యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి కొండపై వేంచేసి ఉన్న పర్వతవర్థనీ సమేత రామలింగేశ్వర స్వామి వారికి పురోహితులు రుద్రాభిషేకం నిర్వహిం చారు. ప్రభాతవేళలో మొదటగా పరమశివున్ని కొలుస్తూ రుద్రాభిషేకంలో సుమారు గంట
భువనగిరి కలెక్టరేట్/ చౌటుప్పల్: యాదాద్రి భవనగిరి జిల్లాలోని 17 మండలాల్లో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉద యం వరకు భారీ వర్షం కురిసింది. అత్యధికంగా చౌటుప్పల్ మండలంలో 197 మి.మీ. వర్షపాతం నమోదైంది. సంస్థాన్ నారాయ
కోలాహలంగా మారిన ఆలయ పురవీధులుయాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య క్షేత్రం భక్త జన సంద్రంగా మారింది. ఆదివారం సెలవు దినంతో పాటు శ్రావణ మాసం ముగుస్తుండడంతో రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా బ�
యాదాద్రి: యాదాద్రి శ్రీవారి ఖజానాకు రూ.29,96,634 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 6,23,874, వీఐపీ దర్శ నాల ద్వారా రూ. 4,50,000, నిత్య కైంకర్యాలతో రూ.1,800, సుప్రభాతం ద్వారా రూ.5,200, క్యారీబ్యాగులతో రూ.6,500, స
భువనగిరి కలెక్టరేట్./చౌటుప్పల్/రామన్నపేట : జిల్లాలో కేంద్ర పంచాయతీరాజ్ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్పాటిల్ పర్యటించనున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. శుక్రవారం ఉదయం మంత్రి యాదాద్రి లక్ష్మీనరసిం�
రాజాపేట: భారీ వర్షాలతో పొంగిపొర్లిన మండలంలోని పాముకుంట దోసర వాగులో వరద ఉధృతికి కొట్టుకుపోయిన హిమ బిందు మృతదేహం నాలుగోరోజుల తర్వాత ల భ్యమైంది. ఈ ఘటనలో ఇద్దరు యువతుల్లో ఒక యువతి మృతదేహం అదే రోజు లభ్యం కాగా
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి 22 రోజుల హుండీల ఆదాయం రూ. కోటి దాటిందని యాదాద్రి ఆలయ ఈవో ఎన్.గీత తెలిపారు. గురువారం యాదాద్రి కొండపైన హరిత హోటల్లో హుండీలను లెక్కించామని, నగదు రూ.1,20,27,394 ఆదాయం వచ్చి�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంతో పాటు పాతగుట్ట ఆలయంలో కృష్ణాష్టమి ముగింపు వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. మూడో రోజు వేడుకల్లో భాగంగా శ్రీకృష్ణుడి విగ్రహాన్ని దివ్యమనోహరంగా అలంకర
భువనగిరి కలెక్టరేట్: జిల్లా అబివృద్ధికి, ప్రణాళికలు రూపొందించడానికి జిల్లా హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2019-20(చేతి గణాంకాల పుస్తకం) ఎంతో దోహదపడుతుందని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. జిల్లా ప్రణాళిక శాఖ
తిరుమలగిరి: దళితుల పేదరికాన్ని నిర్మూలించటానికే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు రాష్ట్రంలో అమ లు చేస్తున్నారని ఎంపీపీ స్నేహలత అన్నారు. గురువారం దళితబంధు పైలెట్ ప్రాజెక్టుగా తిరుమలగిరి
నియోజకవర్గ వ్యాప్తంగా 382 ఇండ్లు సిద్ధం త్వరలో యాదగిరిగుట్ట పట్టణంలో 100 డబుల్ బెడ్రూం నిర్మాణానికి శ్రీకారం దసరా లోపు యాదగిరిగుట్ట పట్టణంలో 100 డబుల్ బెడ్ రూంల నిర్మాణాలకు శుంకుస్థాపన చేయనున్నట్లు వివరిం
భూదాన్పోచంపల్లి/బీబీనగర్: కరోనా దృష్ట్యా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ దేవసేన సూచించారు. భూదాన్పోచంపల్లిమండల పరిధిలోని ఆదర్శ పాఠశాలను, బీబీనగర్ మండలంలోని జమీలాపేట్, రాయ
మూడవ రోజు ముమ్మరంగా గాలింపు లభ్యమవని యువతి హిమబిందు ఆచూకీ రాజాపేట: యాడున్నావ్ బిడ్డా నీవు.. నిన్ను చూడక మూడు దినాలాయె. వరదలో కొట్టుక పోయి వాగులో ఏ కంప చెట్లలల్లో చిక్కుకొని బిక్కుబిక్కుమంటున్నావో బిడ్డా �