ఒకవైపు కొనుగోళ్లు సాగక పేరుకుపోయిన ధాన్యపు రాశులు.. మరోవైపు ధాన్యం అన్లోడ్ చేయకుండా మిల్లర్ల వేధింపులు.. దిక్కుతోచని స్థితిలో నల్లగొండ జిల్లాలో ధాన్యం సేకరణ కేంద్రం ఇన్చార్జి ఆత్మహత్యకు యత్నించాడు
Drinking Water | చండూరు మున్సిపల్ కేంద్రం వాటర్ ట్యాంక్ సెంటర్లో గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ప్రారంభించారు.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారంగా జనగణన (2027)ను ఆదివారం నుంచి జిల్లాలో ప్రారంభిస్తున్నామని, మొదటి విడతగా స్వీయ గణన, రెండో విడతగా ఇండ్ల వారీ గణన ఉంటుందని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ పేర్కొన�
జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగతో నిప్పుల కొలిమిలా మారుతోంది. జిల్లా ప్రజలు ఉష్ణ తాపానికి తట్టుకోలేక అల్లాడుతున్నారు. పది రోజులుగా అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోనే నల్లగ
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక,పెన్షనర్లకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాలు నిర్లక్ష్యం చేస్తోంది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పేదవాడి చేతిలో బ్రహ్మాస్త్రమని రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మంగళవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని తి
విద్యాశాఖ అధికారులు ఆదివారం విడుదల చేసిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో నల్లగొండ జిల్లా పురోగమనంలో ఉంది. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఫలితాల శాతం మెరుగ్గా ఉంది. గత ఏడాది ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితా
నల్గొండ జిల్లాలో పైపుల ద్వారా సహజ వాయువు (పీఎన్జీ) సరఫరా విస్తరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో పౌర సరఫరాలు, పరిశ్రమలు పంచాయతీ రాజ
Munugode | ప్రభుత్వ నిర్లక్ష్యం, స్థానిక ఎమ్మెల్యే మౌనం వల్ల రానున్న రోజుల్లో మునుగోడు ఎడారి కాబోతుందని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ సాగు లో విశేషంగా రాణించిన నల్లగొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి గ్రామ రైతు లోకసాని పద్మారెడ్డికి సేంద్రియ చాంపియన్ అవార్డు లభించింది.
అర్హులైన ప్రతి ఒకరూ ఓటరుగా నమోదు కావాలన్నదే ఎన్నికల సంఘం ఉద్దేశమని, త్వరలో చేపట్టనున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమానికి గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వంటింటిని సైతం తాకింది. ముడి చమురు, ఎల్పీజీ సరఫరాపై ఏర్పడిన అంతరాయం కారణంగా గ్యాస్ ధర పెరగడం, సరఫరాలో కోతలు విధించడంతో వినియోగదారులు, వ్యాపారు
Women Protest | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం తుంగతుర్తి మండల పరిధిలోని సంగెం గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహిళలు గ్యాస్ సిలిండర్లతో నిరసన చేపట్టారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శుక్రవారం సివిల్ సైప్లె అండ్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ఫోర్స్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 165 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. ఇరాన్, ఇజ�