స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన జీవో 9 చెల్లదని తెలిసీ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మభ్యపెడుతోందంటూ బీసీ సంఘాల నేతలు ఫైరయ్యారు.
దసరా పండుగ సందర్భంగా తుల్జా భవాని అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు వచ్చి ముగ్గురు మృత్యువాత పడిన ఘటన నల్లగొండ జిల్లా చందంపేట మం డలం దేవరచర్ల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.
రెండో విడత విస్తరణలో మంత్రి పదవిని ఆశించి భంగపడినవారిలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఉన్నారు. ఆయన ఆశలు అడియాశలు కాగా, ప్ర స్తుతం ఆయన సీఎం రేవంత్పై గుర్రు గా ఉన్నారు. మంత్రి అవుదామనుకున్న రాజగ
Financial assistance | మండలంలోని వెంకిర్యాల గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో శనివారం గ్రామానికి చెందిన కొండూరి జ్యోతి మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Nagam Janardhan Reddy | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి గండి కొట్టి నల్లగొండ జిల్లాకు నీటిని తరలించే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి హెచ్చరించారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో జిల్లా కేంద్రాలనుంచి మారుమూల గ్రామాలకు తండాలకు పోలేని పరిస్థితి నెలకొంది.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రతీక్రెడ్డి జూనియర్ కళాశాల సమీపంలోని అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద బుధవారం అర్ధరాత్రి యువకుడు హత్యకు గురయ్యాడు. క్యాంటీన్ వద్ద రక్తపు మడుగులో విగత జీవిగా ఉన్న యువకుడిని గ�
మండల పరిధిలోని తడకమళ్ల ప్రాథమిక సహకార కేంద్రం పరిధిలోని పది పంచాయతీల రైతులు యూరియా కోసం కార్యాలయం ఎదుట బారులు దీరారు. ఆలగడపలో నూ వందలాది మంది రైతులు యూరి యా కోసం వచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలకులు ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పి నిజమని ప్రజలను భ్రమింపజేస్తున్నారు. అవే అబద్ధాలు.. అవే అభాండాలను పదేపదే వల్లిస్తున్నారు. తాజా గా నల్లగొండ జిల్లా దామరచర్ల వద్ద నిర్మించిన యా�
సాగర్ నిండినా ప్రభుత్వం సమృద్ధిగా నీటిని విడుదల చేయకపోవటంతో నిన్నటి దాక ఎండిన చెరువులు నేడు వరణుడి కరుణతో జలకళను సంతరించుకున్నా యి. మిషన్ కాకతీయ పథకం కింద బీఆర్ఎస్ సర్కార్ చెరువులను పునరుద్ధరించి
నల్లగొండ మాన్యంచెలలోని హైదర్ఖాన్గూడలో 2013 ఏప్రిల్ 28న 11 ఏండ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసి, చున్నీతో ఉరి వేసి చంపి మురికి కాల్వలో పడేసిన కేసులో నిందితుడు మహమ్మద్ ముక్రమ్కు రెండో అదనపు జిల్లా జడ్జి రో�
నల్లగొండ జిల్లాలో సాగునీటి సమస్యలు పరిష్కరించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమలవారం గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసి వినతిపత్రం అందజేశారు.
తిప్పర్తి మండల కేంద్రంలో డీ40,39 కాల్వలకు పూర్తిస్థాయి లో నీటిని విడుదల చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరందించాలంటూ తిప్పర్తి మండల కేంద్రం మీదుగా వెళ్లే నార్కట్ల్లి -అద్దంకి బైపాస్ రోడ్డుపై రైతులు రాస్తా�