జిల్లాలో చలి వాతావరణం క్రమంగా పెరుగుతున్నది. గరిష్ఠ ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పు కనిపించకపోయినప్పటికీ కనిష్ఠ ఉష్ణోగ్రతలో క్షీణ దశ కనిపిస్తుండడంతో చలి వణికిస్తున్నది.
టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని, అందుకే వివిధ పార్టీల నుంచి గులాబీ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు.
పువ్వు పార్టీలో పాత, కొత్త నేతల మధ్య పంచాయితీ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ఏడాది జూలై 26న భువనగిరి పట్టణంలోని వివేరా హోటల్లో జరిగిన బండి సంజయ్ సన్నాహక సమావేశంలో ఆ పార్టీ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డిని �
పంటలకు పోషకాలు ఎంతో అవసరం. వాటిల్లో అతి ముఖ్యమైనది భాస్వరం. ఈ పోషకాన్ని పంటలకు అందించేందుకు రైతులు పాస్ఫరస్ ఉన్న రసాయన ఎరువులను అధికంగా వాడుతుంటారు. అయితే..
విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నంబర్లను ప్రధానోపాధ్యాయులు వాట్సాప్ గ్రూప్లో నమోదు చేస్తారు. ప్రతి శనివారం ఆయా పాఠ్యాంశాలపై రూపొందించిన ప్రశ్నల లింక్ను సదరు గ్రూప్లో పొందుపరుస్తారు.
ఆరోగ్యానికి రాష్ట్ర సర్కారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. 8 నుంచి 12వ తరగతి చదివే బాలికలకు శానిటరీ హెల్త్ అండ్ హైజెనిక్ కిట్లను అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని, అందుకే వివిధ పార్టీల నుంచి గులాబీ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు.
జిల్లాలో రోజురోజుకూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలిపోటు ఎక్కువవుతున్నది. ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలంటేనే వణుకు పుడుతున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వారం రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19 నుంచి 16 డి�
ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో భాగంగా ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో ఎంపికైన యువకులకు ఆర్మీ, పోలీస్ అసోసియేషన్ సహకారంతో నేతాజీ యువజన మండలి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు.
సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. గురువారం పోచంపల్లి మండలం పెద్దగూడెంలో సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ సహకారంతో పాఠశాల విద్యార్థులకు రాగి జావ పంపి�
దేశంలో ఎక్కడా లేని విధంగా పొలాలకు సాగునీరు, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, సకాలంలో ఎరువులు, విత్తనాలు, సీజన్ ప్రారంభానికి ముందే ఎకరాకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల
మాది రెక్కాడితేగానీ డొక్కాడని పేద చేనేత కుటుంబం. మా తల్లిదండ్రులు చేనేత కార్మికులుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. మా నాన్న రెండేండ్ల క్రితం చనిపోగా.. మా అమ్మ సులోచన చేనేత