ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రెండు రోజులుగా 43 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఆదివారం ఒక్కసారిగా 46 డిగ్రీలకు చేరువ�
వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించే నీట్-2023 పరీక్ష ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో సజావుగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు జరిగిన పరీక్షకు నల్లగొండ జిల్లా కేంద్రంలో 7 పరీక్ష కేంద్రా�
ఓ వైపు కొడుకుకు తమ వృద్ధాప్య జీవితం భారం కావొద్దనే ఆలోచన.. మరో వైపు తీవ్రంగా వేధిస్తున్న అనారోగ్యాన్ని తట్టుకోలేక వృద్ధ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ హృదయ విదారక ఘటన శనివారం రాత్రి నల్లగొండ జిల్ల�
తెలంగాణ రాష్ట్ర గీత కార్మికుల ఆర్థిక సహకార సంస్థ చైర్మన్గా నల్లగొండ జిల్లాకు చెందిన పల్లె రవికుమార్గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పల్లె రవికుమార్గ
పుస్తకం అమ్మలా లాలిస్తుంది. నాన్నలా ఆదరిస్తుంది. గురువులా హితబోధ చేస్తుంది. ఒంటరితనంలో స్నేహితుడిలా అక్కున చేర్చుకుంటుంది. బాధపడే వారిని ఓదారుస్తుంది. అలసిన మనసులను సేద తీరుస్తుంది. అందుకే పుస్తకం అనిత�
నల్లగొండ జిల్లా నకిరేకల్ (Nakrekal) శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ (Warangal) వైపు నుంచి హైదరాబాద్ (Hyderabad) వస్తున్న కారు.. నకిరేకల్ శివారులో జాతీయ రహదారిపై (National highway) అదుపుతప్పి కల్వర్టును (Culvert) ఢీకొట్టింది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండలు మండి పోతున్నాయి. ఏప్రిల్లోనే మేను తలపించేలా భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. మంగళవారం ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లాలో ఒకే రోజు 3 డిగ్రీల
నల్లగొండ జిల్లాలో కంటి వెలుగు 54.8 శాతం మందికి అందింది. ఉచిత కంటి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తుండగా ప్రజలు కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు.
నల్లగొండ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు త్వరలో లబ్ధిదారులకు అందనున్నాయి. ఆ దిశగా చకచకా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే పట్టణాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూరైంది.
చండూరు, జనవరి 12 : సంక్రాంతి అంటే ఆంధ్రాలో కోళ్ల పందేలకు ప్రత్యేక స్థానం ఉన్నది. అక్కడ పలుచోట్ల జరిగే పందెంలో పాల్గొనే కోళ్లు నల్లగొండ జిల్లా చండూరు మండలం ఉడుతలపల్లి గ్రామం నుంచే వెళ్తాయనే సంగతి కొంత మంది�
ఈశాన్య గాలుల ప్రభావంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలపై చలి పంజా విసురుతున్నది. రెండ్రోజుల నుంచి గజగజ వణికిస్తున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11 డిగ్రీలకు పడిపోవడంతో చలి తీవ్రత మరింత పెరిగింది. సోమవారం నల్లగొండ జిల�