నల్లగొండ జిల్లాలోని గుడిపల్లి మండల కేంద్రం శివారులో దక్షిణ భారతదేశంలోనే అరుదైన ఇనుపయుగపు సమాధి గది (డాల్మెకి)ని గుర్తించినట్టు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వె
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ జడ్పీ చైర్మన్లు, ముఖ్య నేతలు
కేసీఆర్కు జేజేలు
ఘనంగా జన నేత జన్మదిన వేడుకలు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సేవా కార్యక్రమాలు
కేక్ కటింగ్లు.. మొక్కలు నాటిన నేతలు
రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ
గుట్టలో కేసీఆర్ పేరు మీద మాజీ మంత్రి జగ�
నల్లగొండ జిల్లాలోని యాదాద్రి పవర్ప్లాంటులో శుక్రవారం ప్రమాదం జరిగింది. యాష్ ప్లాంట్ ఈఎస్పీ వద్ద కాలిన బూడిద పడి ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్లాంటులోని రెండో యూనిట్ నుంచి ప్రస్తుతం 800 �
Nalgonda | గట్టుప్పల్, ఫిబ్రవరి 10: మండలంలోని వెల్మకన్నే గ్రామ పంచాయతీని రానున్న సర్పంచ్ ఎన్నికల్లో ఎస్సీకి రిజర్వ్ చేయాలని ఆ గ్రామ దళిత నాయకులు డిమాండ్ చేశారు. మండల పరిధిలోని వెల్మకన్నె గ్రామ పంచాయతీని సర్పంచ్
ట్రావెల్ బస్సు లో రూ.25 లక్షలు ఉన్న బ్యాగు చోరీకి గురైంది. ఓ ప్రయాణికుడు బస్సు దిగి టిఫిన్ చేసి వచ్చేలోగా నగదు ఉన్న బ్యాగును గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేసిన ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకున్నది.
తమకు న్యాయం జరిగే వరకు కట్ట మీది నుంచి కదలబోమని నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల పరిధిలోని శివన్నగూడెం ప్రాజెక్టు ముంపు గ్రామమైన నర్సిరెడ్డిగూడెం భూనిర్వాసితులు తేల్చిచెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివారం వెల్లడించిన కులగణనకు సంబంధించిన ఇంటింటి సర్వే గణంకాలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాజకీయంగా వేడిపుట్టిస్తున్నాయి. ముఖ్యంగా బీసీ సంఘాల నేతలు, సామాజిక వేత్తలు క్యాబినెట్ సబ్�
నల్లగొండ జిల్లా భారతీయ జనతా పార్టీలో ముసలం పుట్టింది. అందుకు జిల్లా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నిక కారణమైంది. జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ నాగం వర్షిత్రెడ్డినే మరోసారి ఎన్నుకున్నారు. కిందటి సారి తాత్కా�
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా నల్లగొండ జిల్లా కేంద్రంలో విచ్చలవిడిగా కాంగ్రెస్ పార్టీ నేత పుట్టినరోజు వేడుకల ఫ్లెక్సీలు వెలిశాయి. మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి ప�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకొంటున్న నాలుగు పథకాల అమలుకు బ్రేక్ పడింది. ముందే అరకొరగా ప్రారంభించిన పథకాలు ఇప్పట్లో అందడం కష్టమే. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ �
ఈ నెల 26 నుంచి అమలు చేస్తామంటున్న ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల జాబితాపై ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ప్రజల నుంచి తీవ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం గణేశ్పాడులోని పెన్నాసిమెంటు కర్మాగారాన్ని అదానీ గ్రూప్ కొనుగోలు చేసి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకొనేందుకు శనివారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ భారీ పోలీసు బందోబ�
ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన నిలబడి.. ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసులు పెట్టడం సరికాదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నా