రెండున్నరేండ్ల పాలనలో నల్లగొండ జిల్లాకు కాంగ్రెస్ సర్కార్ ఉద్ధరించిందేమిటని బీఆర్ఎస్ నేత కర్నాటి విద్యాసాగర్ ప్రశ్నించారు. మాటలు మార్చడం.. ప్రజలను ఏమార్చడం తప్ప జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి ర�
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యత
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అప్పుడే పుట్టిన బిడ్డ మొదలు 5 సంవత్సరాల్లోపు చిన్నారులకు చుక్కల మందు వేస్త�
సీఎం రేవంత్రెడ్డి ఆదివారం నల్లగొండ జిల్లా పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా సాగేలా అధికారులు ఏర్పాట్లు చేయాలని రోడ్లు, భవనాలు, రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ సూచించారు.
ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర ఆర్థిక ,ప్రణాళికా శాఖ కార్యదర్శి, ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక నల్గొండ జిల్లా ప్రత్యేక అధికారి గౌరవ్ ఉప్పల్
నల్లగొండ జిల్లా కేంద్రంలో కలకలం రేపిన ఒకే కుటుంబంలో జరిగిన నాలుగు హత్యలు పథకం ప్రకారమే జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నలుగురి హత్యలకు సంబంధించి ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల�
నల్లగొండ జిల్లా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో) కార్యాలయంలోని సర్వే, భూ రికార్డుల డిప్యూటీ ఇన్స్పెక్టర్ (డీఐ) పవన్కుమార్ శుక్రవా రం ఏసీబీ వలలో చికుకున్నారు. దీంతో ఆర్డీవో కార్యాలయంలో, ఆయన ఇంట్లో
Nalgonda | నల్గొండ జిల్లాలోని పెద్దవూర మండలం రామన్నగూడెం స్టేజ్ సమీపంలో గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శుక్రవారం పరిశీలించారు.
నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొన్న ఘటనలో తండ్రీకొడుకులు సహా మరొకరి మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
జిల్లా రైతుల సహకారం, ప్రభుత్వ మద్దతుతో బత్తాయి సాగులో నల్లగొండను దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలోని ప�
ఓలా, ఉబర్ రద్దు చేయడంతో పాటు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నల్గొండ జిల్లాలో ఆటో బంద్ నిర్వహించారు. అందులో భాగంగా ఆటో ర్యాలీ తీసి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ�
ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ తర్వాత రెండో అతిపెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టుపై సీమాంధ్ర పాలనలో ఉన్న మాదిరిగా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఓ వెలుగు వెలిగ