నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రతీక్రెడ్డి జూనియర్ కళాశాల సమీపంలోని అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద బుధవారం అర్ధరాత్రి యువకుడు హత్యకు గురయ్యాడు. క్యాంటీన్ వద్ద రక్తపు మడుగులో విగత జీవిగా ఉన్న యువకుడిని గ�
మండల పరిధిలోని తడకమళ్ల ప్రాథమిక సహకార కేంద్రం పరిధిలోని పది పంచాయతీల రైతులు యూరియా కోసం కార్యాలయం ఎదుట బారులు దీరారు. ఆలగడపలో నూ వందలాది మంది రైతులు యూరి యా కోసం వచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలకులు ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పి నిజమని ప్రజలను భ్రమింపజేస్తున్నారు. అవే అబద్ధాలు.. అవే అభాండాలను పదేపదే వల్లిస్తున్నారు. తాజా గా నల్లగొండ జిల్లా దామరచర్ల వద్ద నిర్మించిన యా�
సాగర్ నిండినా ప్రభుత్వం సమృద్ధిగా నీటిని విడుదల చేయకపోవటంతో నిన్నటి దాక ఎండిన చెరువులు నేడు వరణుడి కరుణతో జలకళను సంతరించుకున్నా యి. మిషన్ కాకతీయ పథకం కింద బీఆర్ఎస్ సర్కార్ చెరువులను పునరుద్ధరించి
నల్లగొండ మాన్యంచెలలోని హైదర్ఖాన్గూడలో 2013 ఏప్రిల్ 28న 11 ఏండ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసి, చున్నీతో ఉరి వేసి చంపి మురికి కాల్వలో పడేసిన కేసులో నిందితుడు మహమ్మద్ ముక్రమ్కు రెండో అదనపు జిల్లా జడ్జి రో�
నల్లగొండ జిల్లాలో సాగునీటి సమస్యలు పరిష్కరించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమలవారం గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసి వినతిపత్రం అందజేశారు.
తిప్పర్తి మండల కేంద్రంలో డీ40,39 కాల్వలకు పూర్తిస్థాయి లో నీటిని విడుదల చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరందించాలంటూ తిప్పర్తి మండల కేంద్రం మీదుగా వెళ్లే నార్కట్ల్లి -అద్దంకి బైపాస్ రోడ్డుపై రైతులు రాస్తా�
నల్లగొండ జిల్లా మంత్రులైన ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మధ్య విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. సాగు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, జిల్లాకు చెందిన రోడ్లు భవనాల శాఖ మంత్ర�
మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీశ్రెడ్డి పుట్టిన రోజు వేడుకలను శుక్రవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు, కార్య�
నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని ముదిగొండ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ అయ్యి 35 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పురుగుల అన్నం తినలేక వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి కేజీబీవీ విద్యార్థి
రాష్ట్రంలో ఏర్పడే విద్యుత్ డి మాండ్ను దృష్టిలో ఉంచుకొని యాదాద్రి పవర్ప్లాంటు ఐదో యూనిట్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి నవీన్మిట్టల్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులు కాలరాసే విధంగా తీసుకువస్తున్న 44 చట్టాలతోపాటు 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, 8 గంటల పని విధానం కొనసాగించాలన్న ప్రధాన డిమాండ్లతో కార్మిక సంఘాల ఐక్యవేదిక నిర్వహించిన దేశ�