రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వైభవంగా నిర్వహించారు. బీఆర్ఎస్ కార్యాలయాల్లో జాతీయ జెండాలు, పార్టీ జెండాలను ఆవిష్కరించారు. అమరవీరులకు నివాళులర్పించారు. వారు చేసిన త్యాగాల�
ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని ప్రభుత్వం ఓవైపు ప్రకటిస్తూనే ...మరో వైపు పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య కుదింపునకు ఉత్తర్వులు జారీచేయడంపై రచ్చ మొదలైంది.
నల్లగొండ జిల్లావ్యాప్తంగా సోమవారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివా
విద్యాశాఖ అధికారుల అలసత్వం కారణంగా నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు మూతబడుతున్నాయి. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి ఏడాది బడ్జెట్లో విద్యాభివృద్ధికి వ�
ఎంజీయూ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పరీక్షల్లో భాగంగా సోమవారం జరిగిన 6వ సెమిస్టర్ పరీక్షల్లో 13 మంది విద్యార్థులు మాల్ప్రాక్టీస్కు పాల్పడుతుండగా ఆయా పరీక్షల కేంద్రాల్లోన�
విద్యారంగంలో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లాను రోల్మోడల్గా నిలుపాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. ఐదు రోజల ఉపాధ్యాయుల ఐక్య వృత్యంతర శిక్షణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం దేవరకొండతో
నల్లగొండ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దాంతో జిల్లా అంతటా వర్ష ప్రభావం కనిపించింది. వారం రోజులుగా సూర్య ప్రతాపంతో తల్లడిల్లిన ప్రజాన�
నల్లగొండ జిల్లాలో నకిలీ వైద్యులుగా చలామణి అవుతున్న 11మందిపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పలు మెడికల్ షాపుల పేరుతో క్లినిక్ నిర్వహిస్త�
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర దయాగుణాన్ని, దాతృత్వాన్ని మరోమారు చాటుకున్నారు. బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లి అక్కడే మృతవాత పడిన నల్లగొండ జిల్లా వాసి మృతదేహాన్ని సొం�
అమెరికాలో ఉన్నత విద్యను పూర్తి చేసి అక్కడే పార్ట్ టైం జాబ్ చేస్తున్న విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం పందనపల్లికి చెందిన కొండి వెంకట్రెడ్డి, శోభారాణి దంపతులక
సోమాజిగూడలోని ఓ హోటల్లో ఆదివారం నల్గొండ జిల్లాలోని మల్టీపర్పస్ హైస్కూల్ 1970 బ్యాచ్కు చెందిన 12వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం వేడుకగా సాగింది. సుమారు 55 ఏండ్ల తర్వాత కలుసుకున్న వారంతా..
కాంగ్రెస్ సర్కార్ ఓ నిరుపేదపై కక్షగట్టింది. బీఆర్ఎస్ సభకు వెళ్లాడనే కారణంతో ఇందిరమ్మ ఇల్లు కట్ చేసింది. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకున్నది. గుర్రంపోడ్ మండలం పాల్వాయికి చెందిన ముండ్ల సాయిది న�
నల్లగొండ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రహసనంగా మారింది. లబ్ధిదారుల ఎంపిక నుంచి మొదలు పెడితే నిర్మాణం వరకు వివిధ దశల్లో ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించి ముందుకు సాగే పరిస్థితి లేదు.
నీట్ ప్రవేశ పరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం జరుగనున్న పరీక్షకు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏడు, సూర్యాపేటలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
బీఆర్ఎస్ సోషల్ మీడియా కట్టంగూర్ మండలాధ్యక్షుడు, మాల మహానాడు సోషల్ మీడియా నల్లగొండ జిల్లా అధ్యక్షుడు గోగు బాల సైదులు (32) అనారోగ్యంతో గురువారం మృతిచెందాడు.