నల్లగొండ జిల్లాలో జాతీయ ఉపాధి హామీ నిధుల అంశం జిల్లా కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపింది. ఏకంగా ముఖ్య నేతల నడుమ విభేదాలకు దారితీసింది. ఉపాధి హామీ నిధులతో చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలే శాసనమండలి చైర్మన్
ధాన్యం కొనుగోలు చేయకుండా మిలర్లు ఇబ్బందులు పెడుతుండడంతో విసుగెత్తిన రైతులు ఆందోళనకు దిగారు. నల్లగొండ జిల్లా శెట్టిపాలెం రాస్తారోకో చేశారు. వేములపల్లి మండలం శెట్టిపాలెం సమీపంలో 18 మిల్లులు ఉన్నాయి. మిల్�
యాదాద్రి భువనగిరి జిల్లాలో కరువు కోరులు చాచింది. దశాబ్ద కాలం సిరిసంపదలతో వెలుగొందిన చోట కరాళ నృత్యం చేస్తున్నది. జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. సాగుకు సరిపడా నీళ్లు లేకపోవడంతో పొట్ట దశలో
తెలంగాణ రైతు గోస పడుతున్నాడు. ఎండిన పంటలను చూసి కన్నీరు పెడ్తున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. పొట్ట మీదికొచ్చిన పంటకు నీళ్లందక ఎండిపోవటంతో మేకలు, గొర్లు, బర్లు, జీవాలు మేస్తు
టీఎస్పీఎస్సీ ప్రకటించిన గ్రూప్-1 జనరల్ ర్యాంకుల్లో నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు సత్తా చాటారు. నల్లగొండకు చెందిన దాది వెంకటరమణ గ్రూప్-1లో రాష్ట్ర స్థాయి ద్వితీయ ర్యాంక్ సాధించారు.
నల్లగొండ జిల్లా నకిరేకల్లో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ తీవ్ర కలకలం రేపుతున్నది. శుక్రవారం రాత్రి 10 గంటలకు మొదలైన విచారణ శనివారం రాత్రి వరకు కొనసాగుతూనే ఉంది.
చదరంగంలో భారత ఆధిపత్యానికి తిరుగులేదని మరోసారి నిరూపిస్తూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన పదేండ్ల గుండా కార్తికేయ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 180 చెస్ బోర్డులపై ఏకధాటిగా అత్యంత వేగంగా పావులు కదుప�
పదెకరాల్లో వరి నాటు పెడితే ఏడెకరాలు ఎండింది.. ఆరెకరాలకు నాలుగెకరాలు గొర్లమేతకు తప్ప ఎందుకూ పనికి రాలేదు. మూడెకరాలకు ఎకరం మాత్రమే అట్లట్ల ఉంది. అదైనా నీళ్లందితేనే చేతికి వచ్చేది. పెన్పహాడ్ మండలంలో ఏ రైత�
దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సోమవారం తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏ-1గా ఉన్న అమృత తండ్రి మారుతీరావు ఇప్పటికే ఆత్మహత్య చేసుకోగా, ఐదున్నర సంవత్సరా�
అసలు వేసవి ముందున్నా.. ప్రారంభంలోనే భూగర్భ జలాలు అథఃపాతాళానికి చేరుకుంటున్నాయి. కొద్దిరోజులుగా వేగంగా నీటి మట్టం పడిపోతుండడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని జ్యోతి దవాఖాన సమీపంలో జరిగిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి తుది తీర్పునకు రంగం సిద్ధమైంది. ఈ కేసుపై ఇరు పక్షాల వాదనలు, సాక్ష్యాలు, ఆధారాల సమర్పణ పూర్తి కావడంతో ఈ �
సమాచారం లేకుండా విధులు బహిష్కరించారనే కారణంతో 134 మంది పంచాయతీ కార్యదర్శులకు మంగళవారం నల్లగొండ జిల్లా పంచాయితీ అధికారి వెంకయ్య చార్జ్ మెమోలు జారీ చేశారు.
నల్లగొండ జిల్లా నకిరేకల్, తిప్పర్తి మండలాల మధ్యలో డి-40 కాల్వ ఎల్-11 తూము వద్ద ఆదివారం ఆయా గ్రామాల రైతులు ధర్నా నిర్వహించారు. నల్లగొండ పట్టణ సమీపంలోని పానగల్ ఎస్ఎల్బీసీ డి-40 కాల్వ ద్వారా ఎల్-11 తూము నుంచ�