నల్లగొండ జిల్లాలో నకిలీ వైద్యులుగా చలామణి అవుతున్న 11మందిపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పలు మెడికల్ షాపుల పేరుతో క్లినిక్ నిర్వహిస్త�
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర దయాగుణాన్ని, దాతృత్వాన్ని మరోమారు చాటుకున్నారు. బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లి అక్కడే మృతవాత పడిన నల్లగొండ జిల్లా వాసి మృతదేహాన్ని సొం�
అమెరికాలో ఉన్నత విద్యను పూర్తి చేసి అక్కడే పార్ట్ టైం జాబ్ చేస్తున్న విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం పందనపల్లికి చెందిన కొండి వెంకట్రెడ్డి, శోభారాణి దంపతులక
సోమాజిగూడలోని ఓ హోటల్లో ఆదివారం నల్గొండ జిల్లాలోని మల్టీపర్పస్ హైస్కూల్ 1970 బ్యాచ్కు చెందిన 12వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం వేడుకగా సాగింది. సుమారు 55 ఏండ్ల తర్వాత కలుసుకున్న వారంతా..
కాంగ్రెస్ సర్కార్ ఓ నిరుపేదపై కక్షగట్టింది. బీఆర్ఎస్ సభకు వెళ్లాడనే కారణంతో ఇందిరమ్మ ఇల్లు కట్ చేసింది. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకున్నది. గుర్రంపోడ్ మండలం పాల్వాయికి చెందిన ముండ్ల సాయిది న�
నల్లగొండ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రహసనంగా మారింది. లబ్ధిదారుల ఎంపిక నుంచి మొదలు పెడితే నిర్మాణం వరకు వివిధ దశల్లో ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించి ముందుకు సాగే పరిస్థితి లేదు.
నీట్ ప్రవేశ పరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం జరుగనున్న పరీక్షకు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏడు, సూర్యాపేటలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
బీఆర్ఎస్ సోషల్ మీడియా కట్టంగూర్ మండలాధ్యక్షుడు, మాల మహానాడు సోషల్ మీడియా నల్లగొండ జిల్లా అధ్యక్షుడు గోగు బాల సైదులు (32) అనారోగ్యంతో గురువారం మృతిచెందాడు.
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. వరంగల్ బైపాస్ రోడ్డులోని ఎల్కతుర్తిలో ఆదివారం సాయంత్రం జరిగే సభకు లక్షలాది మంది తరలివస్తారన్న అంచనాతో బ్రహ్మాండంగా కనీవిని ఎరుగని రీతిలో సభక�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం జనగాంలో అత్యధికంగా 42.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు
రాజకీయ పార్టీలకు అతీతంగా ఇప్పుడు అందరి దృష్టి ఈ నెల 27న వరంగల్లో జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభపైనే కేంద్రీకృతమైందనడంలో సందేహం లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా గత పక్షం రోజులుగా ఎక్కడ చూ
రోజురోజుకు కొత్త కొత్త యాప్లు సృష్టించి మోసపూరిత ప్రకటనలతో అమాయకపు ప్రజలను ఆశలు చూపి అందినకాడికి దోచుకుంటున్నారు. యాప్లో పెట్టుబడి పెట్టి ఒకరిని చేర్పిస్తే కొంత నగదు వస్తుందని ముందుగా ఆశపెట్టి ఎక్క�
పరీక్షలు సొంతంగా నిర్వహించడం, ప్రశ్నాపత్రాలు సొంతంగా తయారు చేయడం, వాల్యూవేషన్ కూడా వారే చేయడం అనేది ఇంజినీరింగ్ కళాశాలకు కల్పించే స్వయం ప్రతిపత్తి. అలాంటి అటానమస్ హోదా కోసం పలు కాలేజీలు అడ్డదారులు వ�