నల్లగొండ జి ల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో రూ.29,965 కోట్లతో చేపట్టిన 4 వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ ప్లాంట్పై తిరిగి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని కేం ద్ర ప్రభుత్వం నిర్ణయించిందని పర్యావరణ, కాలు
నల్లగొండ జిల్లా రైతాంగానికి సాగునీళ్లు అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని, రెండేండ్లలో ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. నల్లగొండ జిల్ల�
నల్లగొండ జిల్లా నూతన కలెక్టర్గా 2010 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన దాసరి హరిచందన నియామకమయ్యారు. రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.
Chandana Deepti | నల్లగొండ(Nalgonda )జిల్లా నూతన ఎస్పీగా చందనా దీప్తి(Chandana Deepti) బాధ్యతలు స్వీకరించారు(Took charge). ఇప్పటి వరకు ఎస్పీగా పనిచేసిన అపూర్వ రావు సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్కి బదిలీ కాగా ఆమె స్థానంలో 2012 బ్యాబ్కు చెందిన
Minister Thummala | ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించనున్న‘ప్రజాపాలన’ కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వహించి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని, ప్రతి ఒక్కరి దరఖాస్తు స్వీకరించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మ�
ప్రాథమిక సహకార సంఘాలను మల్టీ సర్వీసింగ్ సెంటర్లు(ఎంఎస్సీ)గా మార్చేందుకు మరికొన్ని సంఘాలకు అవకాశమిస్తూ నాబార్డు ఈ పథకాన్ని మరో మూడేండ్లు పొడిగించినట్లు డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి తెలి
నల్లగొండ జిల్లాలో నేటి నుంచి నిర్వహించనున్న రాష్ట్రస్థాయి షూటింగ్బాల్ పోటీలకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల విద్యార్థులు అల్తాఫ్, రియాజ్, ఖా జా, ఈశ్వర్, అఫీల్, బాబా, హర్ష, ఇస్మా�
నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో షార్ట్ జరిగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో ఒకరు సజీవ దహనం కాగా.. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆదివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటల నుంచి మొదలైన కౌంటింగ్ సాయంత్రం 5 గంటల వరకు సాగింది. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్�
అసెంబ్లీ ఎన్నికల వేళ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. మిర్యాలగూడలోని పలు రైస్ మిల్లుల యజమానులతోపాటు ఓ కాంట్రాక్టర్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు కీలక పత్రాలు స
Chandru | తెలంగాణలో మరో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. నల్గొండ జిల్లా చండూరు రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ను జారీ చేసింది. అయితే, ఈ నెల ప్రారంభంలో చండూరును రెవెన
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బుధవారం వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం చెందారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం నసర్లపల్లి గేట్ సమీపంలో కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు చనిపో�