భువనగిరి కలెక్టరేట్: జిల్లా అబివృద్ధికి, ప్రణాళికలు రూపొందించడానికి జిల్లా హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2019-20(చేతి గణాంకాల పుస్తకం) ఎంతో దోహదపడుతుందని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. జిల్లా ప్రణాళిక శాఖ
తిరుమలగిరి: దళితుల పేదరికాన్ని నిర్మూలించటానికే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు రాష్ట్రంలో అమ లు చేస్తున్నారని ఎంపీపీ స్నేహలత అన్నారు. గురువారం దళితబంధు పైలెట్ ప్రాజెక్టుగా తిరుమలగిరి
నియోజకవర్గ వ్యాప్తంగా 382 ఇండ్లు సిద్ధం త్వరలో యాదగిరిగుట్ట పట్టణంలో 100 డబుల్ బెడ్రూం నిర్మాణానికి శ్రీకారం దసరా లోపు యాదగిరిగుట్ట పట్టణంలో 100 డబుల్ బెడ్ రూంల నిర్మాణాలకు శుంకుస్థాపన చేయనున్నట్లు వివరిం
భూదాన్పోచంపల్లి/బీబీనగర్: కరోనా దృష్ట్యా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ దేవసేన సూచించారు. భూదాన్పోచంపల్లిమండల పరిధిలోని ఆదర్శ పాఠశాలను, బీబీనగర్ మండలంలోని జమీలాపేట్, రాయ
మూడవ రోజు ముమ్మరంగా గాలింపు లభ్యమవని యువతి హిమబిందు ఆచూకీ రాజాపేట: యాడున్నావ్ బిడ్డా నీవు.. నిన్ను చూడక మూడు దినాలాయె. వరదలో కొట్టుక పోయి వాగులో ఏ కంప చెట్లలల్లో చిక్కుకొని బిక్కుబిక్కుమంటున్నావో బిడ్డా �
చౌటుప్పల్ రూరల్: ఎస్.లింగోటం గ్రామంలో శుక్రవారం కేంద్ర పంచాయతీరాజ్శాఖ సహాయమంత్రి కపిల్ పాటిల్ పర్యటిం చనున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుక�
వలిగొండ: మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బుధ వారం మండలంలోని వెంకటాపురం పరిధిలోగల మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండపై ధ
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ.10,67,875 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ.1,83,304, రూ.100 దర్శనంతో రూ.65,500, నిత్య కైంకర్యాలతో రూ.800, సుప్ర భాతంతో రూ.700, క్యారీ బ్యాగులతో రూ.3,800
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి బాలాలయంలో బుధవారం అర్చకులు స్వామి వారికి నిత్యకైంకర్యాలను శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపిన అర్చకులు స్వయంభువులను ప�
తిరుమలగిరి: దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న దళిత బాంధవుడు అభినవ అంబేద్కర్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని తుంగుతర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. దళిత బంధు ఫైలట్ ప్రాజెక్టుకు తిరుమలగిరి మండ�
చిట్యాల: టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికలు పండుగ వాతావరణంలో జరగాలని, సెప్టెంబర్ 2న నిర్వహించే జెండా పండుగకు పార్టీ దిమ్మెలను సిద్ధం చేసి విజయవంతం చేయాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. చిట్యా ల�
మోత్కూరు: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి టీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి కోరారు. బుధవారం మోత్కూరులోని ఓ ఫంక్షన్ హాల్
చౌటుప్పల్ రూరల్: ఈనెల 2న సీఎం కేసీఆర్ ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తున్న నేపథ్యంలో గల్లీ గల్లీలో గులాబీ జెండాను ఎగురవేయాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవా
యువతి కోసం గాలింపులో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్ బృందం రెండవ రోజు ముమ్మరంగా గాలింపు రాజాపేట: మండలంలోని పాముకుంట దోసర వాగులో వరద ఉధృతికి కొట్టుకు పోయిన ఇద్దరు యువతుల్లో ఒక యువ తి మృతదేహం లభ్యం కాగా మరో యువతి �
చౌటుప్పల్ రూరల్: నేతన్నలకు మంత్రి కేటీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్నాటి విద్యాసాగర్ అన్నారు. మంగళవారం మండలంలోని కొయ్యలగూడెంలో ముగ్గురు నిరుపేద కార్మికులకు ఆయన ఒక్కొ క�