Yadadri | దోసలవాగు ఘటనలో.. దొరకని బాలిక ఆచూకీ | యాదాద్రి భువనగిరి జిల్లాలో వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన బాలిక ఆచూకీ ఇంకా దొరకలేదు. సోమవారం రాజపేట మండలం కుర్రారం వద్ద దోసలవాగులో ఇద్దరు గల్లంతైన విషయం తెలిసిందే. వ�
నాంపల్లి: ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మునుగోడు మాజీ శాసన సభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని సుంకిశాల గ్రామ మాజీ సర్పంచ్, 20 మంది కాంగ్రెస్ నాయకులు కలకొండ దుర్గయ్య, నాం ప
భువనగిరి కలెక్టరేట్: జిల్లా వ్యాప్తంగా నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగు చర్యలు చేపట్టేందుకు 1950 టోల్ఫ్రీ నంబర్తోపాటు కలెక్టరేట్లో కంట్రోల్ �
భువనగిరి కలెక్టరేట్: భారీ వర్షాలు, వరదల కారణంగా రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న భా�
రాజాపేట: బైక్పై వాగు దాటుతుండగా వరద ఉధృతికి ఇద్దరు యువతులు గల్లంతు కాగా మరో వ్యక్తి ప్రాణాలతో బయట పడ్డాడు. ఈ ఘటన మండలంలోని పాముకుంట కుర్రా రం రోడ్డులోని దోసరవాగులో సోమవారం జరిగింది. గ్రామస్తుల కథ నం ప్రక
భూదాన్పోచంపల్లి: ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చానని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా నియోజకవర్గాభి వృద్ధే తన ధ్యేయమని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలోని వివిధ గ�
యాదాద్రి: శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 3వ తేదీన ఉదయం 10గంటలకు కొండ కింద పాత గోశాల ఆవరణలోని వసతిగృహంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని ఆలయ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ఎలా�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం హరిహరులకు ప్రత్యేక పూజలు కొనసాగాయి. వైష్ణవాగమశాస్త్రరీతిలో యాదాద్రీశుడికి, శైవాగమశాస్త్రరీతిలో కొండపై వేంచేసి ఉన్న పర్వతవర్ధనీ సమేత రామలిం�
యాదాద్రి: టీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో ఆలేరు నియోజకవర్గం రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచిందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి వెల్లడించారు. ఆలేరులో కాంగ్రెస్, బీజేపీలకు స్థానంలేదని ధీమా వ్యక్�
Yadadri Bhuvanagiri | కుర్రారం వాగులో గల్లంతైన యువతి మృతి.. మరొకరి కోసం గాలింపు | యాదాద్రి భువనగిరి జిల్లాల రాజపేట మండలం కుర్రారం వద్ద దోసలవాగు వరద ప్రవాహంలో సోమవారం మధ్యాహ్నం ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. స్కూటీపై ముగ�
Yadadri Bhuvanagiri | కుర్రారం వాగులో ఇద్దరు యువతుల గల్లంతు | యాదాద్రి భువనగిరి జిల్లా భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. రాజపేట మండలం కుర్రారం వద్ద దోసలవాగు వరద ప్రవాహంలో సోమవారం ఇద్దరు యువత
మోత్కూరు: మోత్కూరు మండల కేంద్రంలో జరిగిన మంత్రుల పర్యటనలో దొంగలు హల్చల్ చేశారు. శనివారం మో త్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ కొణతం యాకుబ్రెడ్డి, పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే సత్యనారాయణ స్వామివారి వ్రతాల్లో భక్తులు పాల్గొన్నారు. సామూహిక వ్రతాలు పెద్ద ఎత్తున జరిగాయి. వ్రతాల ద్వారా రూ. 2,13,500 ఆదాయం స
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ. 24,11,359 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 4, 37,824, రూ. 100 దర్శనం తో రూ. 26,800, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 4,20,000, నిత్య కైంకర్యాలతో రూ. 600, సుప్రభాత