Telangana | నల్లగొండ జిల్లాకేంద్రం సమీపంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థినులకు గొడ్డుకారం అన్నం బ్రేక్ఫాస్ట్గా అందించారు. వర్సిటీలోని కృష్ణవేణి బాలికల వసతి గృహంలో మంగళవారం విద్యార్థినుల
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఆ ప్రజాప్రతినిధి కంట పడితే ఎలాంటి భూములైనా ఖతం కావాల్సిందే. సెటిల్మెంట్లలో ఆరితేరిన ఆయన దందాల స్టయిలే వేరు. బెదిరించడం, భయభ్రాంతులకు గురిచేసి లొంగదీసుకోవడం ఆ లీడర్ నైజ�
నల్లగొండ జిల్లాలో 15,06,236 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా దేవరకొండ నియోజక వర్గంలో, అత్యల్పంగా మిర్యాలగూడ నియోజక వర్గంలో ఉన్నట్లు పేర్కొంది. మొత్తంగా పురుషులు 7,42,559 మంది ఉండగా, మహిళల�
పోలీసులు అంకితభావంతో విధులు నిర్వరించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (పీఅండ్ఎల్) ఎం.రమేశ్ అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో సమీపంలోని 12వ బెటాలియ
నల్లగొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డ కాటన్ మిల్లులోని సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోళ్లను నిలిపివేయడంతో గురువారం రైతులు ఆందోళనకు దిగారు. దళారుల నుంచి కొనుగోలు చేయడానికే తమ నుంచి పత్తి కొనడం లేదంటూ ర�
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నల్లగొండ జిల్లాలో మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. డిసెంబరు 31 రాత్రి ఒక్క రోజే రూ.12 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి.
నల్లగొండ జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా సాగాయి. డిసెంబర్ 31 రాత్రి వేడుకల నేపథ్యంలో జిల్లా పోలీసులు అనుసరించిన వ్యూహం తో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోలేదు. ఒక్క ప్రమాదమూ జరుగలేదు. జిల్లాకే�
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం మరిమద్దె గ్రామానికి చెందిన విద్యార్థి డెంగ్యూతో గురువారం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మనిమద్దె గ్రామానికి చెందిన జనగాం నాగరాజు, సైదమ్మ దంపతుల కుమార�
నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన సందర్భంగా పోలీస్ యంత్రాంగం బీఆర్ఎస్ నాయకులపై దమనకాండ సాగించింది. బీఆర్ఎస్ పాలనలో అప్పటి సీఎం కేసీఆర్ మంజూరు చేసిన నిధులతో చేపట్టిన నిర్మాణాల ప్రారంభ�
నల్లగొండ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసి, నిధులు కేటాయించి దాదాపు నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు కృతజ్ఞతగా బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకా
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం 7.25గంటల నుంచి 7.30 గంటల మధ్య 2 నుంచి 4సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. పలు ప్రాంతా ల్లో ఇండ్ల తలుపులు, కిటికీలు కదిలాయి. ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ముప్పూ వాటిళ్ల
ల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని బొప్పారం గ్రామ శివారులో గల మూసీ గురుకుల పాఠశాలలో మంగళవారం సాయంత్రం విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామానికి చెందిన బద్దం చంద్రశే�
అప్పుల బాధలు భరించలేక ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం మునుకుంట్ల చెందిన తండు కంఠమహేశ్వరం (35) గ్రామంలో తనకున్న రెండు ఎకరాలతోపాటు మరో 4ఎకరాలు భూమిని కౌలుకు తీసుకున్నాడు.