Train Derail | గుంటూరు సికింద్రాబాద్ మార్గంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నల్గొండ జిల్లా దామచర్ల మండలం విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో అధికారులు ఆ మార్గంలో వస్తున్న శబరి ఎక్స్ప్రెస్ ర�
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం నల్లగొండకు రానున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో జరుగనున్న పార్టీ శ్రేణులు, పట్
జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు పలుచోట్ల వర్షం కురిసింది. కొన్ని మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. జిల్లాలో అత్యధికంగా కట్టంగూర్ మండలంలో 65.5 మి.మీ. వర్షం పడగా..
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో సోమవారం ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. నడి వేసవిలో సైతం ఆదివారం రాత్రి కురిసిన వర్షంతో పోలింగ్ రోజున వాతావరణం చల్లబడింది. దాంతో ఉత్సాహంగా
గాలిదుమారంతో కూడిన వర్షం అతలాకుతలం చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం సాయంత్రం ఉరుములు మెరుపులు కురిశాయి. పిడుగుల వర్షం పడింది. ఈదురుగాలులకు పలు చోట్ల ఇంటిపైకప్పు రేకులు ఎగిరి పడ�
నల్లగొండ జిల్లా కోర్టు ఆవరణలో నూతన టెక్నాలజీతో నిర్మించిన ఐదు కోర్టుల భవన సముదాయం ప్రారంభోత్సవం శనివారం సాయంత్రం అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అర
ల్లగొండ జిల్లా కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మించిన కోర్టు భవనాల ప్రారంభోత్సవం శనివారం నిర్వహించనున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. సాయం త్రం 5గంటలకు జరిగే కార్యక్ర�
సూర్యుడు రోజురోజుకూ మండిపోతున్నాడు. ఉదయం నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా వేడిమి తగ్గడం లేదు. మరీ రెండ్రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూర్యుడు నిప్పులు కక్కుతుండగా మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందో�
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని నల్లగొండ
సహకార సంఘంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగానికి అందించిన సేవలకుగానూ జాతీయ స్థాయిలో ఉత్తమ డీసీసీబీ అవార్డు అందుకున్న ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె
జిల్లాలో శుక్రవారం కురిసిన వర్షం అన్నదాతను ఉలిక్కిపడేలా చేసింది. కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి పోసిన ధాన్యం కాపాడుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇంకా కోత దశలో ఉన్న పంటకు ఎలాంటి నష్టం జరుగుతదో
చెరువులు, వాగులు ఒట్టిపోవడంతో భూగర్భజలాలు పాతాళానికి పడిపోయాయి. బోరుబావుల నుంచి చుక్క నీరు రాక పల్లెల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రజలు బిందెడు నీటి కోసం అల్లాడుతున్నారు.
యాసంగి సీజన్కు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ అరకొరగా సాగుతున్నది. దాదాపు అన్ని చోట్లా కేంద్రాలు ప్రారంభమైనా కొనుగోళ్లు మందకొడిగా జరుగుతున్నాయి.
నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తుది ఓటరు జాబితాను నల్లగొండ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి దాసరి హరిచందన గురువారం విడుదల చేశారు. మొత్తం 4,61,806 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు
పదేండ్ల్లు ఏ చింతా లేకుండా వ్యవసాయం చేసిన రైతన్నను వంద రోజుల కాంగ్రెస్ పాలన కష్టాల సుడిగుండంలోకి నెట్టింది. నీళ్లిచ్చే అవకాశం ఉన్నా ఆలోచన చేయకుండా పచ్చటి పొలాలను ఎండబెట్టింది.