యాదాద్రి: శ్రీవారి ఖజానకు రూ. 10,89,839 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 71,058, రూ. 100 దర్శనంతో రూ. 54,500, నిత్య కైంకర్యాలతో రూ. 400, సుప్రభాతం ద్వారా రూ. 600, క్యారీబ్యాగులతో రూ. 4,100, సత్యనారాయణ వ్రతాల ద్వారా రూ. 86,000, కల్యాణకట్టతో రూ. 22,600, ప్రసాద విక్రయంతో రూ. 5,39,900, శాశ్వత పూజల ద్వారా రూ. 19,116 ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.
వాహనపూజలతో రూ. 4,900, టోల్గేట్తో రూ.1,010, అన్నదాన విరాళంతో రూ.11,041, సువర్ణ పుష్పార్ఛన ద్వారా రూ.1,39,500, యాదరుషి నిలయంతో రూ.54,500, పాతగుట్టతో రూ.38,510, పుష్కరిణి ద్వారా రూ. 600, ఇతర విభాగాల ద్వారా రూ. 45,504తో కలుపుకుని రూ.10,89,839 ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు