రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతర అయిన పెద్దగట్టు లింగమంతుల స్వామి ఆలయాన్ని భక్తులు నిత్యం సందర్శించేలా తీర్చి దిద్దుతామని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
గత ప్రభుత్వాలు కులవృత్తులను నిర్లక్ష్యం చేశాయని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ కులవృత్తులకు పెద్దపీట వేసి వృత్తిదారులను ప్రోత్సహిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్న�
నర్సింగ్ కళాశాల బస్సును లారీ ఢీకొనడంతో బస్సు బోల్తా పడింది. దాంతో 13 మంది విద్యార్థినులకు గాయాలయ్యాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణ శివారులో జాతీయ రహదారి 65పై సోమవారం చోటుచేసుకుంది.
మండలంలోని విభళాపురం గ్రామ సమీపంలో నవంబర్ 26న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను కోదా�
రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశ ప్రజలను ఎంతగానో ఆకర్శిస్తున్నాయని, వాటితోపాటు బీఆర్ఎస్ను ప్రజలు తప్పక ఆదరిస్తారని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి,
పట్టణంలోని హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో శని వారం నిర్వహించిన మహా పడిపూజ కార్య క్రమంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ బెల్లి వెంక టేశ్వర్లు, గురుస్వాములు ఉన్నారు.
స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్, మంత్రి కేటీఆర్ ఓఎస్డీ
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డితో పాటు మంత్రి కేటీఆర్ ఓఎస్డీ మహేందర్ కుటుంబ సమేతంగా