసి ఉంచిన నీటిపారుదల శాఖ మల్లన్న సాగర్ నిండిన వెంటనే బస్వాపూర్ వైపు అడుగులు వేయించేందుకు సంకల్పిస్తున్న ప్రభుత్వం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వరప్రదాయినిగా