కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను జేబు సంస్థ్ధలుగా వాడుకుంటూ నిర్వీర్యం చేస్తున్నదని ఉస్మానియా జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రాజారాం యాదవ్ విమర్శించారు.
శాలిగౌరారం మండల ప్రజల దశాబ్దాల కల నిజం కాబోతున్నది. గురజాల- మానాయికుంట గ్రామాల మధ్య మూసీ వాగుపై యేండ్ల తరబడి బ్రిడ్జి లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడేవారు. మండల ప్రజలు మానాయికుంట, తిరుమలగిరి,
జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో త్వరలో ప్రారంభించనున్న టీఎస్ బీపాస్తో సహా ఇతర ధ్రువపత్రాలు జారీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో జిల్లాలో కొన్ని పంచాయతీల్లో ఉచిత అంతర్జాల
నల్లగొండ జిల్లా వైద్యరంగంలో మరో అడుగు ముందుకు పడింది. పుట్టిన పిల్లల నుంచి సంవత్సరంలోపు చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా జిల్లా జనరల్ దవాఖానలో ఏర్పాటు చేసిన పిల్లల ఐసీయూను జిల్లా యంత్రాం�
రాష్ట్రంలో రైతుల ధైర్యం, ఆత్మ విశ్వాసానికి ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన సూర్యాపేట జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేస�
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 2,093 అంగన్ వాడీ కేంద్రాలు ఉన్నాయి. జిల్లా పరిధిలో అనుముల, చింతపల్లి, దామర్లచర్ల, దేవరకొండ, కొండమల్లేపల్లి, మిర్యాలగూడ, మునుగోడు, నకిరేకల్, నల్లగొండలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు కొన�
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ఓర్వలేకే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం చింతపల్లి మండలంలోని మధనాపురంలోని సీసీరోడ్లు, నర్సరీ, డంపింగ్ యార్డులు ప్రార