నల్లగొండ జిల్లాలో తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలతో పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. పొలాల మీదుగా వరద పొంగి పొర్లడంతో పంటలు మునిగిపోయి తీవ్ర నష్టం వాలిల్లింది. పత్తి చేలల్లో నీళ్లు నిలువడం వల్ల పంట పండు మ
అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. శనివారం మొదలైన వాన ఆదివారం కూడా కొనసాగింది. సూర్యాపేట జిల్లాలో కురిసిన అతి భారీ వర్షపాతం అతలాకుతలం చేసింది. కోదాడ, �
నల్లగొండ జిల్లా అంతటా అల్పపీడన ప్రభావంతో కురిసిన ఆస్మా తుఫాన్ ఎఫెక్ట్ కనిపించింది. శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం ఉదయం 6గంటల వరకు నల్లగొండ జిల్లా సగటు వర్షపాతం 10.9 సెంటీమీటర్లు నమోదైంది. అత్యధికంగా కేతేపల్
ల్లగొండ జిల్లా కేంద్ర దవాఖానలో వైద్యుల నిర్లక్ష్యంతో ప్రసవానికి వచ్చిన మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రెండ్రోజులుగా చోటు చేసుకుంటున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
నల్లగొండ జిల్లా కేంద్ర దవాఖానలో మరో దారుణ ఘటన చోటుచేసుకున్నది. కుర్చీలో గర్భిణి ప్రసవం జరిగిన విషయం మరువకముందే వైద్యులు, సిబ్బంది నిర్వాకంతో మరో మహిళ గర్భంలోనే శిశువు మృతిచెందింది.
పేద, మధ్య తరగతి ప్రజల వైద్యానికి భరోసా ఇవ్వాల్సిన సర్కారు దవాఖానలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రైవేట్ దవాఖానలకు వెళ్లే స్థోమత లేక ప్రభుత్వ వైద్యం మీద నమ్మకంతో వస్తున్న రోగులకు అవస్థలు ఎదు�
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులన్నింటిని వచ్చే మూడేండ్లలో పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రులు నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రకటించారు. పెండింగ్లో ఉన్�
ఉద్యానపంటల సాగులో నూతన ఆవిషరణలతో నల్లగొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి రైతు లోకసాని పద్మారెడ్డి ఆదర్శంగా నిలుస్తున్నాడు. కుంకుడు చెట్టును తోటపంటగా చేపడుతూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ప్రత్యేకంగా న�
నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు గ్రామ సోమేశ్వర, శివ జ్ఞానపీఠం వద్ద జాతీయ శైవాగమ సదస్సు ఆదివారం ప్రారంభమైంది. తెలంగాణ ఆదిశైవ బ్రాహ్మణ అర్చక సంఘం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 30 వరక
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా కురుస్తున్న వర్షానికి ఎండుముఖం పట్టిన పత్తి, వేరుశనగ, కంది తదితర ఆరుతడి పంటలకు ప్రాణం పోసినట్లయ్యింది. వరి వేసే రైతులకు ఊరట కలిగించింది.
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని శివన్నగూడెం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేపడుతున్న కట్ట నిర్మాణ పనులను ముంపు గ్రామమైన నర్సిరెడ్డిగూడెం ప్రజలు బుధవారం అడ్డుకున్నారు. తమకు పూర్తిస్థాయిలో నష్టపరిహ�
SI Praveen | ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులలో కొందరు రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారు. మహిళలను లైంగికంగా వేధిస్తూ మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డపేరు తీసుకొస్తున్నారు. కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ నిర్వాకాన్న