ఆత్మకూరు(ఎం): తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభు త్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్షీకి క్షీరాభిషేం చేశారు.
కార్యక్రమంలో తెలంగాణ రజక సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఎలిమినేటి బుచ్చయ్య, గ్రామ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు వెలిమెకన్నె సత్యనారాయణ, ఫైళ్ల ప్రశాంత్తో పాటు ఎలేందర్, శ్రీను, ఉప్పలయ్య, వెంకటేశ్, యాదయ్య, కిష్టయ్య, ప్రశాం త్, నరేశ్, సత్తయ్య, స్వామి, పుల్లయ్య, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.