కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివారం వెల్లడించిన కులగణనకు సంబంధించిన ఇంటింటి సర్వే గణంకాలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాజకీయంగా వేడిపుట్టిస్తున్నాయి. ముఖ్యంగా బీసీ సంఘాల నేతలు, సామాజిక వేత్తలు క్యాబినెట్ సబ్�
నల్లగొండ జిల్లా భారతీయ జనతా పార్టీలో ముసలం పుట్టింది. అందుకు జిల్లా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నిక కారణమైంది. జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ నాగం వర్షిత్రెడ్డినే మరోసారి ఎన్నుకున్నారు. కిందటి సారి తాత్కా�
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా నల్లగొండ జిల్లా కేంద్రంలో విచ్చలవిడిగా కాంగ్రెస్ పార్టీ నేత పుట్టినరోజు వేడుకల ఫ్లెక్సీలు వెలిశాయి. మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి ప�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకొంటున్న నాలుగు పథకాల అమలుకు బ్రేక్ పడింది. ముందే అరకొరగా ప్రారంభించిన పథకాలు ఇప్పట్లో అందడం కష్టమే. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ �
ఈ నెల 26 నుంచి అమలు చేస్తామంటున్న ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల జాబితాపై ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ప్రజల నుంచి తీవ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం గణేశ్పాడులోని పెన్నాసిమెంటు కర్మాగారాన్ని అదానీ గ్రూప్ కొనుగోలు చేసి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకొనేందుకు శనివారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ భారీ పోలీసు బందోబ�
ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన నిలబడి.. ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసులు పెట్టడం సరికాదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నా
Telangana | నల్లగొండ జిల్లాకేంద్రం సమీపంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థినులకు గొడ్డుకారం అన్నం బ్రేక్ఫాస్ట్గా అందించారు. వర్సిటీలోని కృష్ణవేణి బాలికల వసతి గృహంలో మంగళవారం విద్యార్థినుల
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఆ ప్రజాప్రతినిధి కంట పడితే ఎలాంటి భూములైనా ఖతం కావాల్సిందే. సెటిల్మెంట్లలో ఆరితేరిన ఆయన దందాల స్టయిలే వేరు. బెదిరించడం, భయభ్రాంతులకు గురిచేసి లొంగదీసుకోవడం ఆ లీడర్ నైజ�
నల్లగొండ జిల్లాలో 15,06,236 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా దేవరకొండ నియోజక వర్గంలో, అత్యల్పంగా మిర్యాలగూడ నియోజక వర్గంలో ఉన్నట్లు పేర్కొంది. మొత్తంగా పురుషులు 7,42,559 మంది ఉండగా, మహిళల�
పోలీసులు అంకితభావంతో విధులు నిర్వరించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (పీఅండ్ఎల్) ఎం.రమేశ్ అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో సమీపంలోని 12వ బెటాలియ
నల్లగొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డ కాటన్ మిల్లులోని సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోళ్లను నిలిపివేయడంతో గురువారం రైతులు ఆందోళనకు దిగారు. దళారుల నుంచి కొనుగోలు చేయడానికే తమ నుంచి పత్తి కొనడం లేదంటూ ర�
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నల్లగొండ జిల్లాలో మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. డిసెంబరు 31 రాత్రి ఒక్క రోజే రూ.12 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి.
నల్లగొండ జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా సాగాయి. డిసెంబర్ 31 రాత్రి వేడుకల నేపథ్యంలో జిల్లా పోలీసులు అనుసరించిన వ్యూహం తో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోలేదు. ఒక్క ప్రమాదమూ జరుగలేదు. జిల్లాకే�
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం మరిమద్దె గ్రామానికి చెందిన విద్యార్థి డెంగ్యూతో గురువారం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మనిమద్దె గ్రామానికి చెందిన జనగాం నాగరాజు, సైదమ్మ దంపతుల కుమార�