చిట్యాలలో ఆదివారం రాత్రి దొంగలు హల్చల్ సృష్టించారు. తాళాలు వేసిన ఇండ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడ్డారు. పట్టణంలోని సంతోష్నగర్లో నివాసముంటున్న ఓరుగంటి మధుసూదన్, ఓరుగంటి అంజయ్య అన్నదమ్ములు.
నీలగిరికి మరో మణిహారం రాబోతున్నది. ఉదయం సముద్రం వద్ద తీగల వంతెన నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికిసంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి నమూనాను అధికారులు విడుదల చేశారు.
సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుతో బీజేపీ నాయకుల ఒంట్లో వణుకు మొదలైందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్ల�
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్మిక ద్రోహి అని, సీపీఐ మాజీ ఎమ్మెల్యే, ఏఐటీయూసీ మహాసభల ఆహ్వాన సంఘం చీఫ్ ప్యాట్రన్ పల్లా వెంకట్రెడ్డి అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన
ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయలతో ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేస్తున్నది. మెరుగైన వైద్య సేవల కల్పనలో భాగంగా రాష్ట్రంలో శిశువు జన్మించిన నాటి నుంచి అవసరమయ్యే వ�
వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగానే టీఆర్ఎస్లో చేరుతున్నారని, డబ్బులిచ్చి చేర్పించుకునే అవసరం తమకు లేదని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. కాంగ్రెస్కు ప్రజ�
దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు ఐక్యంగా పోరాటాలు నిర్వహించాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పిలుపునిచ్చారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో స్వయంభువుగా వెలిసిన నారసింహుడికి నిత్యోత్సవాలు అత్యంత వైభవంగా సాగాయి. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాలు పాంచరాత్రా�
ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం మండల పరిషత్, గ్రామ పంచాయతీలకు జనాభ ప్రాతిపధికన పది శాతం 15వ ఆర్థిక సంఘం నిధులు నిధులు విడుదల చేసింది. మండల పరిషత్, పంచాయతీల ప్రత్యేక ఖాతాల్లో జమయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గడపగడపకూ అందుతున్నాయని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని అంగడిపేట, బాలాజీనగర్లో ‘మన ఊరు-మన ప్రభుత్వం-మన పథకాలు’లో
గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్య స్థాపన రాష్ట్రం లో సీఎం కేసీఆర్తోనే సాధ్యమైందని విద్యు త్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని బంకాపురం గ్రామంలో రూ. 21 లక్షలతో నిర్మించిన పంచాయతీభవనం, �
సాగునీరు, 24గంటల ఉచిత కరంట్, రైతు బంధుతోపాటు పలు సంక్షేమ పథకాలతో వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని, నేడు యావత్ దేశం మొత్తం కేసీఆర్ పాలనను కోరుకుంటున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి