స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్, మంత్రి కేటీఆర్ ఓఎస్డీ
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డితో పాటు మంత్రి కేటీఆర్ ఓఎస్డీ మహేందర్ కుటుంబ సమేతంగా
దేశంలో రైతు ఎజెండాపై భారత రాష్ట్ర సమితి పార్టీని స్థాపించడాన్ని స్వాగతిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి అన్నారు.
పచ్చదనం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమానికి నర్సరీలు సిద్ధమవుతున్నాయి. మొక్కల పెంపు కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో 50లక్షల మొక్క�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని, ప్రముఖ ఆలయాలుపునర్నిర్మాణంతో నూతన శోభను సంతరించుకుంటున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అ
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువులకు నిత్యారాధనలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన జరిపి, ఉదయం �
ఆడబిడ్డల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. పెద్దవూర మండలానికి చెందిన 22 మంది
: గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్య లు తీసుకుంటామని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి హెచ్చరించారు. ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశం�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో వర్సిటీ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఐసీటీ తైక్వాండో పోటీలను వీసీ ప్రొఫెసర్ గోపాల్రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడాక�
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్వితారెడ్డి ప్రపంచంలోనే పెద్దదైన ఎవరెస్ట్ శిఖరంతో పాటు మనస్లూ, మౌంట్ ఎల్బ్రోస్, రెనోక్, బీసీ రాయ్, ఖండి పర్వతాలను అధిరోహించి ఏడు ఖండాల్లో పర్యటించారని, ఆమె సాధి
హత్య కేసులో నిందితుడిపై నేరం రుజువు కావడంతో సోమవారం భువనగిరి కోర్టు జీవిత ఖైదు శిక్షతోపాటు జరిమానా విధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లి గ్రామ పరిధిలోని పెద్దిరెడ్డిగూ�
: ప్రజావాణి సమస్యలను త్వరగా పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుం�